పరిశ్రమల స్థాపనకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏపీ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*
పరిశ్రమల స్థాపనకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏపీ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి
మౌలిక సదుపాయాలతోనే పరిశ్రమలు తరలివస్తాయి
తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడమే మా ధ్యేయం.
పని ఎక్కువ..ప్రచారం తక్కువ ఉండాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం.
పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ లకు ఏపీలో లోటు లేదు.
నైపుణ్య వనరులు పుష్కలం..అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలం
బెంగళూరు పారిశ్రామిక సదస్సులో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి
జిల్లాకో ప్రత్యేకత ఉంది..ప్రాంతానికో ప్రాధాన్యత మాది
ఉద్యానవన పంటలకు రాయలసీమ చిరునామా
పారిశ్రామికవేత్తలకు కావలసిన పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల వంటి వసతులున్నాయి
Feb 14 2023, 20:07