NLG: కార్మికుల సమ్మె పై రాష్ట్ర క్యాబినెట్లో చర్చించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: తెలంగాణ రాష్ట్రంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెలు చేస్తున్న అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికుల వేతనాలు ఇతర సమస్యలపై 29న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి సమ్మెలో ఉన్న కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అంగన్వాడీ, ఆశాలు చేస్తున్న సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే సమ్మెలు ఉండవు, దరఖాస్తులు ఇస్తే చాలు సమస్యలు పరిష్కరిస్తామని మాది ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగే ప్రభుత్వం అని గొప్పలు చెప్పిన కేసీఆర్, రాష్ట్రంలో తమ వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని 18 రోజులుగా అంగన్వాడి, 4 రోజులుగా ఆశ, నిన్నటి నుండి మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఇదే మొండి వైఖరి అనుసరిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రంలో కార్మిక వర్గం తమ సమస్యలపై సుదీర్ఘకాలం వివిధ రూపాల్లో ఆందోళన చేసి, విసిగి వేసారి సమ్మె నోటీసు ఇచ్చి ఎదురు చూసిన ఫలితం లేకపోవడంతోనే, కార్మిక వర్గం సమ్మెలో ఉన్నారని వారి సమస్యలు పరిష్కరించకుండా అధికారులతో ఒత్తిడి చేయించి, పోలీసులతో బెదిరించి నిర్బంధాన్ని ప్రయోగించి సమ్మె లను విచ్చినం చేయాలని చూస్తే, గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలుస్తుందని ఆయన హెచ్చరించారు.
కార్మికులు ఎవరు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖర్ని వ్యవహరిస్తుందని విమర్శించారు.
ప్రభుత్వానికి కార్మిక వర్గం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, 29న జరిగే క్యాబినెట్లో ఈ సమ్మెలపై చర్చించి పరిష్కరించాలని కోరారు.
![]()
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, అంగన్వాడీ ఆశ యూనియన్ నాయకులు ఆర్ శోభ, కే రజిత ,బి శోభారాణి, సువర్ణ, జంపాల వసంత, ఏర్పుల పద్మ కాలం సుజాత, జే అనిత, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS

నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: తెలంగాణ రాష్ట్రంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెలు చేస్తున్న అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికుల వేతనాలు ఇతర సమస్యలపై 29న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి సమ్మెలో ఉన్న కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అంగన్వాడీ, ఆశాలు చేస్తున్న సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే సమ్మెలు ఉండవు, దరఖాస్తులు ఇస్తే చాలు సమస్యలు పరిష్కరిస్తామని మాది ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగే ప్రభుత్వం అని గొప్పలు చెప్పిన కేసీఆర్, రాష్ట్రంలో తమ వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని 18 రోజులుగా అంగన్వాడి, 4 రోజులుగా ఆశ, నిన్నటి నుండి మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఇదే మొండి వైఖరి అనుసరిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రంలో కార్మిక వర్గం తమ సమస్యలపై సుదీర్ఘకాలం వివిధ రూపాల్లో ఆందోళన చేసి, విసిగి వేసారి సమ్మె నోటీసు ఇచ్చి ఎదురు చూసిన ఫలితం లేకపోవడంతోనే, కార్మిక వర్గం సమ్మెలో ఉన్నారని వారి సమస్యలు పరిష్కరించకుండా అధికారులతో ఒత్తిడి చేయించి, పోలీసులతో బెదిరించి నిర్బంధాన్ని ప్రయోగించి సమ్మె లను విచ్చినం చేయాలని చూస్తే, గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలుస్తుందని ఆయన హెచ్చరించారు.
కార్మికులు ఎవరు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖర్ని వ్యవహరిస్తుందని విమర్శించారు.

TS: మల్కాజ్ గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం కాంగ్రెస్ లో చేరారు.
మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు హస్తం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
గురువారం సాయంత్రం తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు తాఖరే, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS TELANGANA
STREETBUZZ NEWS APP
అదేవిధంగా
ఈ సందర్భంగా వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు గాంధీ సెంటర్ వినాయక ఉత్సవ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
SB NEWS
SB NEWS NALGONDA DIST
STREETBUZZ NEWS APP
SB NEWS TELANGANA
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రేపు శుక్రవారం నాడు చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ఏఐటీయూసీ నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, మహమ్మద్ ఇమ్రాన్, మంగు నాయక్, దత్తు నాయక్, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు
SB NEWS
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
STREETBUZZ NEWS APP
రంగారెడ్డి జిల్లా: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆర్పి ల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో గురువారం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్పి ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు జిల్లా అధ్యక్షురాలు భరతాకి హంసమ్మ మాట్లాడుతూ.. రూ.4000 ఉన్న తమ గౌరవ వేతనాన్ని సీఎం కేసీఆర్ మరో రూ. 2000 పెంచుతూ.. రూ. 6000 చేసి జీవో విడుదల చేశారని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మెప్మా ఆర్పీల తరఫున ధన్యవాదాలు అని తెలిపారు.
పట్నం అధ్యక్షురాలు పార్వతమ్మ అమీర్పేట అధ్యక్షురాలు సుగుణ, జిల్లెలగూడ
Sep 29 2023, 15:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.9k