మునుగోడు నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చందు నాయక్
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఎస్టి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి మెగావత్ చందు నాయక్, డిగ్రీ ఉత్తీర్ణుడు.. మునుగోడు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనను ఆదరించి గెలిపించినట్లయితే విద్యా వైద్య రంగాలను అభివృద్ధి పరుస్తూ, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని, ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం డబ్బులతో ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని తెలిపారు.






నల్గొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు భౌతిక శాస్త్ర సహాయ ఆచార్యులు గా విధులు నిర్వహిస్తున్న రేఖ వెంకటేశ్వర్లు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం 83 వ స్నాతకోత్సవం లో ఫిజిక్స్ సబ్జెక్టు నందు పీహెచ్డీ స్నాతక అవార్డును మంగళవారం హైదరాబాదులో ఓయూ వీసీ రవీందర్, Adobe సీఈవో శాంతన్ నారాయన్ చేతులమీదుగా అందుకున్నారు. వారు ప్రో. ఏ.సదానందచారి పర్యవేక్షణ లో 'నానో విక్షేపిత సూపర్ అయానిక పదార్థాల విద్యుత్ వాహకత్వం' పై అధ్యయనం చేశారు. 





Nov 02 2023, 18:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.0k