కులగణన సర్వేపై గ్రామ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, మండల స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు...
కులగణన సర్వేపై మండల పరిషత్ కార్యాలయంలో ని మీటింగ్ హాల్ నందు గ్రామ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, మండల స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడమైనది. ఈనెల 27వ తేదీ నుంచి జరగబోయే కులగణన సర్వే పై శిక్షణ తరగతులను సిపిఓ అశోక్ కుమార్ గారు,ఎంపీడీవో తెజ్యోష్ణ గారు,ఎమ్మార్వో రమాదేవి గారు, ఏఎస్ఓ పోతిరెడ్డి గారు శిక్షణ తరగతులు నిర్వహించారు. అందులో భాగంగా కులగణన సర్వేన పకడ్బందీగా చేపట్టాలని తెలపటం జరిగింది.
సర్వేని ఎలా నిర్వహించాలి అనే విషయాలపైన, మరియు యాప్ ఎలా వాడాలో ఏ ఫార్మాట్లో నిర్వహించాలో అని విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. 27వ తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుందని,ఈ సర్వే వారం రోజుల్లో మండల వ్యాప్తంగా ఈ సర్వే పూర్తి చేయాలని సూచించడం జరిగింది.
Nov 22 2023, 14:05