Jun 19 2024, 09:26
యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ భువనగిరి ఆలేరు, చౌటుప్పల్ మూడు డివిజన్ల సభ్యుల ఏకాభిప్రాయంతో మంగళవారం ఎన్నుకున్నారు జిల్లా కమిటీ కన్వీనర్ గా మేకల యాదగిరి
కో కన్వీనర్ అల్లి మహేష్ ను ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులుగా కోమల్ల స్వామి ,వలిగొండ
ఉపాధ్యక్షులుగా పర్ష బంగారయ్య ,ఆలేరు
కార్యదర్శి కూరపాక కరుణాకర్
సహాయ కార్యదర్శి బల్లం అశోక్
ప్రధాన కార్యదర్శి ఆడేపు బిక్షపతి
కోశాధికారి యూసుఫ్
నెంబర్లు : కనుక స్వామి, భీమిని నరసింహ, బండారి నర్సింగరావు, నూనె హనుమంతు, వల్లాల బాలమని ,బంగారు ఎల్లమ్మ, మరాఠీ లక్ష్మీనరసింహ, శీను ,పత్తి ఆదిలక్ష్మి, మూల వెంకటయ్య, పిట్టల సత్యనారాయణ, కానుల బాలమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
.
Jun 19 2024, 09:26