ఆయుష్మాన్ భారత్ కార్డుతో మాత్రమే ఉచిత వైద్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆర్హు లే. మార్చి 31వరకు కొనసాగానున్న నమోదు ప్రక్రియ.
ఆయుష్మాన్ భారత్ కార్డుతో మాత్రమే ఉచిత వైద్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆర్హు లే. మార్చి 31వరకు కొనసాగానున్న నమోదు ప్రక్రియ.బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు.పసుల సైదులు
Streetbuzz news :నల్గొండ జిల్లా
ఆరోగ్య శ్రీ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దారిద్రపు రేఖకు దిగువున్న కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లిన ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది ఇందుకోసo లబ్దిదారుల జాబితాన్ని రూపొందించి కేవైసి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఈయొక్క నమోదు పక్రియ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల. సైదులు ఒక ప్రకటన లో కట్టంగూర్ ప్రజలను ప్రతి 5 లక్షల బీమా వర్తిస్తుంది అని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పేద ప్రజలకోసం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెచ్చినందుకు ధన్యవాదములు తెలిపారు.
Mar 05 2023, 14:33