నిజందాగదుక్షణంఆగదు

24 min ago

టీయూడబ్ల్యూజే 143 అనుబంధంగా నూతనంగా ఏర్పడ్డ చిన్న మధ్య మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఆన్లైన్ మీడియా పత్రికల నూతన కమిటీ సంఘం

జర్నలిస్టుల సంక్షేమం టియూ డబ్ల్యూ ధ్యేయం 

--అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ళ స్థలాలు 

--చిన్న పత్రికల జర్నలిస్టుల సమ స్యలపై పోరాటం 

--యూనియన్ అనుబంధంగా చిన్న, మధ్యతరహా నూతన కమిటి ప్రకటన 

--టియూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ 

 నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా టి యు డబ్ల్యూ జే 143 ముందుకు సాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు గుoడగోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అర్హు లైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అం దే విధంగా ప్రభుత్వం,జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం తో ఆయా నియోజకవర్గాల శాసన సభ్యుల సమన్వయంతో కలిసి కృషి చేయడం జరుగుతుందని వివరించారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూని యన్ కార్యా లయంలో టి యు డబ్ల్యు జే 143 అనుబంధ చిన్న మధ్య తర హా పత్రికలు, ఆన్ లైన్ మీడియా నూతన కమిటీ ని ప్రకటించిన అ నంతరం ఆయన మాట్లాడారు. చి న్న, మధ్యతరహా పత్రికల జర్నలి స్టుల సమస్యలు ప్రధానంగా ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనం త త్వరితగతిన పరిష్కారానికి నో చుకునే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానం గా చిన్న పత్రికలు స్థాపించుకుని సొంత కాళ్లపై నిలబడి జీవనం సాగిస్తూ అర్హులైన జర్నలిస్టులకు అందరికి ఇళ్ళ స్థలాల లబ్ది చేకూరే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న oదున ఎన్నికల తర్వాతే యూని యాన్ నాయకత్వం సదరు కార్యా చరణను ముందుకు తీసుకెళ్లి ఇళ్ళ స్థలాల కోసం కృషి చేయడం జరు గుతుందని వివరించారు. చిన్న మ ధ్య తరహా పత్రికలు ఆన్లైన్ మీడి యా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నందున ఇళ్ల స్థలాల సాధ నలో మీ పాత్ర కూడా నిర్మాణాత్మ కంగా ఉండాలని ఆయన నూతన కమిటీ సభ్యులను కోరారు. నూతన కమిటీ సభ్యులు త్వరలో మొదటి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సంఘటిత సహృ ద్భావ వాతావరణంలో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని సూ చించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న నూతన కమిటీ సభ్యులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని ముగించారు. ఈ సమావేశంలో టి యు డబ్ల్యూ జే 143 రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ మామి డి దుర్గాప్రసాద్, యూనియన్ నల్లగొండ నియోజకవర్గ కమిటీ కార్యదర్శి దండంపల్లి రవి కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు సైదులు, ముచ ర్ల శ్రీనివాస్ గౌడ్ తదితరుల పాల్గొ న్నారు. 

నూతన జిల్లా కమిటీ 

గౌరవ అధ్యక్షునిగా పి.నరహరి, ముఖ్య సలహాదారునిగా అంజయ్య, అధ్య క్షునిగా పి.నవీన్ కుమార్, ఉపా ధ్యక్షులుగా ఏ ఎన్ చారి, మన్నె శోబన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా వనమాల రాజు, కార్యదర్శిగా ఉమా మహే శ్వర్, మహేష్, జె.నాగ రాజు, కె.హ రి, జాని, మధు కోశాధి కారిగా ఇ. సందీప్, ప్రచార కార్యద ర్శిగా నరేష్, సాంస్కృతిక కార్యద ర్శిగా కె.సతీష్, కార్యనిర్వాహక సభ్యు లుగా కె.శివ, ఎం.కిరణ్ కుమార్ జె.సురేష్, చంద్ర శేఖర్ తది తరుల నూతన కమిటీలో నియామకమ య్యారు.

VijayaKumar

3 hours ago

పదవ తరగతి ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి: కొడారి వెంకటేష్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు


 

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా, 25 వ స్థానానికి పరిమితం కావడం చాలా ఆందోళన కలిగించే అంశమని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట 06 వ స్థానంలో, నల్లగొండ 09 వ స్థానంలో ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో ఉండడం తల్లిదండ్రులను, బాలల హక్కుల సంఘం నాయకులను బాధించే అంశమని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లో మొత్తం 9,108 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 8,237 మంది విజయం సాధించారని, 871మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం 39 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వంద శాతం ఉత్తీర్ణత రావడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుటకు, మార్కుల శాతం ను పెంచుటలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయగా కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలని ప్రభుత్వం గత సంవత్సరం జులై నెలలో పోచంపల్లి మండలం లోని పోచంపల్లి,జూలూరు, ఇంద్రియాల, వంక మామిడి హైస్కూల్లల్లో సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి 8,9,10 తరగతుల విద్యార్థులకు 75 ఇంచుల ఎల్ ఈ డి స్క్రీన్ పై డిజిటల్ విద్యను అందించారు. ఐనా ఆ మండలంలో మొత్తం 41 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించక పోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యను సక్రమంగా అందించని కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యలో వెనుకబడి పోయిందని, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

నిజంనిప్పులాంటిది

May 02 2024, 10:36

తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఎండలు

తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడు తోంది. 

అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధార ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకా శాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. 

ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగా ల్ ,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికే జారీ జేసింది.రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకునితెలం గాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తోపా టు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూ రు, మంగపేట, భద్రాచలం ,మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. 

తిమ్మాపూర్,వైరా,ఖనా పూర్ ,ముత్తారం ,వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మే" నెల ప్రారంభం కావటం తో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయ ని , ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణు లు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపా డేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవా రం మే "నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్ర తల అంచనా నివేదికను విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధార ణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

నిజందాగదుక్షణంఆగదు

May 02 2024, 10:07

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు:సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు

సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

138వ మేడే సందర్భంగా దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 138 వ మే డే 1 సందర్భంగా కలివేరు మాజీ వార్డ్ మెంబెర్ బొర్ర సమ్మక్క అధ్యక్షతన జరిగిన కలివేరు గ్రామం లో సతీష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడు లుగా నిర్మించి కార్మికులకు తీరం ద్రోహం చేసిందని అన్నారు. బిజెపి పది సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసి,ఎయిర్ పోర్ట్, ఓడరేవులు, రోడ్డు మార్గాలను పెట్టుబడిదారులైన అదాని,అంబానిలకు అప్పనంగా కట్టబెట్టిందన్నారు. నేడు దేశం లోమైనార్టీలు, క్రిస్టియన్లు, ఆదివాసీలు, గిరిజనులు, ఇతర వెనకబడ్డ వర్గాల పైన బీజేపీ-ఆర్ఎస్ఎస్ మతం పేరుతో దాడులు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో మరొక్కసారి మోడీ అధికారంలోకొస్తే ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండదని, రైతాంగం పైన ఆర్థిక దాడి జరుగుతుందని, కార్పొరేట్ కంపెనీలకు దేశంలోని అడవులు, ఖనిజ సంపదనంత అప్పచెబుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చికాగో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సప్కా నగేష్ లక్ష్మి అశోక్, రవి సమ్మక్క వీరన్న బాబు సంతోష్ పండు అభినస్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 01 2024, 20:27

లోక్ సభ ఎన్నికలు 2024 హైదరాబాద్ లోక్ సభ స్థాన చరిత్ర

ఒవైసీ అలాగే ఉంటాడా లేదా హైదరాబాద్ "నిజాం" మారతాడా, ఈ సీటు రాజకీయ చరిత్ర తెలుసుకోండి

నిజాం నగరం హైదరాబాద్

ముత్యాలకు ప్రసిద్ధి

1984 నుండి AIMIM బలమైన కోట

40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది

మొత్తం 17 ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు గెలిచింది

తండ్రి 6 సార్లు, కొడుకు 4 సార్లు ఎంపీ అయ్యారు

ఈసారి “నిజాముల కోట” బద్దలవుతుందా

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్‌ సీటు ప్రస్తావనకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. చారిత్రాత్మకంగా ఈ నగరం చాలా ముఖ్యమైనది మరియు రాజకీయంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ను నిజాంలు మరియు ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో ఇది ఒకటి. తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ లేదా బీజేపీ తప్పు చేయని స్థానం. ఇక్కడ మాత్రమే మరియు AIMIM యొక్క నాణెం మాత్రమే అంటే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మాత్రమే నడుస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన మొత్తం 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు విజయం సాధించింది. ఇతరులకు ఏడుసార్లు మాత్రమే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ చివరి విజయం 1980లో. 1984లో అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ తొలిసారిగా కాంగ్రెస్ విజయ పరంపరకు బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఏ పార్టీ కూడా దీనిపై ఆసక్తి చూపలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు ఎన్నికల్లో గెలుపొందగా, అసదుద్దీన్ నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు.

హైదరాబాద్ లోక్ సభ స్థానం చరిత్ర

1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా ఓటింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ విజయం సాధించారు. కానీ 1957 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చింది. వినాయక్‌రావు కోరట్కర్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించగా ఆయన విజయం సాధించారు.

1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మెల్కోటే విజయం సాధించారు. 1971 సాధారణ ఎన్నికల్లో మెల్కోటే ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బదులు తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై మెల్కోటే పోటీ చేశారు.

1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్‌ నారాయణ్‌ విజయం సాధించారు. 1980 సాధారణ ఎన్నికలలో, కెఎస్ నారాయణ్ మళ్లీ కాంగ్రెస్ (ఐ) టిక్కెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఒవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తోంది.

గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం వృత్తి

హైదరాబాద్ లోక్‌సభ స్థానం గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది. ఈ కుటుంబానికి చెందిన ఒకరు 1984లో తొలిసారిగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఈ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఈ సీటును గెలుచుకున్నారు. సలావుద్దీన్ ఒవైసీ 1984, 1989, 1991, 1998 మరియు 1999 సంవత్సరాల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. దీని తరువాత, అతని కుమారుడు మరియు ప్రస్తుతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ స్థానం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒవైసీ 2009లో తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒవైసీ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఒవైసీ ఐదోసారి విజయాన్ని నమోదు చేస్తారా?

2024లో కూడా ఒవైసీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈసారి కూడా ఫలితం మారకుంటే అది వారికి వరుసగా ఐదో విజయం అవుతుంది. గత రెండు ఎన్నికల్లో భాజపా గట్టిపోటీనిచ్చినా ఓటమిని తగ్గించుకోలేకపోయింది. ఈసారి మాధవి ఆశతో లాంచ్ అయింది. ముఖం కొత్తదే అయినా గుర్తింపు పాతది. మాధవి ప్రముఖ హిందూ నాయకురాలిగా ఉండడంతో పాటు సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆవుల కొట్టం నడుపుతున్నాడు. మురికివాడల్లోని ముస్లిం మహిళల సుఖదుఃఖాలకు ఆమె అండగా నిలుస్తున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆమె సనాతన్ యొక్క బలమైన వక్త. ఆరోగ్య రంగంలో కూడా చురుకుగా ఉన్నారు.

VijayaKumar

May 01 2024, 14:40

అరూరు గ్రామంలో ఇంటింటికి బిజెపి ప్రచారం


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 30 2024, 11:52

రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్ డయాసిస్ ఆఫ్ కరీంనగర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి సిఎస్ఐ సంఘ పెద్దలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామానికి చెందిన సిఎస్ఐ చర్చ్ సంఘ పెద్దలు రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్, డయాసిస్ ఆఫ్ కరీంనగర్ వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం సహకారం అందించాల్సిందిగా కోరామని తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి కాంపౌండ్ వాల్ నిర్మాణ కోసం తగిన సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ రెవరెండ్ రాజారత్నం, స్థానిక పాస్టర్ విద్యాసాగర్, మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు సంఘ పెద్దలు రావుల డానియల్ డిసిసి మెంబర్ సంగిశెట్టి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 29 2024, 20:36

వలిగొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో పట్టుబడ్డ రూ.2.80 లక్షల నగదు, 16.9 లీటర్ల మద్యం: వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద వలిగొండ పోలీసులు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు వలిగొండ నుండి చిత్తం పురం వైపు తన బైక్ పై వెళ్తున్న ఏనుగు నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మల్లారెడ్డి వద్ద గల బ్యాగులో సరైన పత్రాలు లేని రూ.2,80,000 నగదును పట్టు కున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారులకి సమాచారం నిమిత్తం మరియు తదుపరి చర్య నిమిత్తము రెవెన్యూ అధికారులకు తెలిపామని అన్నారు. అలాగే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4225 విలువగల 16.9 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వలిగొండ ఎస్ఐ డి మహేందర్ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:15

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు తెలుసు నాకు : కంచర్ల కృష్ణారెడ్డి

ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తా

మౌత్ ప్రచారంలో అడ్వకేట్ల చాలా కీలకమైన పాత్ర

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసని నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు అన్నారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి ఆయన పాల్గొన్నారు

ఈ సందర్భంగా కంచర్ల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ... ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తానని అన్నారు

ప్రజలను చైతన్యవంతం చేయడంలో అడ్వకేట్ల పాత్ర చాలా కీలకమైనదనీ, అటువంటివారు నాకు మద్దతుగా నిలవడం చాలా సంతోషదాయకమని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి, జనరల్ సెక్రెటరీ గిరి లింగయ్య గౌడ్, సీనియర్ న్యాయవాదులు మునగాల నారాయణ, నేతి రఘుపతి, లొడంగి గోవర్ధన్, కె.జవహర్ లాల్, జి.జవహర్ లాల్, జి.వెంకటేశ్వర్లు, మామిడి బాలయ్య, మామిడి ప్రమీల, తిమ్మ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 29 2024, 06:38

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

◆ బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ప్రతి కుటుంబానికి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించి, అధికారంలోకి తీసుకురావాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, చెన్నంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో, శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న జనం మెచ్చిన నాయకుడని, మళ్లీ ఆశీర్వదించి, గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. టిడిపి నాయకుల మాయమాటలు విని మోసపోవద్దని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవమంటూ రాష్ట్రానికి ఏమి చేయలేదని విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు దాదాగిరి చేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు నామరూపాల్లేకుండా పోతాయని, పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని వివరించారు. అదే జగనన్న అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాయని గుర్తు చేశారు. జగనన్న చెప్పాడు అంటే చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అదే చంద్రబాబు నాయుడు చేయాడు అనే విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసున్నారు. 

జగనన్న తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేస్తారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

24 min ago

టీయూడబ్ల్యూజే 143 అనుబంధంగా నూతనంగా ఏర్పడ్డ చిన్న మధ్య మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఆన్లైన్ మీడియా పత్రికల నూతన కమిటీ సంఘం

జర్నలిస్టుల సంక్షేమం టియూ డబ్ల్యూ ధ్యేయం 

--అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ళ స్థలాలు 

--చిన్న పత్రికల జర్నలిస్టుల సమ స్యలపై పోరాటం 

--యూనియన్ అనుబంధంగా చిన్న, మధ్యతరహా నూతన కమిటి ప్రకటన 

--టియూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ 

 నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా టి యు డబ్ల్యూ జే 143 ముందుకు సాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు గుoడగోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అర్హు లైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అం దే విధంగా ప్రభుత్వం,జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం తో ఆయా నియోజకవర్గాల శాసన సభ్యుల సమన్వయంతో కలిసి కృషి చేయడం జరుగుతుందని వివరించారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూని యన్ కార్యా లయంలో టి యు డబ్ల్యు జే 143 అనుబంధ చిన్న మధ్య తర హా పత్రికలు, ఆన్ లైన్ మీడియా నూతన కమిటీ ని ప్రకటించిన అ నంతరం ఆయన మాట్లాడారు. చి న్న, మధ్యతరహా పత్రికల జర్నలి స్టుల సమస్యలు ప్రధానంగా ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనం త త్వరితగతిన పరిష్కారానికి నో చుకునే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానం గా చిన్న పత్రికలు స్థాపించుకుని సొంత కాళ్లపై నిలబడి జీవనం సాగిస్తూ అర్హులైన జర్నలిస్టులకు అందరికి ఇళ్ళ స్థలాల లబ్ది చేకూరే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న oదున ఎన్నికల తర్వాతే యూని యాన్ నాయకత్వం సదరు కార్యా చరణను ముందుకు తీసుకెళ్లి ఇళ్ళ స్థలాల కోసం కృషి చేయడం జరు గుతుందని వివరించారు. చిన్న మ ధ్య తరహా పత్రికలు ఆన్లైన్ మీడి యా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నందున ఇళ్ల స్థలాల సాధ నలో మీ పాత్ర కూడా నిర్మాణాత్మ కంగా ఉండాలని ఆయన నూతన కమిటీ సభ్యులను కోరారు. నూతన కమిటీ సభ్యులు త్వరలో మొదటి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సంఘటిత సహృ ద్భావ వాతావరణంలో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని సూ చించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న నూతన కమిటీ సభ్యులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని ముగించారు. ఈ సమావేశంలో టి యు డబ్ల్యూ జే 143 రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ మామి డి దుర్గాప్రసాద్, యూనియన్ నల్లగొండ నియోజకవర్గ కమిటీ కార్యదర్శి దండంపల్లి రవి కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు సైదులు, ముచ ర్ల శ్రీనివాస్ గౌడ్ తదితరుల పాల్గొ న్నారు. 

నూతన జిల్లా కమిటీ 

గౌరవ అధ్యక్షునిగా పి.నరహరి, ముఖ్య సలహాదారునిగా అంజయ్య, అధ్య క్షునిగా పి.నవీన్ కుమార్, ఉపా ధ్యక్షులుగా ఏ ఎన్ చారి, మన్నె శోబన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా వనమాల రాజు, కార్యదర్శిగా ఉమా మహే శ్వర్, మహేష్, జె.నాగ రాజు, కె.హ రి, జాని, మధు కోశాధి కారిగా ఇ. సందీప్, ప్రచార కార్యద ర్శిగా నరేష్, సాంస్కృతిక కార్యద ర్శిగా కె.సతీష్, కార్యనిర్వాహక సభ్యు లుగా కె.శివ, ఎం.కిరణ్ కుమార్ జె.సురేష్, చంద్ర శేఖర్ తది తరుల నూతన కమిటీలో నియామకమ య్యారు.

VijayaKumar

3 hours ago

పదవ తరగతి ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి: కొడారి వెంకటేష్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు


 

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా, 25 వ స్థానానికి పరిమితం కావడం చాలా ఆందోళన కలిగించే అంశమని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట 06 వ స్థానంలో, నల్లగొండ 09 వ స్థానంలో ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో ఉండడం తల్లిదండ్రులను, బాలల హక్కుల సంఘం నాయకులను బాధించే అంశమని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లో మొత్తం 9,108 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 8,237 మంది విజయం సాధించారని, 871మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం 39 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వంద శాతం ఉత్తీర్ణత రావడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుటకు, మార్కుల శాతం ను పెంచుటలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయగా కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలని ప్రభుత్వం గత సంవత్సరం జులై నెలలో పోచంపల్లి మండలం లోని పోచంపల్లి,జూలూరు, ఇంద్రియాల, వంక మామిడి హైస్కూల్లల్లో సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి 8,9,10 తరగతుల విద్యార్థులకు 75 ఇంచుల ఎల్ ఈ డి స్క్రీన్ పై డిజిటల్ విద్యను అందించారు. ఐనా ఆ మండలంలో మొత్తం 41 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించక పోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యను సక్రమంగా అందించని కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యలో వెనుకబడి పోయిందని, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

నిజంనిప్పులాంటిది

May 02 2024, 10:36

తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఎండలు

తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడు తోంది. 

అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధార ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకా శాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. 

ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగా ల్ ,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికే జారీ జేసింది.రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకునితెలం గాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తోపా టు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూ రు, మంగపేట, భద్రాచలం ,మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. 

తిమ్మాపూర్,వైరా,ఖనా పూర్ ,ముత్తారం ,వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మే" నెల ప్రారంభం కావటం తో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయ ని , ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణు లు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపా డేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవా రం మే "నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్ర తల అంచనా నివేదికను విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధార ణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

నిజందాగదుక్షణంఆగదు

May 02 2024, 10:07

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు:సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్

పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు

సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

138వ మేడే సందర్భంగా దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 138 వ మే డే 1 సందర్భంగా కలివేరు మాజీ వార్డ్ మెంబెర్ బొర్ర సమ్మక్క అధ్యక్షతన జరిగిన కలివేరు గ్రామం లో సతీష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడు లుగా నిర్మించి కార్మికులకు తీరం ద్రోహం చేసిందని అన్నారు. బిజెపి పది సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసి,ఎయిర్ పోర్ట్, ఓడరేవులు, రోడ్డు మార్గాలను పెట్టుబడిదారులైన అదాని,అంబానిలకు అప్పనంగా కట్టబెట్టిందన్నారు. నేడు దేశం లోమైనార్టీలు, క్రిస్టియన్లు, ఆదివాసీలు, గిరిజనులు, ఇతర వెనకబడ్డ వర్గాల పైన బీజేపీ-ఆర్ఎస్ఎస్ మతం పేరుతో దాడులు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో మరొక్కసారి మోడీ అధికారంలోకొస్తే ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండదని, రైతాంగం పైన ఆర్థిక దాడి జరుగుతుందని, కార్పొరేట్ కంపెనీలకు దేశంలోని అడవులు, ఖనిజ సంపదనంత అప్పచెబుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చికాగో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సప్కా నగేష్ లక్ష్మి అశోక్, రవి సమ్మక్క వీరన్న బాబు సంతోష్ పండు అభినస్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 01 2024, 20:27

లోక్ సభ ఎన్నికలు 2024 హైదరాబాద్ లోక్ సభ స్థాన చరిత్ర

ఒవైసీ అలాగే ఉంటాడా లేదా హైదరాబాద్ "నిజాం" మారతాడా, ఈ సీటు రాజకీయ చరిత్ర తెలుసుకోండి

నిజాం నగరం హైదరాబాద్

ముత్యాలకు ప్రసిద్ధి

1984 నుండి AIMIM బలమైన కోట

40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది

మొత్తం 17 ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు గెలిచింది

తండ్రి 6 సార్లు, కొడుకు 4 సార్లు ఎంపీ అయ్యారు

ఈసారి “నిజాముల కోట” బద్దలవుతుందా

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్‌ సీటు ప్రస్తావనకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. చారిత్రాత్మకంగా ఈ నగరం చాలా ముఖ్యమైనది మరియు రాజకీయంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ను నిజాంలు మరియు ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో ఇది ఒకటి. తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ లేదా బీజేపీ తప్పు చేయని స్థానం. ఇక్కడ మాత్రమే మరియు AIMIM యొక్క నాణెం మాత్రమే అంటే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మాత్రమే నడుస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన మొత్తం 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు విజయం సాధించింది. ఇతరులకు ఏడుసార్లు మాత్రమే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ చివరి విజయం 1980లో. 1984లో అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ తొలిసారిగా కాంగ్రెస్ విజయ పరంపరకు బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఏ పార్టీ కూడా దీనిపై ఆసక్తి చూపలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు ఎన్నికల్లో గెలుపొందగా, అసదుద్దీన్ నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు.

హైదరాబాద్ లోక్ సభ స్థానం చరిత్ర

1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా ఓటింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ విజయం సాధించారు. కానీ 1957 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చింది. వినాయక్‌రావు కోరట్కర్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించగా ఆయన విజయం సాధించారు.

1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మెల్కోటే విజయం సాధించారు. 1971 సాధారణ ఎన్నికల్లో మెల్కోటే ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బదులు తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై మెల్కోటే పోటీ చేశారు.

1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్‌ నారాయణ్‌ విజయం సాధించారు. 1980 సాధారణ ఎన్నికలలో, కెఎస్ నారాయణ్ మళ్లీ కాంగ్రెస్ (ఐ) టిక్కెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఒవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తోంది.

గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం వృత్తి

హైదరాబాద్ లోక్‌సభ స్థానం గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది. ఈ కుటుంబానికి చెందిన ఒకరు 1984లో తొలిసారిగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఈ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఈ సీటును గెలుచుకున్నారు. సలావుద్దీన్ ఒవైసీ 1984, 1989, 1991, 1998 మరియు 1999 సంవత్సరాల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. దీని తరువాత, అతని కుమారుడు మరియు ప్రస్తుతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ స్థానం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒవైసీ 2009లో తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒవైసీ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఒవైసీ ఐదోసారి విజయాన్ని నమోదు చేస్తారా?

2024లో కూడా ఒవైసీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈసారి కూడా ఫలితం మారకుంటే అది వారికి వరుసగా ఐదో విజయం అవుతుంది. గత రెండు ఎన్నికల్లో భాజపా గట్టిపోటీనిచ్చినా ఓటమిని తగ్గించుకోలేకపోయింది. ఈసారి మాధవి ఆశతో లాంచ్ అయింది. ముఖం కొత్తదే అయినా గుర్తింపు పాతది. మాధవి ప్రముఖ హిందూ నాయకురాలిగా ఉండడంతో పాటు సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆవుల కొట్టం నడుపుతున్నాడు. మురికివాడల్లోని ముస్లిం మహిళల సుఖదుఃఖాలకు ఆమె అండగా నిలుస్తున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆమె సనాతన్ యొక్క బలమైన వక్త. ఆరోగ్య రంగంలో కూడా చురుకుగా ఉన్నారు.

VijayaKumar

May 01 2024, 14:40

అరూరు గ్రామంలో ఇంటింటికి బిజెపి ప్రచారం


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 30 2024, 11:52

రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్ డయాసిస్ ఆఫ్ కరీంనగర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి సిఎస్ఐ సంఘ పెద్దలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామానికి చెందిన సిఎస్ఐ చర్చ్ సంఘ పెద్దలు రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్, డయాసిస్ ఆఫ్ కరీంనగర్ వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం సహకారం అందించాల్సిందిగా కోరామని తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి కాంపౌండ్ వాల్ నిర్మాణ కోసం తగిన సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ రెవరెండ్ రాజారత్నం, స్థానిక పాస్టర్ విద్యాసాగర్, మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు సంఘ పెద్దలు రావుల డానియల్ డిసిసి మెంబర్ సంగిశెట్టి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 29 2024, 20:36

వలిగొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో పట్టుబడ్డ రూ.2.80 లక్షల నగదు, 16.9 లీటర్ల మద్యం: వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద వలిగొండ పోలీసులు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు వలిగొండ నుండి చిత్తం పురం వైపు తన బైక్ పై వెళ్తున్న ఏనుగు నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మల్లారెడ్డి వద్ద గల బ్యాగులో సరైన పత్రాలు లేని రూ.2,80,000 నగదును పట్టు కున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారులకి సమాచారం నిమిత్తం మరియు తదుపరి చర్య నిమిత్తము రెవెన్యూ అధికారులకు తెలిపామని అన్నారు. అలాగే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4225 విలువగల 16.9 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వలిగొండ ఎస్ఐ డి మహేందర్ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:15

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు తెలుసు నాకు : కంచర్ల కృష్ణారెడ్డి

ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తా

మౌత్ ప్రచారంలో అడ్వకేట్ల చాలా కీలకమైన పాత్ర

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసని నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు అన్నారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి ఆయన పాల్గొన్నారు

ఈ సందర్భంగా కంచర్ల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ... ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తానని అన్నారు

ప్రజలను చైతన్యవంతం చేయడంలో అడ్వకేట్ల పాత్ర చాలా కీలకమైనదనీ, అటువంటివారు నాకు మద్దతుగా నిలవడం చాలా సంతోషదాయకమని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి, జనరల్ సెక్రెటరీ గిరి లింగయ్య గౌడ్, సీనియర్ న్యాయవాదులు మునగాల నారాయణ, నేతి రఘుపతి, లొడంగి గోవర్ధన్, కె.జవహర్ లాల్, జి.జవహర్ లాల్, జి.వెంకటేశ్వర్లు, మామిడి బాలయ్య, మామిడి ప్రమీల, తిమ్మ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 29 2024, 06:38

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

◆ బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ప్రతి కుటుంబానికి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించి, అధికారంలోకి తీసుకురావాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, చెన్నంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో, శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న జనం మెచ్చిన నాయకుడని, మళ్లీ ఆశీర్వదించి, గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. టిడిపి నాయకుల మాయమాటలు విని మోసపోవద్దని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవమంటూ రాష్ట్రానికి ఏమి చేయలేదని విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు దాదాగిరి చేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు నామరూపాల్లేకుండా పోతాయని, పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని వివరించారు. అదే జగనన్న అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాయని గుర్తు చేశారు. జగనన్న చెప్పాడు అంటే చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అదే చంద్రబాబు నాయుడు చేయాడు అనే విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసున్నారు. 

జగనన్న తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేస్తారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.