Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం, అప్రూవర్గా మారిన వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది?
ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. అప్రూవర్గా మారిన వైసీపీ ఎంపీ
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు.
ఈడీకి కీలక సమాచారమిచ్చారు.
ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారగా.. HYD నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది.
20 మంది కీలక వ్యక్తులను విచారించింది.
రాబోయే రోజుల్లో మరికొందరిని ఈడీ ప్రశ్నించే అవకాశముంది.
జీ-20 సదస్సు ముగిశాక దర్యాప్తు ముమ్మరం చేయనుంది..





Sep 08 2023, 19:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.7k