లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ..ఎన్డీఏ కూటమిని ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు..
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి. యూపీ, మహారాష్ట్ర బెంగాల్లో తారుమారైన బీజేపీ అంచనాలు. యూపీలో అనూహ్యంగా సమాజ్వాదీ పార్టీకి భారీగా సీట్లు. యూపీలో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించిన సమాజ్వాదీ పార్టీ. ఎన్డీఏ కూటమిని ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు.
Jun 05 2024, 16:19