నల్గొండ జిల్లా:కట్టంగూర్:నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన. నకిరేకల్ నియోజకవర్గ టిపిసిసి అధికార ప్రతినిధి.
నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన. నకిరేకల్ నియోజకవర్గ టిపిసిసి అధికార ప్రతినిధి నరసింహ్మ
Streetbuzz news. నల్గొండ జిల్లా:
కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన చెరుకు చంద్రయ్య కుమార్తె కుమారుడి నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన. నకిరేకల్ నియోజకవర్గ టిపిసిసి అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,వారి వెంట కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కాముల శేఖర్ యాదవ్,సీనియర్ నాయకులు చెరుకు యాదయ్య,ముక్కాముల మల్లయ్య,మండల యువజన నాయకులు అడ్వకేట్ మేడి విజయ్ కుమార్,ముక్కాముల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.












Apr 23 2023, 15:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.6k