అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ వారోత్సవ కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అమరవీరులు చేసిన త్యాగాలని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Nov 01 2023, 08:35