బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు: నల్గొండ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
పట్టణం లో వివిధ కాలనీలలో రాత్రి సమయాలలో రోడ్లపై ఆవారాగా తిరుగుతూ, గుమిగుడి సిగరెట్లు తాగుతూ, చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తూ పట్టుబడ్డ వారికి ఈ రోజు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది.
ఎవరైనా ఇలా పట్టుబడినట్లైతే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్ లలో అర్హత పొందుటకు ఇబ్బంది కలుగును. కనుక నేటి యువత స్నేహితుల ప్రభావం తో గానీ, ఇతర కారణాలతో గాని, చెడు మార్గంలోకి వెళ్లి జైలు పాలు కాకుండా, భవిష్యత్తును సన్మార్గం లో తీసుకెళ్లాలని,వారికి, వారి కుటుంబ సభ్యులకు, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా ప్రవర్తన మార్చుకోవాలి అని హెచ్చరించడం జరిగింది. మద్యం సేవిస్తూ పట్టుబడిన వారి పై చట్ట ప్రకారం కేసులు 6 నమోదు చేయబడినాయి.
*ప్రజలకు, పోలీస్ వాలంటీర్స్ కి టూ టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి. మీ ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అయితే వెంటనే 100 కి గాని, పి ఎస్ కి గాని సమాచారం ఇవ్వండి.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
హైదరాబాద్లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్నగర్ వాసి మాజ్హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్బాగ్కు చెందిన సమీయుద్దీన్పై కేసు నమోదు చేసింది.
వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.
Feb 07 2023, 21:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.3k