శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ను ప్రారంభించిన జడ్పిటిసి
నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు పక్కన శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ఓపెన్నింగ్ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన వివిధ రకాలైన పంట గింజలు, మందులను రైతులు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు, కోట రఘు నందన్, ఈద శేఖర్, దోటీ పరమేష్, కత్తుల రాజు, తదితరులు, ఉన్నారు.

నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు పక్కన శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ఓపెన్నింగ్ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్గా TS స్థానంలో TG అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్.. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు TS స్థానంలో TG ఉండే విధంగా రిజిస్టేషన్లు చేయాలని గెజిట్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఈనెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హైస్కూల్ నందు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రప్రధమంగా *ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ D లైసెన్స్ ప్రొఫెషనల్ కోచ్ సర్టిఫికెట్ కోర్సు* ను నిర్వహించనున్నారు.
సూర్యాపేట: కంట్రోల్ సెంటర్ నుండి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
నల్లగొండ: అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు బొల్లా వేణుగోపాల్ రావు అధ్యక్షతన సంఘ సభ్యులు చేత సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆకెళ్ళ శ్రీనివాస్, ఫణి ఆచార్య, గొల్లపూడి మారుతి శర్మ, పులిజాల యాదగిరిరావు, తమృగోటి పవన్ కుమార్ తేనెపల్లి శేఖర్, ధర్పల్లి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీవీఎస్ బైక్ షో రూమ్ లో ఇవాళ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి కొత్త ద్విచక్ర వాహనాలు కాలి బూడిద అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాంపల్లి:ఉపాధి కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ పూల వెంకటయ్య,మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు.
SB NEWS NATIONAL MEDIA
May 17 2024, 15:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.2k