ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడు కేశవరెడ్డిని ఘనంగా సన్మానించిన RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్

సింగణమల నియోజకవర్గం " ద్విసభ్య కమిటీ సభ్యులు " ముంటిమడుగు కేశవరెడ్డి " గారికి అలాగే బుక్కరాయసముద్రం మాజీ zptc " రామలింగ రెడ్డి " అన్న గారికి సన్మాన కార్యక్రమం. " RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్ " ఎన్నుకున్నందునా

ఆనందం వ్యక్తం చేస్తు గార్లదిన్నె మండలం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ పాండు గారు. మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్, శ్రీనివాసులు మండల ప్రధానకార్యదర్శి.

బీసీ సెల్ గోసుల సుబ్బయ్య. మండల తెలుగుయువత అధ్యక్షులు దబ్బర శ్రీనాథ్ నాయుడు. కల్లూరు సుధాకర్ రెడ్డి. sc సెల్ జిల్లా కార్యదర్శి తుర్పింటి నరేష్,

సుధాకర్ రెడ్డి.టీడీపీ నాయకులు చలపతి, రామాంజినేయులు. టీడీపీ నాయకుకు హాజరయ్యారు.

బండి పరశురాం జన్మదిన వేడుకలు ఘనంగా.. ముఖ్య అధిలుగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి బండి పరశురాం జన్మదిన వేడుకలు..

శింగనమల : తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బండి పరశురాం గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది

అలాగే దండు శ్రీనివాసులు గారు శాలువాతో సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*

ఈకార్యక్రమంలో *దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప బిసి సెల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి బండి పరుశురాం శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి తెలుగు రైతు అధికార ప్రతినిధి తలారితిప్పన్న, రంగస్వామి దండు ప్రకాష్,దండు సతీష్ రాయల్, అకులేడు పవన్, సుంకన్న, సోము* తదితరులు పాల్గొన్నారు

శిoగనమల నియోజకవర్గం క్రిటికల్ బూత్ లలో నూతన అబ్జర్వర్స్ నియామకం..

తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యాలయం నందు శిoగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు,మంటిమడుగు కేశవరెడ్డి గారి..

ఆధ్వర్యంలో శిoగనమల నియోజకవర్గం క్రిటికల్ బూత్ ల నూతన అబ్జర్వర్స్ నాగరాజు, వెంకటనారాయణ, మణి రవి వాల్మీకి, తదితరులు లతో క్రిటికల్ బూత్ ల గురించి చర్చిస్తూ

ఏ విధంగా అక్కడ ఉన్న ఓటర్ల కు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను తెలియజేసి తెలుగుదేశం పార్టీ వైపు

ఆకర్శించేల చేయాలని రానున్న ఎలక్షన్ లో క్రిటికల్ బుత్ లలో పార్టీకి మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని సమావేశం లో చర్చించడం జరిగింది.

వారి పిలుపుమేరకు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

ఇదేనా ఆయన ఆగ్రహం... సోషల్ మీడియాలో నిన్నటి నుంచి అవాకులు చవాకులు పేలిన వారికి

ఇదే మా సమాధానం. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా జగనన్నకు పద్మమ్మ ను సాంబుడి ని ఎవరూ దూరం చేయలేరు...

నిన్నటి రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి

ఆదేశానుసారం కలిసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు ఆలూరు సాంబశివారెడ్డి...

రేకులకుంట గ్రామంలో ఆలయాలను దర్శించిన కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం

రేకులకుంట గ్రామంలో దుర్గంశీనయ్య స్వామి మరియు వీరబ్రహ్మ స్వామి నీ దర్శించుకొని, టీడీపీ నాయకులు కురుబ చిట్రా వీరనారాయణస్వామి గారి విందు కార్యక్రమంలో పోల్గొన్నా

శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు

మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, మాజీసర్పంచ్ లక్ష్మి నారాయణ గారు, మాజీఎంపీటీసీ చెరుకూరి నారాయణస్వామి గారు,క్లస్టర్ ఇంచార్జ్ చిత్తంబిరి గారు తదితరులు పాల్గొన్నారు.

జయహో బీసీ ప్రచార రథాన్ని ప్రారంభించిన శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు..

జయహో బిసి ప్రచార రథాన్ని శింగనమల నియోజకవర్గం దిశభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు అన్న గారు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నగారు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

జయహో బీసీ కార్యక్రమానికి అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య గారు, TNTUC రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్లా నాగేంద్ర గారు , గార్లదిన్నే మండల కన్వీనర్ పాండు గారు.

అనంతపురం పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య గారు, మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్. నియోజకవర్గ బీసీ కార్యదర్శి నారాయణస్వామి.

ఐ టిడిపి మండల అధ్యక్షులు మదమంచి శ్రీధర్. తదితరులు బీసీ సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు యం.యస్ రాజు గారు..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి

నియోజకవర్గ ఇన్చార్జ్ నారా లోకేష్ గారు భోగి ఎస్టేట్స్  క్రీడా ప్రాంగణం నిర్వహిస్తున్న

 మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా

విచ్చేసిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు యం.యస్ రాజు గారు.....

పరిటాల శ్రీరాముల గారికి గజమాల వేసి ఘనంగా సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన : దండుశ్రీనివాసులు..

పరిటాల శ్రీరాముల గారికి గజమాల వేసి ఘనంగా సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన : దండుశ్రీనివాసులు

శింగనమల : ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో పరిటాల శ్రీరామ్ చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలియజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు

ఈ కార్యక్రమంలో దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ,టియన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యనిర్వహకార్యదర్శి బండి పరుశురాం,

శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, పార్లమెంట్ తెలుగు రైతు అధికార ప్రతినిధి తలారితిప్పన్న, అకులేడు పవన్ సతీష్ రాయల్, రంగస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు

రెండు లారీలు ఢీ.. పలువురికి గాయాలు ఒకరి పరిస్థితి...

అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమి దొడ్డి వద్ద

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి

గాయాలు ఒకరి పరిస్థితి ఆందోళనకరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు దుర్మరణం...

వెంకటాంపల్లి గ్రామ నివాసులైన ఇద్దరు వ్యక్తులు బైక్ పై అనంతపురము వెళ్తుండగా SRIT College,

రోటరీపురం వద్ద గుర్తు తెలియని వాహనం డీ కొట్టింది. వీరిలో తలారి నాగముని అను వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

వీరికి భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మరో వ్యక్తి గాయపడగా..

అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది.