200 మంది యువకులతో కలిసి BRS లో చేరిన మునుగోడు BSP రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ నేత
![]()
BSP పార్టీ నుండి BRS లో చేరిన 200 మంది యువకులు
బీఎస్పీ రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ గారి నేతృత్వంలో చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మునుగోడు ప్రగతి ప్రదాత శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు
మునుగోడు నియోజకవర్గంలో BRS లోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి....
ఎవరు ఊహించని విధంగా సబ్బండ వర్గాల నుండి భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి....
అదే క్రమంలో ఈరోజు చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో పెండం ధనుంజయ గారి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులు బిఆర్ఎస్ లో చేరారు...
అనంతరం వారు మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి కొమ్ముకాస్తూ అతనితో భేరసారాలు జరిపి మోసం చేశాడని, కాంట్రాక్టు రాజకీయాలు చేస్తూ రాజకీయ విలువలను దిగజార్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రభాకర్ రెడ్డి గారి హయం లోని మునుగోడు సస్యశ్యామలమైందని ప్రతి ఇంటికి త్రాగునీరు వ్యవసాయానికి సాగునీరు వచ్చాయని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుతో మునుగోడు ప్రగతికి మర



ప్రస్తుతం దేశం ఉల్లి ధరల్లో గణనీయమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది. గతంలో కిలో ఉల్లి ధర రూ. 30 నుంచి రూ. 40గా మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుతం, ఉల్లిపాయలను చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక కిలో ఉల్లిపాయలను రూ. 80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు.
BRS కంచర్ల భూపాల్ రెడ్డి గారికి MIM మద్దతు ..

మునుగోడు లో బీఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నాం.
Bank Loan Rules: బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్బీఐ నుంచి శుభవార్త, జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.
బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి.
Nov 19 2023, 15:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.2k