ఫుట్బాల్.. జ్వాల.. ప్రపంచాన్ని వెలిగిస్తుంది: బొమ్మపాల గిరిబాబు
ప్రపంచ దేశాలను ఒకే వేదికపై నిలబెట్టే గొప్ప క్రీడా మహోత్సవం ఫిఫా వరల్డ్ కప్ స్ఫూర్తితో నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధి జరుగుతుందని, ఫుట్బాల్ జ్వాల ప్రపంచాన్ని వెలిగిస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
ఫుట్బాల్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని అది అంకితభావాన్ని, క్రమశిక్షణను, ఐక్యతను, నాయకత్వ లక్షణాలను, దేశభక్తిని పెంపొందిస్తుందని బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
48 దేశాలు పాల్గొంటున్న ఫిఫా 2026 వరల్డ్ కప్ పోటీలు ప్రస్తుతం సెమీఫైనల్స్ నిర్వహించుకుంటూ జూలై 19 జరిగే ఫైనల్ మ్యాచ్ కు ఎదురుచూస్తుందని తెలిపారు.
ఈ మెగా టోర్నమెంట్ స్ఫూర్తితో, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అందిస్తున్న సంపూర్ణ సహకారంతో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామాన, ప్రతి పాఠశాలలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధి కి అసోసియేషన్ పక్షాన బృహతమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తూ, క్షేత్రస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు, కోచ్ ల సహకారంతో ఈ ఆశయం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.

ప్రపంచ దేశాలను ఒకే వేదికపై నిలబెట్టే గొప్ప క్రీడా మహోత్సవం ఫిఫా వరల్డ్ కప్ స్ఫూర్తితో నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధి జరుగుతుందని, ఫుట్బాల్ జ్వాల ప్రపంచాన్ని వెలిగిస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

నల్లగొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో, గురువారం సాయంత్రం సమాచార హక్కు చట్టం ప్రచార సమితి ఆధ్వర్యంలో, ఆ సంఘం చింతపల్లి మండల సంయుక్త కార్యదర్శిగా సీత శివకుమార్ ను నియమిస్తూ.. జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేష్, చింతపల్లి మండల అధ్యక్షులు చెట్టిమల్ల సురేష్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ మేరకు ఆర్టిఐ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ ప్రధాన కార్యదర్శి కడారి వెంకటేష్, చింతపల్లి మండల సెక్రెటరీ చెట్టి మల్ల నాగార్జున పాల్గొన్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, మాజీ ఇంటర్నేషనల్ అథ్లెట్ పి.టి.ఉష పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, నేడు ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఈ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పి హెచ్ ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ దశదిన కర్మ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.
నల్లగొండ జిల్లా: వడ్ల కొనుగోలు మునుపటి కంటే మరింత పారదర్శకం అయ్యిందని, ఎటువంటి అక్రమాలు అవకతవకలకు తావు లేకుండా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.
Jul 29 2026, 11:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.0k