మంత్రి పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
రాష్ట్ర మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్బంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు*,రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు నాయకులు
Jun 13 2024, 08:58