టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు డేగల కృష్ణమూర్తి మారుతి నాయుడుని అక్రమ అరెస్ట్ చేసిన సింగనమల పోలీసులు
మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారి
అక్రమ అరెస్టుకు శింగనమల నియోజకవర్గం అనంతపురం TO తాడిపత్రి రహదారి పై నాయనపల్లి క్రాస్ వద్ద నిరసన తెలియజేయగా పోలీసులు బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారిని అరెస్టు చేసి శింగనమల పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఎమ్మెస్ రాజు గారితో పాటు జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, సీనియర్ నాయకుడు గోరంట్ల మారుతీ నాయుడు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల క్రిష్ణయ్య,మాజీ జిల్లా కార్యదర్శి గోరకాటి వెంకటేష్,TNTUC రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాళ్ళ నాగేంద్ర, టిడిపి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఓబులాపురం శ్రీనివాసులు నాయుడు,నడింపల్లి భాస్కర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ వేణు,మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్,కొయ్యగూర పెద్దన్న, తెలుగు యువత పెద్దన్న,రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి విజయ్ కుమార్,మీడియా కోఆర్డినేటర్ ఏరిస్వామి,డాల్ వీర, కొర్రపాడు రాజు , లోలూరు నారాయణస్వామి, రాగే పరశురాము, బింగి విజయ్,శ్రీనివాస్ నాయక్, సుదర్శన్ నాయక్, నాగలగుడ్డం లక్ష్మి నారాయణ, నాగలగుడ్డం సాకే శివ, మాట్లాగొంది పుల్లయ్య, రమేష్, రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి, శింగనమల గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ, వీరాంజనేయులు,శివపురం నగేష్ ,రామంజి తదితరులు పాల్గొన్నారు
Sep 25 2023, 19:01