సింగనమల నియోజకవర్గం లో టిడిపి గెలుస్తుంది.. నారా చంద్రబాబు నాయుడు..
బుక్కరాయసముద్రం ప్రజా గళంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడిన ముఖ్యాంశాలు
ప్రజాగళం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను
సింగనమల నియోజకవర్గం లో టిడిపి జెండా ఎగురుతుంది
ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురయ్యారు
నరకాసురుని చంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు బాధ్యత మీ చేతుల్లో ఉంది
జాబు రావాలంటే బాబు రావాలని పిలుపుచ్చారు
జగన్ ప్రభుత్వం వల్ల జాకీ పరిశ్రమ పారిపోయింది
టిడిపి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ
రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యం ఎరులై పారుతుంది.
1997 లో నేను చేసిన పని ఇప్పుడు చేసేకి కేంద్రం వచ్చింది...
దళితులకు గొంతు కోసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి...
దళితులకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి 22 కోట్లు ఇచ్చాం దళితులకు...
ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అన్ని దుర్వినియోగం చేశాడు...
దళితులు అందరు ఒక్కటి కండి...
మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ
జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత ఆదరణ పథకం, సబ్సిడీ నిధులు అన్ని బంద్ చేశాడు...
బాబాయి గొడ్డలితో చంపి నాటకాలు ఆడుతున్నాడు..
ఇప్పుడు కొత్త డ్రామా కు శ్రీకారం చుట్టాడు..
కలియుగంలో బాబాయి నీ చంపి అతని మీద నెట్టేశారు అని అంటున్నాడు..
అందరినీ మానసికంగా వేధించిన వ్యక్తి జగన్..
Mar 29 2024, 06:50