నకిరేకల్ నియోజకవర్గం MLA అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి : శేపూరి రవీందర్

•పార్టీ అబివృద్దికి కృషి చేస్తాను
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్ గారు నకిరేకల్ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని తన రాజకీయ అనుభవ పత్రాన్ని సమర్పించారు.
గతంలో mptc, zptc గాను, ప్రస్తుతం చిట్యాల మున్సిపాలిటీ1వ వార్డు కౌన్సిలర్ గా కొనసాగుతున్ననని అని తెలుపుతూ ,వచ్చే శాసనసభ ఎన్నికలలో నకిరేకల్ నియోజకవర్గం MLA అభ్యర్థిగా ప్రకటంచాలని కోరారు.
బీజేపీ పార్టీ అబివృద్దికి కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, నకిరేకల్ పట్టణ అధ్యక్షులు కురెల్ల శ్రీను,పల్సా శ్రీను,నకరేకల్ ,కేతేపల్లి మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి,రాచకొండ గోపి లు పాల్గొన్నారు,

బీజేపీ జిల్లా సీనియర్ సిటిజన్ కన్వీనర్ పాల్వాయి భాస్కర్ రావు, sc మోర్ఛ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్,మహిళా మోర్ఛ జిల్లా ఉపాధ్యక్షురాలు పాపని వనజ, sc మోర్చ నియోజక వర్గ కన్వీనర్ కోరబోయిన లింగ స్వామి,కిసాన్ మోర్చ నియోజక వర్గ కన్వీనర్ జిట్టా కృష్ణ,

భువనగిరి యాదాద్రి జిల్లా obc మోర్చా ఉపాధ్యక్షుడు పల్లపు దుర్గయ్య, నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, కోళ్ల స్వామి,పల్లె వెంకన్న, ప్రధాన కార్యదర్శి లు గంజి గోవర్ధన్,తరాల శ్రీనివాస్,

మండల సహా ఇంఛార్జి లు చికీలంమెట్ల అశోక్, జయారపు రామకృష్ణ ,సీనియర్ నాయకులు ముడుసు బిక్షపతి,చెరుకు లింగాస్వామి,పబ్బు వెంకన్న, సిగ స్వామి,రావుల వెంకన్న,పాకాల దినేష్ లు పాల్గొన్నారు.
Sep 04 2023, 18:40