సైకిల్ గుర్తుకు ఓట్ వేసి బండారు శ్రావణి శ్రీ గారిని ఏమ్మెల్యేగా. చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం.. ఆలం నరస నాయుడు ..
సైకిల్ గుర్తుకు ఓట్ వేసి బండారు శ్రావణి శ్రీ గారిని ఏమ్మెల్యేగా గెలుపిoచుకొని చంద్రబాబు నాయుడు గారి ని ముఖ్యమంత్రి గా చేసుకుందాం.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం ముగేతిమ్మoపల్లి,జంగారెడ్డిపల్లి, రంగాపురం గ్రామాల లో శిoగనమల నియోజకవర్గ 
టీడీపీ-జనసేన-బిజెపి) ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల YCP ప్రభుత్వం ఆరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. రంగాపురం గ్రామం లో గజమాలతో సత్కరించి మహిళలు భారీగా వచ్చి హారతులు ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది.
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.. కార్యక్రమంలో మండలo లోని సీనియర్ నాయకులు,మాజీ ఎంపీపీ లు మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, క్లస్టర్, యూనిట్, బుత్ ఇంచార్జ్ లు గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Mar 22 2024, 08:30