బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య సలహాదారుడు ఆలూరు సాంబశివరెడ్డి
రైతన్నల నేస్తం ఆర్బీకేలు....
రైతుకు భరోసా భూ హక్కు పత్రాలు.. : ఆలూరు సాంబ శివారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఆర్బీకేల ద్వారా భరోసాను, భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ
ప్రముఖులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి లోటు లేదని సుభిక్షంగా ఉన్నారని ప్రతి రైతుకు రైతు భరోసా పథకం అందిస్తున్నారని వారు తెలిపారు మనందరం జగనన్నను మరోసారి గెలిపించుకుంటే రైతులకు మరిన్ని
Sep 24 2023, 11:57