అమరవీరుల ఆశయాలపై పోరాడుదాం:న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్
అమరవీరుల ఆశయాల కై పోరాడుదాం.అమరవీరుల ఫొటోలకు స్థూపలకు పూల మాలలతో చర్ల మండలంలో నివాళులర్పించిన న్యూడెమోక్రసీ శ్రేణులు.
CPI (M-L) న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
భూమి, భుక్తి,విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ అమరవీరులకు
పూల మాలలతో విప్లవ జోహార్లు చర్ల మండలం ప్రజలతో నాయకులతో అర్పిండం జరిగింది న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* మాట్లాడుతూ
భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను నులివెచనైనా రక్తాన్ని అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని,ఉద్యోగాలని,కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డి పోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెల్ల బట్టల వాళ్ళను చూస్తే భయపడే ఆదివాసి,గిరిజన,దళితులకు హక్కులను తెలియజేసి లక్షలాది ఎకరాల భూములను పంచి వెనకబడిన గ్రామాలకు విద్య, వైద్యం, విద్యుత్తు, రోడ్డు, రవాణా, కనీస సౌకర్యాల కోసమే పోరాటాలు నిర్వహించి గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములను ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర ఈ నక్సల్ల్బారి ,
ప్రతిఘటన ఉద్యమానిదేనని వారన్నారు.కామ్రేడ్ వెంపటాపు సత్యం,ఆదిభట్ల కైలాసం,భత్తుల వెంకటేశ్వరరావు,
నీలం రామచంద్రయ్య,
పొట్ల రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నుండి మొదలుకొని గుండాలలో జరిగిన కామ్రేడ్ పూనెం లింగన్న ఎన్ కౌంటర్ వరకు ఎందరో వీరులు ప్రాణాలు ఇచ్చారని వారన్నారు. నల్లగొండ జిల్లాలో కామ్రేడ్ యానాల మల్లారెడ్డి,విక్రమన్న,వీరారెడ్డి, బూరుగు అంజన్న,పలస బిక్షం,జెన్ను సార్,తోట సోమన్న లాంటి ఎందరో అమరులయ్యారని, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోరాట చరిత్ర ఉందని అది నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉందని వారన్నారు అమరవీరుల సంస్మరణ సభలను జిల్లా వ్యాప్తంగా జరపాలని ఆయన ఈ సమావేశంలో తెలియజేశారు. విప్లవకారుల పోరాటాలను చరిత్రను,నక్సల్ భరీ పోరాటాలను చరిత్రను,అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించాలని విద్యార్థి,యువకులు అమరుల ఆశయాలతో రాబోయే తరానికి కాబోయే వారసులుగా నిలబడాలని ఉద్యమాలకు ఊపిరిగా నిలబడాలని పిలుపునిచ్చారు.అమరవీరుల స్పూర్తితో BRS మతోన్మాద BJP దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని సతీష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కణితి బానుప్రకాష్ బొర్ర సమ్మక్క సప్కా నాగలక్ష్మి ఇర్ప సమ్మక్క కనకమ్మ నాగలక్ష్మి సీతమ్మ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.



గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం పెరిగిన డిఏ బాపతు ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ల ద్వారా మరియు సింగరేణి కంపెనీ డైరెక్టుగా చెల్లించాల్సి ఉన్నది.వాటిని కొందరికి చెల్లించి ఇంకా అనేక మందికి చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారని, ఆందోళన చెందుతున్నారని తక్షణమే పెండింగ్ ఏరియర్స్ చెల్లింపుకు సింగరేణి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి శ్రీను,కిరణ్, అజయ్,పెద్దబాబు,సూర్య, బి,సైదుబాబు,నీలకంఠం,శంకర్,సవీన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి
బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే కాంగ్రెస్స్ పార్టీ రెబల్ గా అభ్యర్థి గా హుజుర్ నగర్ లేదా కోదాడ నుండి పోటీ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు.ఉక్కు మనిషి ఇందిరమ్మ ఆశయ సాధనలో,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పని చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యన్ని స్థాపించుటకు ప్రతి కార్య కర్త సైనికులు గా పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి సైదులు, నాయకులు పేర్ల గిరి యాదవ్, సిద్ధి పరుశురాములు, రమేష్ యాదవ్, గుద్దేటి శ్యామ్, మాల బంటి, మట్టపల్లి శంభయ్య, తదితరులు పాల్గొన్నారు.
బ్రేకింగ్ న్యూస్...
ఈ కార్యక్రమంలో... ఇంకా.. మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి.. లొడంగి గోవర్ధన్ వనపర్తి నాగేశ్వరరావు.. జీడిపల్లి వెంకటరెడ్డి , ఎంపీటీసీ సందీప్ రెడ్డి,కందుల లక్ష్మయ్య... తదితరులు పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో... తగుల శీను తో పాటు.. గంట వెంకన్న, (పెద్ద గొల్ల ) గంట పద్మ వార్డ్ మెంబర్, రాస మల్ల నాగయ్య గంట సైదులు మరి శేఖర్ చిరుబోయిన కోటయ్య దారమళ్ళ మస్తాన్, బొల్లం వెంకన్న... లతోపాటు 200 కుటుంబాలకు చెందిన వారు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
యాదాద్రి భువనగిరి బి ర్ స్ పార్టీ కార్యలయం మరియు ఆలేరు లోపత్రిక సమావేశం బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ 
బీఎస్పీ పార్టీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జిగా లోకనబోయిన రమణ ముదిరాజ్
నల్లగొండలో నియోజకవర్గ ప్రజలకు బీసీ బిడ్డలుగా మేము బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తున్నాము అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు వివిధ పార్టీలో ఉండి అగ్ర కులస్థుల పార్టీల జెండాలు మోస్తున్న బడుగు బలహీవర్గాలు బహుజనులు అందరు కూడా బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ లోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు, బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని బీసీ లకు 60 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి ప్రొత్స హిస్తుంది రేపు జరగబోయే ఎలక్షన్లో నీలి జెండా ఏనుగు గుర్తుకు బిఎస్పీ కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటరు దేవుళ్ళకు విజ్ఞప్తి చేసారు
ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు
బాసర మండల కేంద్రంలోని గోదావరి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తున్న పోలీసులకు బస్సులో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నాయకం గ్రామానికి చెందిన బాలాజీ మేడేవర్ వద్ద 13 లక్షల రూపాయలు నగదు లభ్యమైంది. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం నగదును సీజ్ చేసి పంచనామ జరిపారు. బాసర పోలీసులు వాహనాల తనిఖీలలో సీఐ వినోద్ రెడ్డి, బాసర ఎస్సై గణేష్ తో పాటు బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ
Nov 01 2023, 19:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.5k