మర్రిగూడెం: బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండలం కమ్మగూడ గ్రామ పంచాయితీ పరిధిలోని భీమ్ల తండ లో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమావత్ బాలు కూతురు అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు కార్యకర్తల ద్వారా రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మార్నేని ప్రశాంత్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, వార్డు మెంబర్ శ్రీను నాయక్ మర్రిగూడ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు అశోక్, నాగరాజు, బిక్షం, రమేష్ పాల్గొన్నారు.












ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.
Dec 09 2023, 17:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.1k