ఉచిత చేపపిల్లల పంపిణి పైన చితచ్చుద్ది ఉందా రేవంత్ రెడ్డి? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

- చేపల టెండర్లలో అధికారులు, హస్తం నాయకుల హస్తం.. 

- హస్తం నాయకుల హస్తం తోనే టెండర్లు కాలయాపన...

ఉచిత చేప పిల్లల పైన చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి?

గత సంవత్సరము ఇచ్చిందేమీ లేదు ఈ సంవత్సరము కూడా ఏగ వేతేనా రేవంత్ రెడ్డి?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

ముదిరాజుల పైన మత్స్యకారుల పైన దూతరాష్ట్ర ప్రేమను వలకబోసిన రేవంత్ రెడ్డి నిండా ముంచి రాజ్యమేలడం మీకు న్యాయమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మంగళవారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, జిల్లా నాయకులు రెడ్డి యాదగిరి ముదిరాజులతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ఎగ నామం పెడుతున్నాడని గత సంవత్సరంలో చేప పిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని చేప పిల్లలు వదిలే సీజన్ అయిపోయి నెల గడుస్తుంది అని జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇప్పటివరకు కూడా టెండర్లు పూర్తి చేయకపోవడం చూస్తా ఉంటే ముదిరాజ్ మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలు పిల్లలు చేయడంతోనే రాష్ట్రంలోని అన్ని చెరువు కుంటలు డ్యాములలో చేప పిల్లల్ని 100% వదిలిపెట్టేదని ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ముదిరాజ్ మత్స్యకారుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐనాక రేవంత్ రెడ్డి చేప పిల్లలు ఎగనామం సబ్సిడీ వాహనాలు ఎగనామం సబ్సిడీ పరికరాలు ఎగనామం ఇవన్ని లేకుండా చేస్తే ముదిరాజు మత్స్యకారులు ఎలా బతుకుతారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అప్పులోళ్లు ఇండ్ల ముందు కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా జరగడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు గత సంవత్సరం నుండి చేప పిల్లలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వారు అన్నారు తక్షణమే పూర్తిస్థాయిలో చేపపిలల్ల పంపిణి చేయాలనీ లేదా మత్య్ససోషైటి లకు నగదు బదిలీ చేయాలనీ అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కోనయ్యగారి ఎల్లం, ఇట్టమేన శ్రీనివాస్, అప్పలయచేరువు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డి యాదగిరి ముదిరాజ్, గాడిచర్ల నాగరాజు, కొత్త శంకర్, యాట రాజేష్, శిలాపూర్ రాజు, మైలారం వంశీ తదితరులు ఉన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచనవిధానాలకు అనుగుణంగా ముదిరాజులకు వాట కల్పించాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధనసమితి అధ్యక్షులు

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముదిరాజులకు రాజకీయలలో వాట కల్పించాలి!

కృష్ణస్వామి ముదిరాజ్ జయాంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు!

ముదిరాజులను తక్షణమే బి.సి "ఏ" చేర్చకుంటే ప్రభుత్వనికి గుణపాఠం తప్పదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

హైదరాబాదు నగర రూపకల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి శ్రమ ఎంతో ఉందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతిని పురస్కరించుకొని శనివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మెడికల్ వెంకటేశం ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్ గార్లతో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కలిసి కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ 1933 నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా కార్పొరేషన్ చైర్మన్ గా పాత్రికేయునిగా కవిగా కార్టునిస్టుగ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై హైదరాబాద్ నగర దశ దిశలను అభివృద్ధి పరచడానికి అనేక ఆలోచనలతో నగరాన్ని రూపకల్పన చేసి ఈనాడు అభివృద్ధిలో పరుగులు తీయడమే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా గుర్తింపు రావడానికి కొరివి కృష్ణస్వామి గారి రూపకల్పనేని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినప్పటికీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి జయంతి వర్ధంతులను అధికారికంగా జరుపకపోవడం బాధాకరమని ప్రభుత్వం ఆయనను గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ ముదిరాజు జాతిని బీసీఏలో చేర్చాలని కృష్ణ స్వామి పోరాటం చేశారని ఆయన ఆలోచనకు అనుగుణంగా ముదిరాజులను బిసి ఏలో చేరుస్తూ రాజకీయంలో వాటా కల్పించాలని జంగిటి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, ఇట్టబోయిన శ్రీనివాస్, చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్, కొత్త శంకర్, కోరబోయిన పెద్ద శ్రీనివాస్, తుమ్మల తిరుపతి, అంబటి కనకయ్య, దాసరి రాజశేఖర్, కోరబోయిన రవి, గుడిపల్లి వికాస్, కోరబోయిన యాదగిరి, శరత్ బాబు, చెరుకు సతయ్య, ఉప్పరబోయిన సంతు తదితరులు పాల్గొన్నారు,

ముదిరాజ్ జాతి చరిత్ర మహోన్నతం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

అహో ఆంధ్రభోజ! 

శ్రీకృష్ణదేవరాయ ముదిరాజా!! 

ముదిరాజులు అంటే పేరుకే రాజులు కాదు

పోరాట విద్యలో రా రాజులు

వేటలో వాటమెరిగిన మహారాజులు

మకుటం లేని మహారాజులు ముదురాజులు!! 

తెగించి పోరాడగల వీర సైనికులు

ధైర్య సాహసాలకు పట్టుదలకు

మరో పేరు ముదిరాజులు! ! 

తెలుగు జాతి చరిత్రలో స్వర్ణ యుగం నెలకొల్పిన విజయనగర సామ్రాజ్య రథసారథులు ముదిరాజులు! 

సాహితీ సమరంగన సర్వ బౌ ము డీగా శ్రీకృష్ణదేవరాయలు మన ముదిరాజ్ కులానికి వజ్ర కిరీటం

ముదిరాజ్ అనేది కేవలం ఒక మాట కాదు ఒక పేరు కాదు భారతదేశమంతటి వ్యాపించి ఉన్న కోట్ల కొలది జన సముదాయం

మన ముదిరాజ్ ల పాలిట ఆశాజ్యోతి మన జాతి రత్నం

ముద్రాజ్ పితామహుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి వ్యక్తిత్వానికి మరో పేరు కృష్ణ స్వామి ! ! 

కృషి చేద్దాం మన హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాటం

మన హక్కులను సాధించుకుందాం

జై ముదిరాజ్ జై పెద్దమ్మతల్లి

రచయిత

కొమురవెల్లి నరసింహులు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత

తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి తేనెపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా ఆశీర్వదిస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తా గుర్రంపోడు జులై 19, తెలుగు పత్రిక సమూహం తానొక్కడే విరివిగా ధనం సంపాదించుకోవాలి తన కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకునే నేటి సమాజంలో తన సొంత గ్రామం కోసం అహర్నిశలు కష్టపడుతూ గ్రామ బాగు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉ బడేవారు చాలా అరుదుగా ఉంటారు. జలా౦టి వారిలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి రవీందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రవీందర్ ४८ చిన్నప్పటినుంచి సామాన్య వ్యవసాయ కుటుంబంలో వుట్టి పెరిగి చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొని తాను పెద్ద అయిన తర్వాత సొంతంగా ఒక వ్యాపారం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో బిల్డర్ గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు సమాజంలో అండర చర్చించుకునే విధంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత తన సంపాదన తనకుందులే సమాజం గురించి నాకెందుకు అవేటువంటి ఆలోచన లేకుండా తేనెపల్లి గ్రాను అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలని వలు సేవా కార్యక్రమాలు రవీందర్ రెడ్డి నిర్వహిస్తూ వచ్చాడు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై నీ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి సేవాస్పూర్తితో అదే క్రమంలో తేనెపల్లి గ్రామంలో తన సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. నేనున్నానని పలు సందర్భాలలో ఆర్థిక సహాయాలు అందజేస్తూ ప్రజాసేవకై అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న ఉపకారశీలి గట్టుపల్లి రవీందర్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా తనపల్లి గ్రామంలో నిరు పేడ కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు తేనేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు శుభకార్యాలకు వినాయక నవరాత్రి ఉ త్వవాలకు విరాళాలు అందజేశారు. యువ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు తన సంపాదన మొత్తం ప్రజల అభివృద్ధికి సొంతమని చెప్పడం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO}ఆధ్వర్యంలో రక్తదానం

నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ళ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కు అత్యవసరంగా A+ blood platelets అత్యవసరం ఉందని రక్ష బ్లడ్ బ్యాంకు వారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} సభ్యులను సంప్రదించగానే వెంటనే స్పందించి ASWO Executive Member పల్ రెడ్డి అనిల్ రెడ్డి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి గార్లు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో వెంటనే స్పందిస్తున్న ASWO TEAM సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ముఖ్యంగా అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పది. రక్తదానం చేయడం వల్ల రోగి తోపాటు మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ముఖ్యంగా రక్తం అనేది ఉత్పత్తి చేసేది కాదు, ఒక వ్యక్తి దానం చేస్తే మరో వ్యక్తికి ఎక్కించగలం కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కాటేపల్లి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!

భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 08-05-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ! రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ!

రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు!

కెసిఆర్ సభ విజయవంతం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి వాయిదా వేసిన వేయవచ్చు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-04-2025 సోమవారం

చిన్నకోడూర్

కెసిఆర్ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిజెపి నాయకులకు అర్థమైందని దెబ్బకు జరుపుకున్నారని కెసిఆర్ అంటే పేరు కాదని ఒక బ్రాండ్ అని తెలువక నిన్నటి వరకు చౌకబారు విమర్శలు చేశారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు వరంగల్ సభ జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి సభకు వచ్చే ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని అయినా కూడా జనాలు విరవకుండా భయపడకుండా వరంగల్ సభకు తరలివచ్చి మహాసముద్రాన్ని తలపించేలా మహా కుంభమేళను తలపించేలా దిక్కులు పీక్కటిల్లెల జనహూరు సాగిందని ఇది చూసిన రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందని దీనితో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని ఈ సభతో ప్రతిపక్షాలకు రేపటి రోజులు బిఆర్ఎస్వేనని అర్థమై ఉంటుందని ఆయన అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై విమర్శలు మానుకొని ఉన్నన్ని రోజులు పాలనపై దృష్టి పెట్టాలని లేకుంటే ప్రజలు తగిన రీతిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని జంగిటి అన్నారు.

బీసీలను అవమానపరిచిన కల్వకుంట్ల కవిత బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

•బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

ఢిల్లీలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరుగర్జన సభను ఉద్దేశించి అదొక తుఫెలు దీక్ష అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని యావత్ బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కల్వకుంట్ల కవిత అగ్రకులానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మీకు మీ రాజకీయపబ్భం గడుపుకోవటం కోసమే ఫూలే విగ్రహాల కోసం దొంగ దీక్షలు చేస్తున్నావని దుయ్యబట్టారు. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాల కాలంలో మీ తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కనాడయినా బీసీల గురించి, ఫూలే విగ్రహం గురించి మాట్లాడినారా అని ప్రశ్నించారు. ఈ పది సంవత్సరాల అధికారం మీదే ఉన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోల్పోగానే మళ్ళీ అధికారం కావాలని బీసీల ఓట్ల కోసం నేడు బీసీల మీద సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. మీకు రాబోయే రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న గ్రామస్థులపైన చర్య తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్ను గ్రామస్తులపైన చర్య తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 10-04-2025 గురువారం

సిద్ధిపేట కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట్ మండల్ ఖాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు వీడిసి పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్య తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఖాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి చేస్తూ చేపలు పట్టుకోకుండా దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులు చేపల ఆదాయాన్ని గడిస్తున్నారని ముదిరాజులు మత్స్యకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఆ యొక్క గ్రామస్తులు ప్రభుత్వ చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులవృత్తులను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం పైనే ఒక కుల వృత్తి పైననే దౌర్జన్యంగా డబ్బులు గ్రామస్తులు దండుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపైన ఉన్నదా అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఖాజీపూర్ ముదిరాజులకు మత్స్య శాఖలో సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులు సుప్రీమ్ గా భావిస్తూ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు నిర్ణయాలు తీసుకొని చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ముదిరాజ్ మచ్చకారులను గ్రామ బహిష్కరణకు గురిచేసి గ్రామంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయడము బెదిరింపులకు పాల్పడడం ప్రాణనాష్టం కల్పిస్తామని చెప్పడము స్వతంత్ర భారతదేశంలో ఇది కరెక్ట్ కాదని తక్షణమే కలెక్టర్ గారు ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకొనుటకు అనుమతులు ఇస్తూ ముదిరాజ్ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీల ద్వారా కోరుతున్నామని అలా జరగనియెడల జిల్లాలో మొత్తం 370 సొసైటీలు 30 వేల మత్స్యకారులు ఉన్నారని అందరినీ ఏకం చేసి చలో కాజీపూర్ చేపట్టి అక్కడి చెరువుకుంటలో ఉన్న చేపలను పట్టి అక్కడి ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ ఆకారం సతయ్య, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అరిగే కృష్ణ, కొంతం శ్రవణ్, యాట రాజేష్, గుడిపల్లి వికాస్, కోరబోయిన సుధాకర్, దూలం ముత్యం, గణేష్, రమేష్, నరేశ్, రమేష్, స్వామి తదితర ముదిరాజులు ఉన్నారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ

నల్లగొండ పట్టణంలోని పద్మా నగర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నలగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారు, ఇటికాల మంగమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. 

ఎస్ఐ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రణాళిక ప్రకారం మీ సిలబస్ మొత్తం మరొకసారి చదువుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అలాగే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ ధన్యవాదములు తెలిపారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి నూరు శాతం ఫలితాలు సాధించాలని అన్నారు. అలాగే ఈరోజు బిజీ బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా మా సంస్థ స్వచ్ఛంద కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చిన నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

స్వచ్ఛందంగా వచ్చి పాఠశాలలో పరీక్షా సామాగ్రి పంపిణీ చేసినందుకు ASWO టీంకి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురాంరెడ్డి, పాలకూరి నర్సింహా గౌడ్, దోనాల లింగారెడ్డి, కంచర్ల పావని, పల్ రెడ్డి అనిల్ రెడ్డి, చర్లపల్లి అశోక్, ఇటికాల సైదులు, అయితరాజు ప్రసాద్, మందడి రాంరెడ్డి, యలిజాల శంకర్, యలిజాల నరసింహ, కట్టెబోయిన సంజీవ యాదవ్, తుమ్మలపల్లి మహేష్, ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత చేపపిల్లల పంపిణి పైన చితచ్చుద్ది ఉందా రేవంత్ రెడ్డి? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

- చేపల టెండర్లలో అధికారులు, హస్తం నాయకుల హస్తం.. 

- హస్తం నాయకుల హస్తం తోనే టెండర్లు కాలయాపన...

ఉచిత చేప పిల్లల పైన చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి?

గత సంవత్సరము ఇచ్చిందేమీ లేదు ఈ సంవత్సరము కూడా ఏగ వేతేనా రేవంత్ రెడ్డి?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

ముదిరాజుల పైన మత్స్యకారుల పైన దూతరాష్ట్ర ప్రేమను వలకబోసిన రేవంత్ రెడ్డి నిండా ముంచి రాజ్యమేలడం మీకు న్యాయమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మంగళవారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, జిల్లా నాయకులు రెడ్డి యాదగిరి ముదిరాజులతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ఎగ నామం పెడుతున్నాడని గత సంవత్సరంలో చేప పిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని చేప పిల్లలు వదిలే సీజన్ అయిపోయి నెల గడుస్తుంది అని జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇప్పటివరకు కూడా టెండర్లు పూర్తి చేయకపోవడం చూస్తా ఉంటే ముదిరాజ్ మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలు పిల్లలు చేయడంతోనే రాష్ట్రంలోని అన్ని చెరువు కుంటలు డ్యాములలో చేప పిల్లల్ని 100% వదిలిపెట్టేదని ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ముదిరాజ్ మత్స్యకారుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐనాక రేవంత్ రెడ్డి చేప పిల్లలు ఎగనామం సబ్సిడీ వాహనాలు ఎగనామం సబ్సిడీ పరికరాలు ఎగనామం ఇవన్ని లేకుండా చేస్తే ముదిరాజు మత్స్యకారులు ఎలా బతుకుతారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అప్పులోళ్లు ఇండ్ల ముందు కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా జరగడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు గత సంవత్సరం నుండి చేప పిల్లలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వారు అన్నారు తక్షణమే పూర్తిస్థాయిలో చేపపిలల్ల పంపిణి చేయాలనీ లేదా మత్య్ససోషైటి లకు నగదు బదిలీ చేయాలనీ అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కోనయ్యగారి ఎల్లం, ఇట్టమేన శ్రీనివాస్, అప్పలయచేరువు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డి యాదగిరి ముదిరాజ్, గాడిచర్ల నాగరాజు, కొత్త శంకర్, యాట రాజేష్, శిలాపూర్ రాజు, మైలారం వంశీ తదితరులు ఉన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచనవిధానాలకు అనుగుణంగా ముదిరాజులకు వాట కల్పించాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధనసమితి అధ్యక్షులు

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముదిరాజులకు రాజకీయలలో వాట కల్పించాలి!

కృష్ణస్వామి ముదిరాజ్ జయాంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు!

ముదిరాజులను తక్షణమే బి.సి "ఏ" చేర్చకుంటే ప్రభుత్వనికి గుణపాఠం తప్పదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

హైదరాబాదు నగర రూపకల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి శ్రమ ఎంతో ఉందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతిని పురస్కరించుకొని శనివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మెడికల్ వెంకటేశం ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్ గార్లతో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కలిసి కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ 1933 నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా కార్పొరేషన్ చైర్మన్ గా పాత్రికేయునిగా కవిగా కార్టునిస్టుగ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై హైదరాబాద్ నగర దశ దిశలను అభివృద్ధి పరచడానికి అనేక ఆలోచనలతో నగరాన్ని రూపకల్పన చేసి ఈనాడు అభివృద్ధిలో పరుగులు తీయడమే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా గుర్తింపు రావడానికి కొరివి కృష్ణస్వామి గారి రూపకల్పనేని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినప్పటికీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి జయంతి వర్ధంతులను అధికారికంగా జరుపకపోవడం బాధాకరమని ప్రభుత్వం ఆయనను గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ ముదిరాజు జాతిని బీసీఏలో చేర్చాలని కృష్ణ స్వామి పోరాటం చేశారని ఆయన ఆలోచనకు అనుగుణంగా ముదిరాజులను బిసి ఏలో చేరుస్తూ రాజకీయంలో వాటా కల్పించాలని జంగిటి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, ఇట్టబోయిన శ్రీనివాస్, చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్, కొత్త శంకర్, కోరబోయిన పెద్ద శ్రీనివాస్, తుమ్మల తిరుపతి, అంబటి కనకయ్య, దాసరి రాజశేఖర్, కోరబోయిన రవి, గుడిపల్లి వికాస్, కోరబోయిన యాదగిరి, శరత్ బాబు, చెరుకు సతయ్య, ఉప్పరబోయిన సంతు తదితరులు పాల్గొన్నారు,

ముదిరాజ్ జాతి చరిత్ర మహోన్నతం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

అహో ఆంధ్రభోజ! 

శ్రీకృష్ణదేవరాయ ముదిరాజా!! 

ముదిరాజులు అంటే పేరుకే రాజులు కాదు

పోరాట విద్యలో రా రాజులు

వేటలో వాటమెరిగిన మహారాజులు

మకుటం లేని మహారాజులు ముదురాజులు!! 

తెగించి పోరాడగల వీర సైనికులు

ధైర్య సాహసాలకు పట్టుదలకు

మరో పేరు ముదిరాజులు! ! 

తెలుగు జాతి చరిత్రలో స్వర్ణ యుగం నెలకొల్పిన విజయనగర సామ్రాజ్య రథసారథులు ముదిరాజులు! 

సాహితీ సమరంగన సర్వ బౌ ము డీగా శ్రీకృష్ణదేవరాయలు మన ముదిరాజ్ కులానికి వజ్ర కిరీటం

ముదిరాజ్ అనేది కేవలం ఒక మాట కాదు ఒక పేరు కాదు భారతదేశమంతటి వ్యాపించి ఉన్న కోట్ల కొలది జన సముదాయం

మన ముదిరాజ్ ల పాలిట ఆశాజ్యోతి మన జాతి రత్నం

ముద్రాజ్ పితామహుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి వ్యక్తిత్వానికి మరో పేరు కృష్ణ స్వామి ! ! 

కృషి చేద్దాం మన హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాటం

మన హక్కులను సాధించుకుందాం

జై ముదిరాజ్ జై పెద్దమ్మతల్లి

రచయిత

కొమురవెల్లి నరసింహులు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత

తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలో దూసుకు వెళ్తున్న గట్టుపల్లి రవీందర్ రెడ్డి తేనెపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా ఆశీర్వదిస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తా గుర్రంపోడు జులై 19, తెలుగు పత్రిక సమూహం తానొక్కడే విరివిగా ధనం సంపాదించుకోవాలి తన కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకునే నేటి సమాజంలో తన సొంత గ్రామం కోసం అహర్నిశలు కష్టపడుతూ గ్రామ బాగు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉ బడేవారు చాలా అరుదుగా ఉంటారు. జలా౦టి వారిలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి రవీందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రవీందర్ ४८ చిన్నప్పటినుంచి సామాన్య వ్యవసాయ కుటుంబంలో వుట్టి పెరిగి చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొని తాను పెద్ద అయిన తర్వాత సొంతంగా ఒక వ్యాపారం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో బిల్డర్ గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు సమాజంలో అండర చర్చించుకునే విధంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత తన సంపాదన తనకుందులే సమాజం గురించి నాకెందుకు అవేటువంటి ఆలోచన లేకుండా తేనెపల్లి గ్రాను అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలని వలు సేవా కార్యక్రమాలు రవీందర్ రెడ్డి నిర్వహిస్తూ వచ్చాడు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై నీ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి సేవాస్పూర్తితో అదే క్రమంలో తేనెపల్లి గ్రామంలో తన సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. నేనున్నానని పలు సందర్భాలలో ఆర్థిక సహాయాలు అందజేస్తూ ప్రజాసేవకై అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న ఉపకారశీలి గట్టుపల్లి రవీందర్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా తనపల్లి గ్రామంలో నిరు పేడ కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు తేనేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు శుభకార్యాలకు వినాయక నవరాత్రి ఉ త్వవాలకు విరాళాలు అందజేశారు. యువ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు తన సంపాదన మొత్తం ప్రజల అభివృద్ధికి సొంతమని చెప్పడం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO}ఆధ్వర్యంలో రక్తదానం

నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ళ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కు అత్యవసరంగా A+ blood platelets అత్యవసరం ఉందని రక్ష బ్లడ్ బ్యాంకు వారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} సభ్యులను సంప్రదించగానే వెంటనే స్పందించి ASWO Executive Member పల్ రెడ్డి అనిల్ రెడ్డి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి గార్లు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో వెంటనే స్పందిస్తున్న ASWO TEAM సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ముఖ్యంగా అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పది. రక్తదానం చేయడం వల్ల రోగి తోపాటు మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ముఖ్యంగా రక్తం అనేది ఉత్పత్తి చేసేది కాదు, ఒక వ్యక్తి దానం చేస్తే మరో వ్యక్తికి ఎక్కించగలం కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కాటేపల్లి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!

భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 08-05-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ! రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ!

రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు!

కెసిఆర్ సభ విజయవంతం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి వాయిదా వేసిన వేయవచ్చు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-04-2025 సోమవారం

చిన్నకోడూర్

కెసిఆర్ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిజెపి నాయకులకు అర్థమైందని దెబ్బకు జరుపుకున్నారని కెసిఆర్ అంటే పేరు కాదని ఒక బ్రాండ్ అని తెలువక నిన్నటి వరకు చౌకబారు విమర్శలు చేశారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు వరంగల్ సభ జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి సభకు వచ్చే ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని అయినా కూడా జనాలు విరవకుండా భయపడకుండా వరంగల్ సభకు తరలివచ్చి మహాసముద్రాన్ని తలపించేలా మహా కుంభమేళను తలపించేలా దిక్కులు పీక్కటిల్లెల జనహూరు సాగిందని ఇది చూసిన రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందని దీనితో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని ఈ సభతో ప్రతిపక్షాలకు రేపటి రోజులు బిఆర్ఎస్వేనని అర్థమై ఉంటుందని ఆయన అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై విమర్శలు మానుకొని ఉన్నన్ని రోజులు పాలనపై దృష్టి పెట్టాలని లేకుంటే ప్రజలు తగిన రీతిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని జంగిటి అన్నారు.

బీసీలను అవమానపరిచిన కల్వకుంట్ల కవిత బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

•బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

ఢిల్లీలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరుగర్జన సభను ఉద్దేశించి అదొక తుఫెలు దీక్ష అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని యావత్ బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కల్వకుంట్ల కవిత అగ్రకులానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మీకు మీ రాజకీయపబ్భం గడుపుకోవటం కోసమే ఫూలే విగ్రహాల కోసం దొంగ దీక్షలు చేస్తున్నావని దుయ్యబట్టారు. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాల కాలంలో మీ తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కనాడయినా బీసీల గురించి, ఫూలే విగ్రహం గురించి మాట్లాడినారా అని ప్రశ్నించారు. ఈ పది సంవత్సరాల అధికారం మీదే ఉన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోల్పోగానే మళ్ళీ అధికారం కావాలని బీసీల ఓట్ల కోసం నేడు బీసీల మీద సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. మీకు రాబోయే రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న గ్రామస్థులపైన చర్య తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్ను గ్రామస్తులపైన చర్య తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 10-04-2025 గురువారం

సిద్ధిపేట కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట్ మండల్ ఖాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు వీడిసి పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్య తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఖాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి చేస్తూ చేపలు పట్టుకోకుండా దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులు చేపల ఆదాయాన్ని గడిస్తున్నారని ముదిరాజులు మత్స్యకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఆ యొక్క గ్రామస్తులు ప్రభుత్వ చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులవృత్తులను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం పైనే ఒక కుల వృత్తి పైననే దౌర్జన్యంగా డబ్బులు గ్రామస్తులు దండుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపైన ఉన్నదా అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఖాజీపూర్ ముదిరాజులకు మత్స్య శాఖలో సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులు సుప్రీమ్ గా భావిస్తూ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు నిర్ణయాలు తీసుకొని చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ముదిరాజ్ మచ్చకారులను గ్రామ బహిష్కరణకు గురిచేసి గ్రామంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయడము బెదిరింపులకు పాల్పడడం ప్రాణనాష్టం కల్పిస్తామని చెప్పడము స్వతంత్ర భారతదేశంలో ఇది కరెక్ట్ కాదని తక్షణమే కలెక్టర్ గారు ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకొనుటకు అనుమతులు ఇస్తూ ముదిరాజ్ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీల ద్వారా కోరుతున్నామని అలా జరగనియెడల జిల్లాలో మొత్తం 370 సొసైటీలు 30 వేల మత్స్యకారులు ఉన్నారని అందరినీ ఏకం చేసి చలో కాజీపూర్ చేపట్టి అక్కడి చెరువుకుంటలో ఉన్న చేపలను పట్టి అక్కడి ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ ఆకారం సతయ్య, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అరిగే కృష్ణ, కొంతం శ్రవణ్, యాట రాజేష్, గుడిపల్లి వికాస్, కోరబోయిన సుధాకర్, దూలం ముత్యం, గణేష్, రమేష్, నరేశ్, రమేష్, స్వామి తదితర ముదిరాజులు ఉన్నారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ

నల్లగొండ పట్టణంలోని పద్మా నగర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నలగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారు, ఇటికాల మంగమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. 

ఎస్ఐ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రణాళిక ప్రకారం మీ సిలబస్ మొత్తం మరొకసారి చదువుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అలాగే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ ధన్యవాదములు తెలిపారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి నూరు శాతం ఫలితాలు సాధించాలని అన్నారు. అలాగే ఈరోజు బిజీ బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా మా సంస్థ స్వచ్ఛంద కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చిన నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

స్వచ్ఛందంగా వచ్చి పాఠశాలలో పరీక్షా సామాగ్రి పంపిణీ చేసినందుకు ASWO టీంకి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురాంరెడ్డి, పాలకూరి నర్సింహా గౌడ్, దోనాల లింగారెడ్డి, కంచర్ల పావని, పల్ రెడ్డి అనిల్ రెడ్డి, చర్లపల్లి అశోక్, ఇటికాల సైదులు, అయితరాజు ప్రసాద్, మందడి రాంరెడ్డి, యలిజాల శంకర్, యలిజాల నరసింహ, కట్టెబోయిన సంజీవ యాదవ్, తుమ్మలపల్లి మహేష్, ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.