సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30లక్షల బీమా
సింగరేణిలో పనిచేస్తూ హెచ్డీఎ్ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
సింగరేణిలో పనిచేస్తూ హెచ్డీఎ్ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
మంగళవారం సింగరేణి భవన్లో బలరామ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్ రాయనున్న అభ్యర్థులకు రూ.లక్ష సహాయం అందించే ‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది.
ఆగస్టు 6న సాయంత్రం 5గంటల దాకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Jul 24 2024, 10:17