ఉచిత చేపపిల్లల పంపిణి పైన చితచ్చుద్ది ఉందా రేవంత్ రెడ్డి? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

- చేపల టెండర్లలో అధికారులు, హస్తం నాయకుల హస్తం.. 

- హస్తం నాయకుల హస్తం తోనే టెండర్లు కాలయాపన...

ఉచిత చేప పిల్లల పైన చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి?

గత సంవత్సరము ఇచ్చిందేమీ లేదు ఈ సంవత్సరము కూడా ఏగ వేతేనా రేవంత్ రెడ్డి?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

ముదిరాజుల పైన మత్స్యకారుల పైన దూతరాష్ట్ర ప్రేమను వలకబోసిన రేవంత్ రెడ్డి నిండా ముంచి రాజ్యమేలడం మీకు న్యాయమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మంగళవారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, జిల్లా నాయకులు రెడ్డి యాదగిరి ముదిరాజులతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ఎగ నామం పెడుతున్నాడని గత సంవత్సరంలో చేప పిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని చేప పిల్లలు వదిలే సీజన్ అయిపోయి నెల గడుస్తుంది అని జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇప్పటివరకు కూడా టెండర్లు పూర్తి చేయకపోవడం చూస్తా ఉంటే ముదిరాజ్ మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలు పిల్లలు చేయడంతోనే రాష్ట్రంలోని అన్ని చెరువు కుంటలు డ్యాములలో చేప పిల్లల్ని 100% వదిలిపెట్టేదని ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ముదిరాజ్ మత్స్యకారుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐనాక రేవంత్ రెడ్డి చేప పిల్లలు ఎగనామం సబ్సిడీ వాహనాలు ఎగనామం సబ్సిడీ పరికరాలు ఎగనామం ఇవన్ని లేకుండా చేస్తే ముదిరాజు మత్స్యకారులు ఎలా బతుకుతారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అప్పులోళ్లు ఇండ్ల ముందు కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా జరగడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు గత సంవత్సరం నుండి చేప పిల్లలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వారు అన్నారు తక్షణమే పూర్తిస్థాయిలో చేపపిలల్ల పంపిణి చేయాలనీ లేదా మత్య్ససోషైటి లకు నగదు బదిలీ చేయాలనీ అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కోనయ్యగారి ఎల్లం, ఇట్టమేన శ్రీనివాస్, అప్పలయచేరువు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డి యాదగిరి ముదిరాజ్, గాడిచర్ల నాగరాజు, కొత్త శంకర్, యాట రాజేష్, శిలాపూర్ రాజు, మైలారం వంశీ తదితరులు ఉన్నారు.

ముదిరాజుల పట్ల పాలకుల నిర్లక్ష్యం జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు


ముదిరాజుల పట్ల పాలకుల చిన్నచూపు!

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప ముదిరాజులకు పాలకులు న్యాయం జరగడం లేదు!

ఖాజీపూర్ మత్స్య శాఖ సొసైటీ తెలంగాణ ముదిరాజులకు దిక్సూచిగా నిలుస్తుంది!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 03-08-2025 బుధవారం

చిన్నకోడూర్ న్యూస్

పాలకుల నిర్లక్ష్యం వల్ల ముదిరాజులు నలిగిపోతున్నారని చట్టపరంగా న్యాయంగా ప్రభుత్వ జి.ఓ ల ప్రకారం అందాల్సిన ఫలాలు ముదిరాజులకు అందకుండా పాలకులు అడ్డుపడుతున్నారని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

ఖాజీపూర్ ముదిరాజులకు చేపల సొసైటీ ఏర్పడిన సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ రాష్ట్ర యువత అధ్యక్షులు అడిగే ప్రశాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం మీడియా జిల్లా కన్వీనర్ పుప్పాల బాలేష్ లను కాజీపూర్ ముదిరాజులు చిన్నకోడూరులో కలిసి శాలువాతో వారిని సన్మానించారు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తరాలు మారిన పాలకుల తత్వం మారడం లేదని ఏ పాలకుడైన ముదిరాజ్ లకు చేసింది ఏమీ లేదని కాజీపూర్ సొసైటీ ఏర్పాటు కోసం ఎన్నో అవంతరాలను దాటాల్సి వచ్చిందని చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప న్యాయం జరగలేదని పాలకులు న్యాయస్థానాలు ఉన్నాయన్నా విషయాన్ని మరిచిపోయి ముదిరాజులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొన్ని గ్రామాలలో ముదిరాజులు పాలకుల కుట్రలలో నలిగి పోవాల్సి వస్తుందని వారు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏలోకి మారుస్తానన్న రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినాక ముదిరాజ్ జాతిని విస్మరించాడని కనీస న్యాయం కూడా చేయడం లేదని గతంలో తెలంగాణ ఏర్పడ్డాక మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు సబ్సిడీ కింద వాహనాలు ఇచ్చారని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం చేప పిల్లలను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు ఖాజిపూర్ సొసైటీ ఏర్పటుకు న్యాయంగ సహకరించిన గౌరవ తెలంగాణ ఉన్న న్యాయస్థానం మరియు అడ్వాకేట్ డిల్ పాండు ముదిరాజ్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మరియు వారి కార్యాలయ అధికారులు, జిల్లా పోలీస్ కమిషనర్ మరియు సిద్ధిపేట ఏసీపీ వారి సిఐ బృందానికి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోల్కం లక్ష్మి నారాయణ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.

 ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, పడిగే ప్రశాంత్, పుప్పాల బాలేష్, రమేష్, బాల నర్సు, రమేష్, గణేష్, సత్యనారాయణ, బైరయ్య తిరుపతి తదితరులు ఉన్నారు.

వనభోజనంలో సందడి చేసిన మహిళలు
నల్లగొండ పట్టణంలోని పలు కాలనీల మహిళలు తమ ఐక్యతను చాటుకున్నారు. ఇవాళ చివరి శ్రావణ శుక్రవారం కావడంతో రాంనగర్ పార్క్ లో వన భోజనాలతో సందడి చేశారు. ఒకరినొకరు పలకరించుకొని, సరదాగా మాట్లాడుకుని పాటలు పాడుకున్నారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచనవిధానాలకు అనుగుణంగా ముదిరాజులకు వాట కల్పించాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధనసమితి అధ్యక్షులు

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముదిరాజులకు రాజకీయలలో వాట కల్పించాలి!

కృష్ణస్వామి ముదిరాజ్ జయాంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు!

ముదిరాజులను తక్షణమే బి.సి "ఏ" చేర్చకుంటే ప్రభుత్వనికి గుణపాఠం తప్పదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

హైదరాబాదు నగర రూపకల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి శ్రమ ఎంతో ఉందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతిని పురస్కరించుకొని శనివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మెడికల్ వెంకటేశం ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్ గార్లతో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కలిసి కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ 1933 నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా కార్పొరేషన్ చైర్మన్ గా పాత్రికేయునిగా కవిగా కార్టునిస్టుగ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై హైదరాబాద్ నగర దశ దిశలను అభివృద్ధి పరచడానికి అనేక ఆలోచనలతో నగరాన్ని రూపకల్పన చేసి ఈనాడు అభివృద్ధిలో పరుగులు తీయడమే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా గుర్తింపు రావడానికి కొరివి కృష్ణస్వామి గారి రూపకల్పనేని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినప్పటికీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి జయంతి వర్ధంతులను అధికారికంగా జరుపకపోవడం బాధాకరమని ప్రభుత్వం ఆయనను గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ ముదిరాజు జాతిని బీసీఏలో చేర్చాలని కృష్ణ స్వామి పోరాటం చేశారని ఆయన ఆలోచనకు అనుగుణంగా ముదిరాజులను బిసి ఏలో చేరుస్తూ రాజకీయంలో వాటా కల్పించాలని జంగిటి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, ఇట్టబోయిన శ్రీనివాస్, చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్, కొత్త శంకర్, కోరబోయిన పెద్ద శ్రీనివాస్, తుమ్మల తిరుపతి, అంబటి కనకయ్య, దాసరి రాజశేఖర్, కోరబోయిన రవి, గుడిపల్లి వికాస్, కోరబోయిన యాదగిరి, శరత్ బాబు, చెరుకు సతయ్య, ఉప్పరబోయిన సంతు తదితరులు పాల్గొన్నారు,

కనగల్ మండలం తుర్కపల్లి శక్తి కేంద్రంలో గడప గడపకి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు,జిల్లా పార్టీ మరియు కనగల్ మండల అధ్యక్షులు పర్సనబోయిన బిక్షం గారి పిలుపుమేరకు గురువారం తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని

 తుర్కపల్లి, హైదలపురం, గౌరారం,అమ్మగూడెం లచ్చగూడెం,బొమ్మ పల్లి  బూతులలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి, హైదలపురం, తుర్కపల్లి లోని గడపగడపకు వెళ్లి గ్రామ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రవేశ పెట్టిన, వివిధ రకాల సంక్షేమ పథకాలను వివరించి భారతీయ జనతా పార్టీ మద్దతు కొరకై 9240015366 

టోల్ ఫ్రీ నెంబర్ కి మిస్ కాల్ ఇప్పించి, రాబోయే స్థానిక ఎన్నికల్లో BJP పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మరియు తుర్కపల్లి ఎలక్షన్ ప్రబారి దాసరి వెంకన్న, తుర్కపల్లి శక్తి కేంద్ర ఇన్చార్జ్ అదిమల్ల దేవేందర్, బూత్ అధ్యక్షులు చింతల శంకర్, అదిమల్ల రాఖీష్, అదిమళ్ళ వెంకన్న, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి.

బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మేమెంతో మాకాంతా వాటా దక్కాలని, దేశవ్యాప్తంగా తక్షణమే బిసి కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన గోవా రాష్టంలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత 10వ జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో జాతీయ ఓబీసీ 10వ మహాసభ గోడపత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారికి పంపించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ బీసీలపై సానుకూల దృక్పథం తో నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వం బీసీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందిన తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9 వ షెడ్యుల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా దేశ జనాభాలో 60 శాతంకు పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోవడంతో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం దక్కక శాసించే స్థాయిలో ఉన్న బీసీలు యాచించే స్థాయికి దిగజారారన్నారు. తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీల జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్ధిక రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, బీసీ యువజన సంఘం నాయకులు జిల్లేపల్లి సాయి, చింతకాయల మురళి, వినయ్, చైతన్య, బి.రాజు, అనిల్ కుమార్, కె. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి!

సిద్ధిపేట అభివృద్ధిని కాంగ్రేస్ కావాలనే అడ్డుకుంటుందని మంత్రి వివేక్ మాటలతో తేటతెల్లమైంది!

తెలంగాణ ప్రజల బాగు కోసమే తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావులు అనేక మెడికల్ కాలేజీలు నిర్మించారు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

తేది: 24-07-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

మంత్రి వివేక్ అవివేకంతో మాట్లాడడం సరికాదని సిద్దిపేట జిల్లాను అవమానించే విధంగా మెడికల్ కాలేజీ గురించి చిన్నగా చేసి మాట్లాడడం సిద్దిపేట జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

సిద్దిపేట జిల్లా అవసరరీత్యా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ముందు చూపుతో సిద్దిపేటలో మెడికల్ కాలేజీ తో పాటు 1000 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి నిర్మించారని చిన్నచిన్న పెండింగ్ పనులకు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు నిధులు అడుగుతే సిద్దిపేటను చిన్న ప్రాంతంగా అభివృద్ధి ఇక్కడ ప్రజలను అవమానిస్తూ ఈ ఆసుపత్రి అవసరమా అని హేళన చేయడము మంత్రి వివేక్ సరికాదని మండిపడ్డారు గురువారం నాడు చిన్నకోడల్లో ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు మంత్రి వివేక్ తక్షణమే సిద్దిపేట జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే ఆయనను సిద్దిపేట జిల్లాకు రాకుంట అడ్డుకుంటామని సిద్దిపేటలో అవమానపరిచిన వారు మా ప్రాంతంలో తిరగవద్దని సిద్దిపేట అనుకొని ప్రధాన రహదారి ఒకటి ఉందని అదేవిధంగా వ్యాపారాలకు సిద్దిపేట ఒక కేంద్ర బిందువు అని వ్యాపార నిమిత్తం అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారని అందుకనే ముందుచూపుతో ఇక్కడ మా నాయకుడు హరీష్ రావు గారు 1000 పడకల ఆసుపత్రిని నిర్మించారని నిర్మాణం పూర్తి అయిన ఆసుపత్రికి రిపేర్ల నిమిత్తం డబ్బులు కేటాయించనప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎందుకని వారు మండిపడ్డారు

ముదిరాజ్ జాతి చరిత్ర మహోన్నతం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

అహో ఆంధ్రభోజ! 

శ్రీకృష్ణదేవరాయ ముదిరాజా!! 

ముదిరాజులు అంటే పేరుకే రాజులు కాదు

పోరాట విద్యలో రా రాజులు

వేటలో వాటమెరిగిన మహారాజులు

మకుటం లేని మహారాజులు ముదురాజులు!! 

తెగించి పోరాడగల వీర సైనికులు

ధైర్య సాహసాలకు పట్టుదలకు

మరో పేరు ముదిరాజులు! ! 

తెలుగు జాతి చరిత్రలో స్వర్ణ యుగం నెలకొల్పిన విజయనగర సామ్రాజ్య రథసారథులు ముదిరాజులు! 

సాహితీ సమరంగన సర్వ బౌ ము డీగా శ్రీకృష్ణదేవరాయలు మన ముదిరాజ్ కులానికి వజ్ర కిరీటం

ముదిరాజ్ అనేది కేవలం ఒక మాట కాదు ఒక పేరు కాదు భారతదేశమంతటి వ్యాపించి ఉన్న కోట్ల కొలది జన సముదాయం

మన ముదిరాజ్ ల పాలిట ఆశాజ్యోతి మన జాతి రత్నం

ముద్రాజ్ పితామహుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి వ్యక్తిత్వానికి మరో పేరు కృష్ణ స్వామి ! ! 

కృషి చేద్దాం మన హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాటం

మన హక్కులను సాధించుకుందాం

జై ముదిరాజ్ జై పెద్దమ్మతల్లి

రచయిత

కొమురవెల్లి నరసింహులు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత

తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి తేనెపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా ఆశీర్వదిస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తా గుర్రంపోడు జులై 19, తెలుగు పత్రిక సమూహం తానొక్కడే విరివిగా ధనం సంపాదించుకోవాలి తన కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకునే నేటి సమాజంలో తన సొంత గ్రామం కోసం అహర్నిశలు కష్టపడుతూ గ్రామ బాగు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉ బడేవారు చాలా అరుదుగా ఉంటారు. జలా౦టి వారిలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి రవీందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రవీందర్ ४८ చిన్నప్పటినుంచి సామాన్య వ్యవసాయ కుటుంబంలో వుట్టి పెరిగి చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొని తాను పెద్ద అయిన తర్వాత సొంతంగా ఒక వ్యాపారం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో బిల్డర్ గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు సమాజంలో అండర చర్చించుకునే విధంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత తన సంపాదన తనకుందులే సమాజం గురించి నాకెందుకు అవేటువంటి ఆలోచన లేకుండా తేనెపల్లి గ్రాను అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలని వలు సేవా కార్యక్రమాలు రవీందర్ రెడ్డి నిర్వహిస్తూ వచ్చాడు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై నీ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి సేవాస్పూర్తితో అదే క్రమంలో తేనెపల్లి గ్రామంలో తన సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. నేనున్నానని పలు సందర్భాలలో ఆర్థిక సహాయాలు అందజేస్తూ ప్రజాసేవకై అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న ఉపకారశీలి గట్టుపల్లి రవీందర్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా తనపల్లి గ్రామంలో నిరు పేడ కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు తేనేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు శుభకార్యాలకు వినాయక నవరాత్రి ఉ త్వవాలకు విరాళాలు అందజేశారు. యువ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు తన సంపాదన మొత్తం ప్రజల అభివృద్ధికి సొంతమని చెప్పడం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO}ఆధ్వర్యంలో రక్తదానం

నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ళ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కు అత్యవసరంగా A+ blood platelets అత్యవసరం ఉందని రక్ష బ్లడ్ బ్యాంకు వారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} సభ్యులను సంప్రదించగానే వెంటనే స్పందించి ASWO Executive Member పల్ రెడ్డి అనిల్ రెడ్డి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి గార్లు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో వెంటనే స్పందిస్తున్న ASWO TEAM సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ముఖ్యంగా అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పది. రక్తదానం చేయడం వల్ల రోగి తోపాటు మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ముఖ్యంగా రక్తం అనేది ఉత్పత్తి చేసేది కాదు, ఒక వ్యక్తి దానం చేస్తే మరో వ్యక్తికి ఎక్కించగలం కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కాటేపల్లి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత చేపపిల్లల పంపిణి పైన చితచ్చుద్ది ఉందా రేవంత్ రెడ్డి? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

- చేపల టెండర్లలో అధికారులు, హస్తం నాయకుల హస్తం.. 

- హస్తం నాయకుల హస్తం తోనే టెండర్లు కాలయాపన...

ఉచిత చేప పిల్లల పైన చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి?

గత సంవత్సరము ఇచ్చిందేమీ లేదు ఈ సంవత్సరము కూడా ఏగ వేతేనా రేవంత్ రెడ్డి?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

ముదిరాజుల పైన మత్స్యకారుల పైన దూతరాష్ట్ర ప్రేమను వలకబోసిన రేవంత్ రెడ్డి నిండా ముంచి రాజ్యమేలడం మీకు న్యాయమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మంగళవారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, జిల్లా నాయకులు రెడ్డి యాదగిరి ముదిరాజులతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ఎగ నామం పెడుతున్నాడని గత సంవత్సరంలో చేప పిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని చేప పిల్లలు వదిలే సీజన్ అయిపోయి నెల గడుస్తుంది అని జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇప్పటివరకు కూడా టెండర్లు పూర్తి చేయకపోవడం చూస్తా ఉంటే ముదిరాజ్ మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలు పిల్లలు చేయడంతోనే రాష్ట్రంలోని అన్ని చెరువు కుంటలు డ్యాములలో చేప పిల్లల్ని 100% వదిలిపెట్టేదని ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ముదిరాజ్ మత్స్యకారుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐనాక రేవంత్ రెడ్డి చేప పిల్లలు ఎగనామం సబ్సిడీ వాహనాలు ఎగనామం సబ్సిడీ పరికరాలు ఎగనామం ఇవన్ని లేకుండా చేస్తే ముదిరాజు మత్స్యకారులు ఎలా బతుకుతారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అప్పులోళ్లు ఇండ్ల ముందు కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా జరగడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు గత సంవత్సరం నుండి చేప పిల్లలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వారు అన్నారు తక్షణమే పూర్తిస్థాయిలో చేపపిలల్ల పంపిణి చేయాలనీ లేదా మత్య్ససోషైటి లకు నగదు బదిలీ చేయాలనీ అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కోనయ్యగారి ఎల్లం, ఇట్టమేన శ్రీనివాస్, అప్పలయచేరువు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డి యాదగిరి ముదిరాజ్, గాడిచర్ల నాగరాజు, కొత్త శంకర్, యాట రాజేష్, శిలాపూర్ రాజు, మైలారం వంశీ తదితరులు ఉన్నారు.

ముదిరాజుల పట్ల పాలకుల నిర్లక్ష్యం జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు


ముదిరాజుల పట్ల పాలకుల చిన్నచూపు!

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప ముదిరాజులకు పాలకులు న్యాయం జరగడం లేదు!

ఖాజీపూర్ మత్స్య శాఖ సొసైటీ తెలంగాణ ముదిరాజులకు దిక్సూచిగా నిలుస్తుంది!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 03-08-2025 బుధవారం

చిన్నకోడూర్ న్యూస్

పాలకుల నిర్లక్ష్యం వల్ల ముదిరాజులు నలిగిపోతున్నారని చట్టపరంగా న్యాయంగా ప్రభుత్వ జి.ఓ ల ప్రకారం అందాల్సిన ఫలాలు ముదిరాజులకు అందకుండా పాలకులు అడ్డుపడుతున్నారని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

ఖాజీపూర్ ముదిరాజులకు చేపల సొసైటీ ఏర్పడిన సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ రాష్ట్ర యువత అధ్యక్షులు అడిగే ప్రశాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం మీడియా జిల్లా కన్వీనర్ పుప్పాల బాలేష్ లను కాజీపూర్ ముదిరాజులు చిన్నకోడూరులో కలిసి శాలువాతో వారిని సన్మానించారు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తరాలు మారిన పాలకుల తత్వం మారడం లేదని ఏ పాలకుడైన ముదిరాజ్ లకు చేసింది ఏమీ లేదని కాజీపూర్ సొసైటీ ఏర్పాటు కోసం ఎన్నో అవంతరాలను దాటాల్సి వచ్చిందని చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప న్యాయం జరగలేదని పాలకులు న్యాయస్థానాలు ఉన్నాయన్నా విషయాన్ని మరిచిపోయి ముదిరాజులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొన్ని గ్రామాలలో ముదిరాజులు పాలకుల కుట్రలలో నలిగి పోవాల్సి వస్తుందని వారు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏలోకి మారుస్తానన్న రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినాక ముదిరాజ్ జాతిని విస్మరించాడని కనీస న్యాయం కూడా చేయడం లేదని గతంలో తెలంగాణ ఏర్పడ్డాక మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు సబ్సిడీ కింద వాహనాలు ఇచ్చారని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం చేప పిల్లలను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు ఖాజిపూర్ సొసైటీ ఏర్పటుకు న్యాయంగ సహకరించిన గౌరవ తెలంగాణ ఉన్న న్యాయస్థానం మరియు అడ్వాకేట్ డిల్ పాండు ముదిరాజ్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మరియు వారి కార్యాలయ అధికారులు, జిల్లా పోలీస్ కమిషనర్ మరియు సిద్ధిపేట ఏసీపీ వారి సిఐ బృందానికి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోల్కం లక్ష్మి నారాయణ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.

 ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, పడిగే ప్రశాంత్, పుప్పాల బాలేష్, రమేష్, బాల నర్సు, రమేష్, గణేష్, సత్యనారాయణ, బైరయ్య తిరుపతి తదితరులు ఉన్నారు.

వనభోజనంలో సందడి చేసిన మహిళలు
నల్లగొండ పట్టణంలోని పలు కాలనీల మహిళలు తమ ఐక్యతను చాటుకున్నారు. ఇవాళ చివరి శ్రావణ శుక్రవారం కావడంతో రాంనగర్ పార్క్ లో వన భోజనాలతో సందడి చేశారు. ఒకరినొకరు పలకరించుకొని, సరదాగా మాట్లాడుకుని పాటలు పాడుకున్నారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచనవిధానాలకు అనుగుణంగా ముదిరాజులకు వాట కల్పించాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధనసమితి అధ్యక్షులు

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముదిరాజులకు రాజకీయలలో వాట కల్పించాలి!

కృష్ణస్వామి ముదిరాజ్ జయాంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు!

ముదిరాజులను తక్షణమే బి.సి "ఏ" చేర్చకుంటే ప్రభుత్వనికి గుణపాఠం తప్పదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

హైదరాబాదు నగర రూపకల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి శ్రమ ఎంతో ఉందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతిని పురస్కరించుకొని శనివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మెడికల్ వెంకటేశం ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్ గార్లతో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కలిసి కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ 1933 నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా కార్పొరేషన్ చైర్మన్ గా పాత్రికేయునిగా కవిగా కార్టునిస్టుగ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై హైదరాబాద్ నగర దశ దిశలను అభివృద్ధి పరచడానికి అనేక ఆలోచనలతో నగరాన్ని రూపకల్పన చేసి ఈనాడు అభివృద్ధిలో పరుగులు తీయడమే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా గుర్తింపు రావడానికి కొరివి కృష్ణస్వామి గారి రూపకల్పనేని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినప్పటికీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి జయంతి వర్ధంతులను అధికారికంగా జరుపకపోవడం బాధాకరమని ప్రభుత్వం ఆయనను గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ ముదిరాజు జాతిని బీసీఏలో చేర్చాలని కృష్ణ స్వామి పోరాటం చేశారని ఆయన ఆలోచనకు అనుగుణంగా ముదిరాజులను బిసి ఏలో చేరుస్తూ రాజకీయంలో వాటా కల్పించాలని జంగిటి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, ఇట్టబోయిన శ్రీనివాస్, చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్, కొత్త శంకర్, కోరబోయిన పెద్ద శ్రీనివాస్, తుమ్మల తిరుపతి, అంబటి కనకయ్య, దాసరి రాజశేఖర్, కోరబోయిన రవి, గుడిపల్లి వికాస్, కోరబోయిన యాదగిరి, శరత్ బాబు, చెరుకు సతయ్య, ఉప్పరబోయిన సంతు తదితరులు పాల్గొన్నారు,

కనగల్ మండలం తుర్కపల్లి శక్తి కేంద్రంలో గడప గడపకి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు,జిల్లా పార్టీ మరియు కనగల్ మండల అధ్యక్షులు పర్సనబోయిన బిక్షం గారి పిలుపుమేరకు గురువారం తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని

 తుర్కపల్లి, హైదలపురం, గౌరారం,అమ్మగూడెం లచ్చగూడెం,బొమ్మ పల్లి  బూతులలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి, హైదలపురం, తుర్కపల్లి లోని గడపగడపకు వెళ్లి గ్రామ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రవేశ పెట్టిన, వివిధ రకాల సంక్షేమ పథకాలను వివరించి భారతీయ జనతా పార్టీ మద్దతు కొరకై 9240015366 

టోల్ ఫ్రీ నెంబర్ కి మిస్ కాల్ ఇప్పించి, రాబోయే స్థానిక ఎన్నికల్లో BJP పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మరియు తుర్కపల్లి ఎలక్షన్ ప్రబారి దాసరి వెంకన్న, తుర్కపల్లి శక్తి కేంద్ర ఇన్చార్జ్ అదిమల్ల దేవేందర్, బూత్ అధ్యక్షులు చింతల శంకర్, అదిమల్ల రాఖీష్, అదిమళ్ళ వెంకన్న, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి.

బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మేమెంతో మాకాంతా వాటా దక్కాలని, దేశవ్యాప్తంగా తక్షణమే బిసి కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన గోవా రాష్టంలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత 10వ జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో జాతీయ ఓబీసీ 10వ మహాసభ గోడపత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారికి పంపించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ బీసీలపై సానుకూల దృక్పథం తో నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వం బీసీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందిన తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9 వ షెడ్యుల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా దేశ జనాభాలో 60 శాతంకు పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోవడంతో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం దక్కక శాసించే స్థాయిలో ఉన్న బీసీలు యాచించే స్థాయికి దిగజారారన్నారు. తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీల జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్ధిక రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, బీసీ యువజన సంఘం నాయకులు జిల్లేపల్లి సాయి, చింతకాయల మురళి, వినయ్, చైతన్య, బి.రాజు, అనిల్ కుమార్, కె. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి!

సిద్ధిపేట అభివృద్ధిని కాంగ్రేస్ కావాలనే అడ్డుకుంటుందని మంత్రి వివేక్ మాటలతో తేటతెల్లమైంది!

తెలంగాణ ప్రజల బాగు కోసమే తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావులు అనేక మెడికల్ కాలేజీలు నిర్మించారు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

తేది: 24-07-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

మంత్రి వివేక్ అవివేకంతో మాట్లాడడం సరికాదని సిద్దిపేట జిల్లాను అవమానించే విధంగా మెడికల్ కాలేజీ గురించి చిన్నగా చేసి మాట్లాడడం సిద్దిపేట జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

సిద్దిపేట జిల్లా అవసరరీత్యా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ముందు చూపుతో సిద్దిపేటలో మెడికల్ కాలేజీ తో పాటు 1000 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి నిర్మించారని చిన్నచిన్న పెండింగ్ పనులకు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు నిధులు అడుగుతే సిద్దిపేటను చిన్న ప్రాంతంగా అభివృద్ధి ఇక్కడ ప్రజలను అవమానిస్తూ ఈ ఆసుపత్రి అవసరమా అని హేళన చేయడము మంత్రి వివేక్ సరికాదని మండిపడ్డారు గురువారం నాడు చిన్నకోడల్లో ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు మంత్రి వివేక్ తక్షణమే సిద్దిపేట జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే ఆయనను సిద్దిపేట జిల్లాకు రాకుంట అడ్డుకుంటామని సిద్దిపేటలో అవమానపరిచిన వారు మా ప్రాంతంలో తిరగవద్దని సిద్దిపేట అనుకొని ప్రధాన రహదారి ఒకటి ఉందని అదేవిధంగా వ్యాపారాలకు సిద్దిపేట ఒక కేంద్ర బిందువు అని వ్యాపార నిమిత్తం అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారని అందుకనే ముందుచూపుతో ఇక్కడ మా నాయకుడు హరీష్ రావు గారు 1000 పడకల ఆసుపత్రిని నిర్మించారని నిర్మాణం పూర్తి అయిన ఆసుపత్రికి రిపేర్ల నిమిత్తం డబ్బులు కేటాయించనప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎందుకని వారు మండిపడ్డారు

ముదిరాజ్ జాతి చరిత్ర మహోన్నతం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

అహో ఆంధ్రభోజ! 

శ్రీకృష్ణదేవరాయ ముదిరాజా!! 

ముదిరాజులు అంటే పేరుకే రాజులు కాదు

పోరాట విద్యలో రా రాజులు

వేటలో వాటమెరిగిన మహారాజులు

మకుటం లేని మహారాజులు ముదురాజులు!! 

తెగించి పోరాడగల వీర సైనికులు

ధైర్య సాహసాలకు పట్టుదలకు

మరో పేరు ముదిరాజులు! ! 

తెలుగు జాతి చరిత్రలో స్వర్ణ యుగం నెలకొల్పిన విజయనగర సామ్రాజ్య రథసారథులు ముదిరాజులు! 

సాహితీ సమరంగన సర్వ బౌ ము డీగా శ్రీకృష్ణదేవరాయలు మన ముదిరాజ్ కులానికి వజ్ర కిరీటం

ముదిరాజ్ అనేది కేవలం ఒక మాట కాదు ఒక పేరు కాదు భారతదేశమంతటి వ్యాపించి ఉన్న కోట్ల కొలది జన సముదాయం

మన ముదిరాజ్ ల పాలిట ఆశాజ్యోతి మన జాతి రత్నం

ముద్రాజ్ పితామహుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి వ్యక్తిత్వానికి మరో పేరు కృష్ణ స్వామి ! ! 

కృషి చేద్దాం మన హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాటం

మన హక్కులను సాధించుకుందాం

జై ముదిరాజ్ జై పెద్దమ్మతల్లి

రచయిత

కొమురవెల్లి నరసింహులు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత

తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి తేనెపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా ఆశీర్వదిస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తా గుర్రంపోడు జులై 19, తెలుగు పత్రిక సమూహం తానొక్కడే విరివిగా ధనం సంపాదించుకోవాలి తన కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకునే నేటి సమాజంలో తన సొంత గ్రామం కోసం అహర్నిశలు కష్టపడుతూ గ్రామ బాగు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉ బడేవారు చాలా అరుదుగా ఉంటారు. జలా౦టి వారిలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి రవీందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రవీందర్ ४८ చిన్నప్పటినుంచి సామాన్య వ్యవసాయ కుటుంబంలో వుట్టి పెరిగి చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొని తాను పెద్ద అయిన తర్వాత సొంతంగా ఒక వ్యాపారం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో బిల్డర్ గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు సమాజంలో అండర చర్చించుకునే విధంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత తన సంపాదన తనకుందులే సమాజం గురించి నాకెందుకు అవేటువంటి ఆలోచన లేకుండా తేనెపల్లి గ్రాను అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలని వలు సేవా కార్యక్రమాలు రవీందర్ రెడ్డి నిర్వహిస్తూ వచ్చాడు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై నీ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి సేవాస్పూర్తితో అదే క్రమంలో తేనెపల్లి గ్రామంలో తన సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. నేనున్నానని పలు సందర్భాలలో ఆర్థిక సహాయాలు అందజేస్తూ ప్రజాసేవకై అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న ఉపకారశీలి గట్టుపల్లి రవీందర్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా తనపల్లి గ్రామంలో నిరు పేడ కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు తేనేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు శుభకార్యాలకు వినాయక నవరాత్రి ఉ త్వవాలకు విరాళాలు అందజేశారు. యువ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు తన సంపాదన మొత్తం ప్రజల అభివృద్ధికి సొంతమని చెప్పడం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO}ఆధ్వర్యంలో రక్తదానం

నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ళ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కు అత్యవసరంగా A+ blood platelets అత్యవసరం ఉందని రక్ష బ్లడ్ బ్యాంకు వారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} సభ్యులను సంప్రదించగానే వెంటనే స్పందించి ASWO Executive Member పల్ రెడ్డి అనిల్ రెడ్డి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి గార్లు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో వెంటనే స్పందిస్తున్న ASWO TEAM సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ముఖ్యంగా అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పది. రక్తదానం చేయడం వల్ల రోగి తోపాటు మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ముఖ్యంగా రక్తం అనేది ఉత్పత్తి చేసేది కాదు, ఒక వ్యక్తి దానం చేస్తే మరో వ్యక్తికి ఎక్కించగలం కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కాటేపల్లి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.