జయహో బీసీ ప్రచార రథాన్ని ప్రారంభించిన శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు..
జయహో బిసి ప్రచార రథాన్ని శింగనమల నియోజకవర్గం దిశభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు అన్న గారు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నగారు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
జయహో బీసీ కార్యక్రమానికి అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య గారు, TNTUC రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్లా నాగేంద్ర గారు , గార్లదిన్నే మండల కన్వీనర్ పాండు గారు.
అనంతపురం పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య గారు, మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్. నియోజకవర్గ బీసీ కార్యదర్శి నారాయణస్వామి.
ఐ టిడిపి మండల అధ్యక్షులు మదమంచి శ్రీధర్. తదితరులు బీసీ సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
Jan 10 2024, 07:04