ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి తేనెపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా ఆశీర్వదిస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తా గుర్రంపోడు జులై 19, తెలుగు పత్రిక సమూహం తానొక్కడే విరివిగా ధనం సంపాదించుకోవాలి తన కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకునే నేటి సమాజంలో తన సొంత గ్రామం కోసం అహర్నిశలు కష్టపడుతూ గ్రామ బాగు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉ బడేవారు చాలా అరుదుగా ఉంటారు. జలా౦టి వారిలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి రవీందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రవీందర్ ४८ చిన్నప్పటినుంచి సామాన్య వ్యవసాయ కుటుంబంలో వుట్టి పెరిగి చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొని తాను పెద్ద అయిన తర్వాత సొంతంగా ఒక వ్యాపారం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో బిల్డర్ గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు సమాజంలో అండర చర్చించుకునే విధంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత తన సంపాదన తనకుందులే సమాజం గురించి నాకెందుకు అవేటువంటి ఆలోచన లేకుండా తేనెపల్లి గ్రాను అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలని వలు సేవా కార్యక్రమాలు రవీందర్ రెడ్డి నిర్వహిస్తూ వచ్చాడు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై నీ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి సేవాస్పూర్తితో అదే క్రమంలో తేనెపల్లి గ్రామంలో తన సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. నేనున్నానని పలు సందర్భాలలో ఆర్థిక సహాయాలు అందజేస్తూ ప్రజాసేవకై అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న ఉపకారశీలి గట్టుపల్లి రవీందర్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా తనపల్లి గ్రామంలో నిరు పేడ కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు తేనేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు శుభకార్యాలకు వినాయక నవరాత్రి ఉ త్వవాలకు విరాళాలు అందజేశారు. యువ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు తన సంపాదన మొత్తం ప్రజల అభివృద్ధికి సొంతమని చెప్పడం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు

ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు:ఏప్రిల్ :

గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన అలనాటి గురువులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు వారి బాల్య స్మృతులను నెమరు వేసుకొని ఒకరి గురించి ఒకరు పరస్పరం వివరాలు తెలుసుకొని ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు లింగారెడ్డి,రాములు,జయప్రకాశ్ రెడ్డి,కౌసల్య,కవిత,విజయ, ఝాన్సీ,పూర్వ విద్యార్థులు గంగిరెడ్డి కరుణాకర్ రెడ్డి,వడ్డెగోని సైదులు గౌడ్,అమరేందర్,రవీంద్రా చారి,సురేష్,శివశంకర్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు:ఏప్రిల్
ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు:ఏప్రిల్
నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా మహాత్మా జ్యోతి రావు బాపూలే విగ్రహానికి
నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా మహాత్మా జ్యోతి రావు బాపూలే విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు నల్గొండ జిల్లా మంత్రివర్యులు బిసి మంత్రులు అందరికీ బీసీ రాజ్యాధికార సమితి కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆమోదముద్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా కేంద్రంలో కూడా మిత్రపక్షాల తోటి ప్రతిపక్షాలతోటి అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి కేంద్రంలో కూడా బి సి రిజర్వేషన్ తీర్మానం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి గారు గౌరవ అధ్యక్షులు పున్న పవను గారు జిల్లా కార్యదర్శి మండల్ లింగయ్య యాదవ్ కార్యదర్శి దీకొండ నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయ చారి టౌన్ ప్రెసిడెంట్ చెన్నోజు రాజు బోగోజు వెంకటాచారి గడ్డం దశరథ జెల్లా దైవాదినం ఖమ్మం పాటి మురళి రావిరాల వెంకట్ పూల నాగేష్ పగిళ్ల ఆంజనేయులు జాల వెంకటయ్య అఖిలు నాగేంద్ర చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తగుళ్ల సర్వయ ఆధ్వర్యంలో నూతనఎమ్మెల్సీ నెల్లికల్లి సత్యానికి ఘన సన్మానం
గుర్రంపోడు మండల కేంద్రం లో గురువారం సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు, శంకరాచారి నివాసంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నూతనంగా ఎన్నిక కావడంతో గుర్రంపూడు మండల కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఆహ్వానం మేరకు గుర్రంపొడు మండలానికి విచ్చేసిన సందర్భంగా , గుర్రంపొడు మండల సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ను శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం,చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి సిపిఐ పార్టీ కోసం తన వంతుకష్టపడి కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటూ, మునుగోడు నియోజకవర్గంలో అందరి మన్ననలు పొంది ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల మునుగోడు నియోజకవర్గ సిపిఐ పార్టీ నాయకులకుకార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఎమ్మెల్సీ ఆకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకట్ రెడ్డికి మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గ నికి చెందిన యాదవ సామాజిక వర్గం బీసీ బిడ్డ నెల్లికంటి సత్యం కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల గుర్రంపొడు మండల బీసీ నాయకులు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసిహర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తగుల్ల సర్వయ్య, సిపిఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి, ఎస్.కె మదర్, ఉజ్జుని రామచంద్రరావు, రామగిరి చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు జాల చిన్న సత్తయ్య యాదవ్, తగుల యాదయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మేడి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు గౌతమ్ స్కూల్లో దారుణం
ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని చేతికి వాతలు వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయులు

నల్గొండ జిల్లా యాదవ మహాసభ జిల్లాలో తగుళ్ల యాదయ్యకు చోటు
నల్గొండ జిల్లా యాదవ మహాసభ జిల్లాలో తగుళ్ల యాదయ్యకు చోటు
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే నెలలో ప్రకటించే అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తగుల్ల యాదయ్యకు చోటు కల్పిస్తామని సోమవారం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన అఖిలభారత యాదవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా తగుల్ల యాదయ్య యాదవ్ మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని కేటాయించిన జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ కు,జిల్లా కార్యవర్గానికి,మండల యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని యాదవ కులస్తుల సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
ఆరు గ్యారంటీల అమలుతో ప్రతిపక్షాల బేజారు* తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొత్త నాగరాజు


*గుర్రంపోడు*:ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని, తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై బిఆరెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని యువజన కాంగ్రెస్ గుర్రంపోడు మండల అధ్యక్షులు కొత్త నాగరాజు అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే,ప్రతిపక్షంగా బిఆరెస్ పార్టీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  అహంకారంతో దళితుడైన స్పీకర్ ని అవమానిస్తూ మాట్లాడి, ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడం దారుణమన్నారు. తప్పు చేసిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు సస్పెండ్ చేస్తే కార్యకర్తలతో ధర్నాలు చేయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.