బుక్కరాయసముద్రంలో జయహో బీసీ కార్యక్రమం..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో *ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కిష్టయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నా *శింగనమల నియోజకవర్గ అబ్జార్వ్ గుర్రప్ప నాయుడు గారు, టీడీపీ SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు* మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, లక్ష్మినారాయణ, కేశన్న, S. నారాయణ స్వామి, EX. MPP SK వెంకటేశు గారు, మల్లికార్జున రెడ్డి గారు, అదిశేషయ్య గారు,బెస్త నారాయణస్వామి,మాజీఎంపీటీసీ నారాయణ స్వామి, భూసి, హరి, బాబాయ్య, చిత్తంబారి,నరేంద్రయాదవ్, బోలె అక్కులప్ప గారు, రామకృష్ణ రెడ్డి గారు , తిప్పన్న గారు ,మలేష్ గారు , వన్నూర్ గారు, పరుశురాం గారు, కొయ్యగుర పెద్దన్న గారు మరియు తదితర టీడీపీ బీసీ నాయకులు, మండల టీడీపీ నాయకులు మరియు పెద్దయేతున్న టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Feb 05 2024, 07:23