మిషన్ భగీరథ నీటిని వెంటనే సరఫరా చేయాలనీ న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ డిమాండ్
మిషన్ భగీరథ నీటిని వెంటనే సరఫరా చేయాలనీ న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ డిమాండ్
చర్ల మండలంలో లింగాపురం పాడు గుంపెనగుడం త్యాగడ కలివేరు పలు గ్రామాలలో గత 10 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నార ని తాగడానికి కూడా నీరు లేక నానా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అవి రాకపోయినా పట్టించుకునే పరిస్థితిల్లో అధికారులు ప్రజాప్రతితులు లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు వెంటనే జ్యోక్యం చేసుకొని వెంటనే మిషన్ భగీరథ నీళ్లను సరఫరా చేయాలని వారి సందర్భంగా కోరారు అసలు మిషన్ భగీరథ నీళ్ళు రాకపోవడానికి అంతర్యాయం ఏమిటి అనేది అధికారులు తెలియజేయకపోవడం ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా అధికారులు నిమ్మకు నీరు పట్టినట్టుగా ఎందుకు అలా ఉంటున్నారు ఇప్పటికైనా తక్షణమే మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా అధికారులు సహకరించాలని లేనియెడల సిపిఐ ఎంఎల్ నీలమద్రాక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం మారిందన్న ఈ మిషన్ భగీరథ నీళ్లు ఆఫ్ చేశారు తక్షణమే నేల సమస్య పరిష్కరించాలని నో డెమోక్రసీగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు కనితి భాను ప్రకాష్ పి వై ఎల్ మండల నాయకులు సిరిగిడి నరేష్ కొండలరావు సాల్మన్ రాజు ప్రవీణ్ ప్రసాద్ సతీష్ సత్యనారాయణరా రామారావు కుమార్ తదితరులు పాల్గొన్నారు.



హైదరాబాద్: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం.. తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం.. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుంది.. ప్రగతిభవన్ చుట్టు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించా.. పదేళ్లబాధలను ప్రజలు మౌనంగా భరించారు.. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు.
నేడు విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ..
Morning News
తెలంగాణ ప్రజలకు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు. ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా రజినీకి తొలి ఉద్యోగం ఇస్తూ.. రేవంత్ సంతకం చేయబోతున్నారు. కాంగ్రెస్ పై తనకున్న నమ్మకంతోనే రేవంత్ రెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకున్నానని రజినీ తెలిపింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని.. తనకు ఉద్యోగం రాబోతుందని అంటోంది. అయితే తొలి ఉద్యోగం తనదే కావడంపై రజినీ సంతోషం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో సచివాలయం దగ్గర ఉద్యోగుల సంబరాలు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్.. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది.. ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటాను.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం- కోదండరామ్
Dec 07 2023, 20:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.0k