Breaking.. సత్యసాయి జిల్లాలో తొలి కొవిడ్ మరణం..
సత్యసాయి జిల్లాలో తొలి కొవిడ్ మరణం
బాబా సమాధి దర్శనానికి వచ్చి కొవిడ్ తో మృతి చెందిన యూకే దేశస్తుడు
పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే పౌరసత్వం కలిగిన భాస్కర్ జోషి (79) కోవిడ్ తో మృతి.
తీవ్ర అనారోగ్యంతో వారం క్రితం ఆసుపత్రిలో చేరిన భాస్కర్ జోషి కొవిడ్ పాజిటివ్ తో చికిత్స పొందుతూ మృతి..
బాబా మహా సమాధిని దర్శించుకునేందుకు వారం రోజుల క్రితం ప్రశాంతి నిలయం వచ్చిన భాస్కర్ జోషి...
Dec 29 2023, 18:29