ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడు కేశవరెడ్డిని ఘనంగా సన్మానించిన RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్
సింగణమల నియోజకవర్గం " ద్విసభ్య కమిటీ సభ్యులు " ముంటిమడుగు కేశవరెడ్డి " గారికి అలాగే బుక్కరాయసముద్రం మాజీ zptc " రామలింగ రెడ్డి " అన్న గారికి సన్మాన కార్యక్రమం. " RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్ " ఎన్నుకున్నందునా
ఆనందం వ్యక్తం చేస్తు గార్లదిన్నె మండలం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ పాండు గారు. మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్, శ్రీనివాసులు మండల ప్రధానకార్యదర్శి.
బీసీ సెల్ గోసుల సుబ్బయ్య. మండల తెలుగుయువత అధ్యక్షులు దబ్బర శ్రీనాథ్ నాయుడు. కల్లూరు సుధాకర్ రెడ్డి. sc సెల్ జిల్లా కార్యదర్శి తుర్పింటి నరేష్,
సుధాకర్ రెడ్డి.టీడీపీ నాయకులు చలపతి, రామాంజినేయులు. టీడీపీ నాయకుకు హాజరయ్యారు.
Jan 12 2024, 06:46