Mane Praveen

1 hour and 8 min ago

NLG: ఉచితంగా విద్య- వైద్యం అందిస్తాం

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఉచితంగా విద్య- వైద్యం అందిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మరిగూడ మండలం తమ్మడపల్లె, తిరుగండ్లపల్లి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం మరియు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.

సిపిఎం పోరాట ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని అయినప్పటికీ రోజు కూలి వంద మాత్రమే ఇస్తున్నారని అన్నారు. సిపిఎం అభ్యర్థులు గెలిపించినట్లయితే ఉపాధి హామీ రోజు కూలి రూ. 600 తో పాటు 210 పని దినాలు గ్యారెంటీ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.

రోజుకు ఒక పార్టీ మారే నాయకులను నమ్మొద్దని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేసే వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే పోలింగ్ రోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహమ్మద్ జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య , వెంకటయ్య అంజయ్య చారి, దామెర లక్ష్మి, ఆయిలు కృష్ణయ్య, ప్రతాపరెడ్డి అమృత, యాదమ్మ, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

2 hours and 23 min ago

తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఎండలు

తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడు తోంది. 

అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధార ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకా శాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. 

ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగా ల్ ,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికే జారీ జేసింది.రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకునితెలం గాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తోపా టు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూ రు, మంగపేట, భద్రాచలం ,మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. 

తిమ్మాపూర్,వైరా,ఖనా పూర్ ,ముత్తారం ,వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మే" నెల ప్రారంభం కావటం తో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయ ని , ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణు లు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపా డేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవా రం మే "నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్ర తల అంచనా నివేదికను విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధార ణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

madagoni surendar

2 hours and 47 min ago

కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లోఇంటింటి ప్రచారం నిర్వహించిన.నాయకులు
నల్గొండ జిల్లా:- కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లో   గురువారం నాడు భువనగిరి పార్లమెంట్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా యూవజన నాయకులు రెడ్డిపల్లి విరస్వామి,నాయకులు చిక్కుల లింగయ్య,పోగుల చంద్రయ్య గౌడ్, సలీమ్,బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

2 hours and 52 min ago

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు:సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు

సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

138వ మేడే సందర్భంగా దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 138 వ మే డే 1 సందర్భంగా కలివేరు మాజీ వార్డ్ మెంబెర్ బొర్ర సమ్మక్క అధ్యక్షతన జరిగిన కలివేరు గ్రామం లో సతీష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడు లుగా నిర్మించి కార్మికులకు తీరం ద్రోహం చేసిందని అన్నారు. బిజెపి పది సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసి,ఎయిర్ పోర్ట్, ఓడరేవులు, రోడ్డు మార్గాలను పెట్టుబడిదారులైన అదాని,అంబానిలకు అప్పనంగా కట్టబెట్టిందన్నారు. నేడు దేశం లోమైనార్టీలు, క్రిస్టియన్లు, ఆదివాసీలు, గిరిజనులు, ఇతర వెనకబడ్డ వర్గాల పైన బీజేపీ-ఆర్ఎస్ఎస్ మతం పేరుతో దాడులు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో మరొక్కసారి మోడీ అధికారంలోకొస్తే ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండదని, రైతాంగం పైన ఆర్థిక దాడి జరుగుతుందని, కార్పొరేట్ కంపెనీలకు దేశంలోని అడవులు, ఖనిజ సంపదనంత అప్పచెబుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చికాగో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సప్కా నగేష్ లక్ష్మి అశోక్, రవి సమ్మక్క వీరన్న బాబు సంతోష్ పండు అభినస్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

3 hours ago

తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్

తాండూరు ఎస్‌ఐపై సస్పె న్షన్ వేటు పడింది. పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అలసత్వం వహించడంతో ఎస్‌ఐ కె జగదీష్‌ను ఐజి ఎవి రంగనాథ్ సస్పెండ్ చేస్తూ బుధవారం సాయం త్రం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నికల నిర్వహణతో పాటు నేర సమీక్షకు సంబందించి రామగుండ కమిషనరేట్ కార్యాలయానికి ఐజి ఎవి రంగనాథ్ వచ్చాడు. పిడిఎస్ రైస్ కేసులపై రంగనాథ్ సమీక్ష జరిపారు. 

ఏప్రిల్ 20న తాండూరు పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన పిడిఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష నిర్వహించాడు. 

ఈ కేసు విషయంలో ఎస్‌ఐ జగదీష్ అలసత్వం వహిం చడంతో పాటు పలు ఆరోపణలు రావడంతో సదరు ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజి ప్రకటిం చారు...

madagoni surendar

3 hours ago

కట్టంగూర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
కట్టంగూర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నల్గొండ జిల్లా:- కట్టంగూర్ మండల కేంద్రం లో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో  గెలిపించాలని కోరుతూ 193వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్బంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యరించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గట్టిగొర్ల సతయ్య, ఐతగోని ఝన్సీనర్సింహాగౌడ్,మండల సీనియర్ నాయకులు బుచ్చాల వెంకన్న, చెరుకు సైదులు, కానుగు లింగయ్య,నర్సింగ్ లింగయ్య,పోగుల రాజేందర్, పొడిచేటి రాములు,నాయకులు కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

3 hours ago

నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫి కేషన్‌ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్‌- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువా రం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 

13వ తేదీ వరకు నామినే షన్లను ఉపసంహరించు కోవచ్చు. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్కా రు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు. దీం తో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనే పథ్యంలో ఖమ్మం-వరం గల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. 

గత ఎన్నికల్లో రెండో స్థానం లో నిలిచిన చింతపండు నవీన్‌ తీన్మార్‌ మల్లన్న ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగుతు న్నారు.కాగా, ఈ నియోజ కవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లు గా నమోదయ్యారు. 

ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమిం చింది. పోటీచేయాలనున్న అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.....

నిజంనిప్పులాంటిది

3 hours ago

ఓఎంఆర్ విధానంతోనే గ్రూప్-1 పరీక్ష: టిఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లో ఓఎంఆర్ విధానం నిర్వహిం చనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టు లను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 9న జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుందిఈ ఏడాది ఫిబ్ర వరి 19న గ్రూప్-1 నోటిఫి కేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా…గతంలో లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా,పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

4 hours ago

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను అధిక మెజార్టీతో గెలిపించాలి: దుద్దిల్ల శ్రీనుబాబు

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.

బుధవారం సాయంత్రం కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీను బాబు, ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్ హాజరై మాట్లా డారు 

మంథని నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.పెద్దపల్లి పార్ల మెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గలలో పర్య టిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 

ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడపగడపకు తిరుగుతూ వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రైతులకు, మహిళలకు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసం ఎలా గైతే కష్టపడి 6 గ్యారంటీల ను గడపగడకి తీసుకెళ్ళి విజయం సాధించామో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇంటిం టికీ 5 న్యాయ్ పథకాలను తీసుకెళ్లి పెద్దపల్లి పార్లమెం ట్ నియోజకవర్గం లో అత్య ధిక మెజారిటీ మంథని నియోజకవర్గం నుండి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని పిలుపుని చ్చారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

4 hours ago

ఈ నెల 5న తెలంగాణ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రస వత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతల ప్రచారాలతో రాజకీయ కాక రేగుతోంది.

ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగడం తో విమర్శలు, ప్రతివిమ ర్శలతో రాష్ట్రం వేడెక్కింది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి వస్తుండ టంతో ప్రచారం మరింత ఊపందుకుంది.

ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ తరఫున ప్రచా రం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు.

ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడిం చాయి.

ఈనెల 5వ తేదీన రాహుల్ గాంధీ నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ధు లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపాయి.

ఈనెల 9వ తేదీన కరీంనగ ర్, సరూర్ నగర్, ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6,7వ తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నా రు. 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు, 7వ తేదీన నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు...

Mane Praveen

1 hour and 8 min ago

NLG: ఉచితంగా విద్య- వైద్యం అందిస్తాం

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఉచితంగా విద్య- వైద్యం అందిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మరిగూడ మండలం తమ్మడపల్లె, తిరుగండ్లపల్లి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం మరియు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.

సిపిఎం పోరాట ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని అయినప్పటికీ రోజు కూలి వంద మాత్రమే ఇస్తున్నారని అన్నారు. సిపిఎం అభ్యర్థులు గెలిపించినట్లయితే ఉపాధి హామీ రోజు కూలి రూ. 600 తో పాటు 210 పని దినాలు గ్యారెంటీ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.

రోజుకు ఒక పార్టీ మారే నాయకులను నమ్మొద్దని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేసే వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే పోలింగ్ రోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహమ్మద్ జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య , వెంకటయ్య అంజయ్య చారి, దామెర లక్ష్మి, ఆయిలు కృష్ణయ్య, ప్రతాపరెడ్డి అమృత, యాదమ్మ, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

2 hours and 23 min ago

తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఎండలు

తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడు తోంది. 

అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధార ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకా శాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. 

ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగా ల్ ,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికే జారీ జేసింది.రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకునితెలం గాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తోపా టు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూ రు, మంగపేట, భద్రాచలం ,మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. 

తిమ్మాపూర్,వైరా,ఖనా పూర్ ,ముత్తారం ,వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మే" నెల ప్రారంభం కావటం తో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయ ని , ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణు లు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపా డేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవా రం మే "నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్ర తల అంచనా నివేదికను విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధార ణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

madagoni surendar

2 hours and 47 min ago

కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లోఇంటింటి ప్రచారం నిర్వహించిన.నాయకులు
నల్గొండ జిల్లా:- కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లో   గురువారం నాడు భువనగిరి పార్లమెంట్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా యూవజన నాయకులు రెడ్డిపల్లి విరస్వామి,నాయకులు చిక్కుల లింగయ్య,పోగుల చంద్రయ్య గౌడ్, సలీమ్,బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

2 hours and 52 min ago

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు:సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు

సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

138వ మేడే సందర్భంగా దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 138 వ మే డే 1 సందర్భంగా కలివేరు మాజీ వార్డ్ మెంబెర్ బొర్ర సమ్మక్క అధ్యక్షతన జరిగిన కలివేరు గ్రామం లో సతీష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడు లుగా నిర్మించి కార్మికులకు తీరం ద్రోహం చేసిందని అన్నారు. బిజెపి పది సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసి,ఎయిర్ పోర్ట్, ఓడరేవులు, రోడ్డు మార్గాలను పెట్టుబడిదారులైన అదాని,అంబానిలకు అప్పనంగా కట్టబెట్టిందన్నారు. నేడు దేశం లోమైనార్టీలు, క్రిస్టియన్లు, ఆదివాసీలు, గిరిజనులు, ఇతర వెనకబడ్డ వర్గాల పైన బీజేపీ-ఆర్ఎస్ఎస్ మతం పేరుతో దాడులు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో మరొక్కసారి మోడీ అధికారంలోకొస్తే ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండదని, రైతాంగం పైన ఆర్థిక దాడి జరుగుతుందని, కార్పొరేట్ కంపెనీలకు దేశంలోని అడవులు, ఖనిజ సంపదనంత అప్పచెబుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చికాగో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సప్కా నగేష్ లక్ష్మి అశోక్, రవి సమ్మక్క వీరన్న బాబు సంతోష్ పండు అభినస్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

3 hours ago

తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్

తాండూరు ఎస్‌ఐపై సస్పె న్షన్ వేటు పడింది. పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అలసత్వం వహించడంతో ఎస్‌ఐ కె జగదీష్‌ను ఐజి ఎవి రంగనాథ్ సస్పెండ్ చేస్తూ బుధవారం సాయం త్రం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నికల నిర్వహణతో పాటు నేర సమీక్షకు సంబందించి రామగుండ కమిషనరేట్ కార్యాలయానికి ఐజి ఎవి రంగనాథ్ వచ్చాడు. పిడిఎస్ రైస్ కేసులపై రంగనాథ్ సమీక్ష జరిపారు. 

ఏప్రిల్ 20న తాండూరు పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన పిడిఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష నిర్వహించాడు. 

ఈ కేసు విషయంలో ఎస్‌ఐ జగదీష్ అలసత్వం వహిం చడంతో పాటు పలు ఆరోపణలు రావడంతో సదరు ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజి ప్రకటిం చారు...

madagoni surendar

3 hours ago

కట్టంగూర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
కట్టంగూర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నల్గొండ జిల్లా:- కట్టంగూర్ మండల కేంద్రం లో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో  గెలిపించాలని కోరుతూ 193వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్బంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యరించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గట్టిగొర్ల సతయ్య, ఐతగోని ఝన్సీనర్సింహాగౌడ్,మండల సీనియర్ నాయకులు బుచ్చాల వెంకన్న, చెరుకు సైదులు, కానుగు లింగయ్య,నర్సింగ్ లింగయ్య,పోగుల రాజేందర్, పొడిచేటి రాములు,నాయకులు కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

3 hours ago

నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫి కేషన్‌ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్‌- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువా రం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 

13వ తేదీ వరకు నామినే షన్లను ఉపసంహరించు కోవచ్చు. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్కా రు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు. దీం తో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనే పథ్యంలో ఖమ్మం-వరం గల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. 

గత ఎన్నికల్లో రెండో స్థానం లో నిలిచిన చింతపండు నవీన్‌ తీన్మార్‌ మల్లన్న ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగుతు న్నారు.కాగా, ఈ నియోజ కవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లు గా నమోదయ్యారు. 

ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమిం చింది. పోటీచేయాలనున్న అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.....

నిజంనిప్పులాంటిది

3 hours ago

ఓఎంఆర్ విధానంతోనే గ్రూప్-1 పరీక్ష: టిఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లో ఓఎంఆర్ విధానం నిర్వహిం చనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టు లను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 9న జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుందిఈ ఏడాది ఫిబ్ర వరి 19న గ్రూప్-1 నోటిఫి కేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా…గతంలో లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా,పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

4 hours ago

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను అధిక మెజార్టీతో గెలిపించాలి: దుద్దిల్ల శ్రీనుబాబు

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.

బుధవారం సాయంత్రం కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీను బాబు, ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్ హాజరై మాట్లా డారు 

మంథని నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.పెద్దపల్లి పార్ల మెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గలలో పర్య టిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 

ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడపగడపకు తిరుగుతూ వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రైతులకు, మహిళలకు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసం ఎలా గైతే కష్టపడి 6 గ్యారంటీల ను గడపగడకి తీసుకెళ్ళి విజయం సాధించామో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇంటిం టికీ 5 న్యాయ్ పథకాలను తీసుకెళ్లి పెద్దపల్లి పార్లమెం ట్ నియోజకవర్గం లో అత్య ధిక మెజారిటీ మంథని నియోజకవర్గం నుండి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని పిలుపుని చ్చారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

4 hours ago

ఈ నెల 5న తెలంగాణ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రస వత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతల ప్రచారాలతో రాజకీయ కాక రేగుతోంది.

ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగడం తో విమర్శలు, ప్రతివిమ ర్శలతో రాష్ట్రం వేడెక్కింది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి వస్తుండ టంతో ప్రచారం మరింత ఊపందుకుంది.

ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ తరఫున ప్రచా రం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు.

ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడిం చాయి.

ఈనెల 5వ తేదీన రాహుల్ గాంధీ నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ధు లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపాయి.

ఈనెల 9వ తేదీన కరీంనగ ర్, సరూర్ నగర్, ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6,7వ తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నా రు. 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు, 7వ తేదీన నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు...