TS: మేడిగడ్డ పై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనమండలిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ ఎందుకు కృంగిపోయిందో తెలుసుకుంటాం. సమావేశాలు ముగిశాక సభ్యులందరికీ తీసుకెళ్తాం. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలు బయటపడతాయని అన్నారు.

						










Dec 18 2023, 09:35
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
26.2k