/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణులు మద్ది కీర్తన, కురుమిళ్ళ అరుణజ్యోతి ఆధ్వర్యంలో ఫుట్‌బాల్ ఆట నైపుణ్యాలపై అవగాహన Mane Praveen
జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణులు మద్ది కీర్తన, కురుమిళ్ళ అరుణజ్యోతి ఆధ్వర్యంలో ఫుట్‌బాల్ ఆట నైపుణ్యాలపై అవగాహన
నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలలో, నేడు ప్రత్యేక ఫుట్‌బాల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల హెచ్ఎం సురేష్ కుమార్ తెలిపారు.
జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడాకారీణులు మద్ది కీర్తన, కురుమిళ్ళ అరుణజ్యోతి ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఆటలోని ప్రాథమిక నైపుణ్యాలను ప్రత్యక్షంగా చూపించామని ఫిజికల్ డైరెక్టర్ బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫుట్‌బాల్ ఆటలోని ప్రాథమిక నైపుణ్యాలను బంతిని నియంత్రించడం, పాసింగ్, డ్రిబ్లింగ్, షూటింగ్ వంటి అంశాలు ప్రత్యక్షంగా చూపిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రీడాకారిణుల నుంచి విలువైన సూచనలు, సలహాలు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ఫుట్బాల్.. జ్వాల.. ప్రపంచాన్ని వెలిగిస్తుంది: బొమ్మపాల గిరిబాబు
ప్రపంచ దేశాలను ఒకే వేదికపై నిలబెట్టే గొప్ప క్రీడా మహోత్సవం ఫిఫా వరల్డ్ కప్ స్ఫూర్తితో నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధి జరుగుతుందని, ఫుట్బాల్ జ్వాల ప్రపంచాన్ని వెలిగిస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
ఫుట్బాల్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని అది అంకితభావాన్ని, క్రమశిక్షణను, ఐక్యతను, నాయకత్వ లక్షణాలను, దేశభక్తిని పెంపొందిస్తుందని బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
48 దేశాలు పాల్గొంటున్న ఫిఫా 2026 వరల్డ్ కప్ పోటీలు ప్రస్తుతం సెమీఫైనల్స్ నిర్వహించుకుంటూ జూలై 19 జరిగే ఫైనల్ మ్యాచ్ కు ఎదురుచూస్తుందని తెలిపారు.
ఈ మెగా టోర్నమెంట్ స్ఫూర్తితో,  తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అందిస్తున్న సంపూర్ణ సహకారంతో,  ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామాన, ప్రతి పాఠశాలలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధి కి అసోసియేషన్ పక్షాన బృహతమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తూ, క్షేత్రస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు, కోచ్ ల సహకారంతో ఈ ఆశయం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.
ఆర్టిఐ చింతపల్లి మండల సంయుక్త కార్యదర్శిగా శివకుమార్
నల్లగొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో, గురువారం సాయంత్రం సమాచార హక్కు చట్టం ప్రచార సమితి ఆధ్వర్యంలో, ఆ సంఘం చింతపల్లి మండల సంయుక్త కార్యదర్శిగా సీత శివకుమార్ ను నియమిస్తూ.. జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేష్, చింతపల్లి మండల అధ్యక్షులు చెట్టిమల్ల సురేష్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ మేరకు ఆర్టిఐ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ ప్రధాన కార్యదర్శి కడారి వెంకటేష్, చింతపల్లి మండల సెక్రెటరీ చెట్టి మల్ల నాగార్జున పాల్గొన్నారు.
తెలంగాణ ఒలంపిక్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, మాజీ ఇంటర్నేషనల్ అథ్లెట్ పి.టి.ఉష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి కర్తయ్య ఆధ్వర్యంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు ఇమామ్ కరీం, శ్రీనివాస్, బొమ్మపాల గిరిబాబు పాల్గొని పి.టి.ఉష ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాలో అన్ని క్రీడల అభివృద్ధికి ఒలంపిక్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేశామని తెలిపారు.
ముకుందాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, నేడు ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముకుందాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఈ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముకుందాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముకుందాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పి హెచ్ ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మానే లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఆర్టిఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ  దశదిన కర్మ   కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.
ధాన్యం సేకరణ లో సాంకేతిక నిఘా: పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్
నల్లగొండ జిల్లా: వడ్ల కొనుగోలు మునుపటి కంటే మరింత పారదర్శకం అయ్యిందని, ఎటువంటి అక్రమాలు అవకతవకలకు తావు లేకుండా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.

ఆదివారం ఆయన మునుగోడు లో మల్లికార్జున రైస్ మిల్లు ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఏ లారీ.. ఏ మిల్లు కు వెళ్లాలి అనే విషయం నుంచి, ఆ లారీ సదరు మిల్లుకు చేరే వరకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) ద్వారా ధాన్యం రవాణా ను అనుసంధానం చేసినట్టు రఘునందన్ వివరించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం లో టాబ్ లో ట్రక్ షీట్ నమోదు చేయగానే.. లోడ్ ఏ మిల్లుకు వెళ్ళేది ఆన్లైన్ లోనే ఉంటుందని చెప్పారు. దీనివల్ల ఎటువంటి తప్పిదాలు జరిగే ఆస్కారం లేదన్నారు.