చర్ల:మీచౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ న్యూ డెమోక్రసీ డిమాండ్
మీచౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ న్యూ డెమోక్రసీ డిమాండ్.
గత వారం రోజుల కిందట మీ చౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని తడిసిన పత్తిని, దెబ్బతిన్న పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ భాగంగా ఈరోజు చర్లలో పత్తి చేను పరిశీలన చేయడం జరిగింది అత్యంత నష్టపోయో రైతులను వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అనంతరం మండల నాయకులు సిరిగిరి నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముసలి సతీష్ మాట్లాడుతూ గత వారం రోజుల కిందట భారీ తుఫానుల వల్ల పత్తి చేలు మొత్తం తీవ్రంగా నష్టపోయి అడ్డం పడ్డాయని పత్తి మొత్తం నల్ల పడిపోయిందని దీనితో కొనేవారు లేక రైతులు కన్నీరుగా వినిపిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు సిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ సతీష్ రాజు రాము సింగయ్య ఉంగడు బుర్ర సమ్మక్క సబ్కా నాగలక్ష్మి భద్రమ్మ ఇర్ఫా సమ్మక్క రవణ అలవాల అలవాల విజయలక్ష్మి కాక సావిత్రి పోడియం రామలక్ష్మి బుర్ర సీతమ్మ ఇరుపదుర్గ తదితరులు పాల్గొన్నారు



Top News
హైదరాబాద్: మందుబాబులకు షాకివ్వనున్న రేవంత్ సర్కార్.. బెల్టు షాపుల మూసివేతకు ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం.. బెల్టు షాపులను క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ.. తెలంగాణ వ్యాప్తంగా 2, 620 వైన్ షాపులు.. మద్యం దుకాణాల టైమ్ లిమిట్ను కుదించే ప్రయత్నాలు
అమరావతి: ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై నేడు సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం.. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు, ఆరోగ్య శ్రీ డ్రైవ్ పై చర్చించనున్న సీఎం జగన్.
హైదరాబాద్: TSPSC ప్రక్షాళన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.. ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పని తీరును అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు.. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపట్టాలని వెల్లడి.. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాలు చేయాలి- సీఎం రేవంత్ రెడ్డి
మాజీ డీజీపీ అంజనీకుమార్పై సస్పెన్షన్ ఎత్తివేత

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Dec 13 2023, 17:29
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.5k