మీ ఇంటి బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి... టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,
మీ ఇంటి బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి... టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,..
నార్పల మండలం బి పప్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశం సభకు ముఖ్య అతిథులుగా టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,..
రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నారస నాయుడు హాజరయ్యారు
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు,బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ..
ఎన్ని కలహాలు,సమస్యలు ఉన్న మనమంతా ఒక్కటే కుటుంబ సభ్యులం..
ఐకమత్యబలంతో ఉంటే మనదే విజయం..
మన విజయానికి జనసేనా పార్టీ బలం కూడా చేకూరింది..
2024 ఎన్నికలల్లో శింగనమల నియోజకవర్గం గెలిచి అధినేత చంద్రబాబు,పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నం..
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుండి నియోజకవర్గం దాచుకో దోచుకో అనే పరిస్థితికి వచ్చింది
నార్పల మండలం లోని టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా సీనియర్ నాయకులు ఆలం వెంకట నరసనాయుడు,ఆకుల ఆంజనేయులు, రంగా రెడ్డి, జనాసేన నాయకులు సాకే మురళి కృష్ణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Mar 13 2024, 07:41