యరగండ్లపల్లి: బిఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ వార్డు మెంబర్లు
NLG: మర్రిగూడెం మండలం, యరగండ్లపల్లి గ్రామానికి చెందిన బిజెపి వార్డు మెంబర్లు రమేష్, స్వామి, మరికొంతమంది గ్రామ యువకులు ఈరోజు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని తెలిపారు.











నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని, మంగళవారం నకిరేకల్ ఎన్నికల అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. కార్యకర్తలతో కలసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.




Nov 08 2023, 20:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
29.4k