అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO}ఆధ్వర్యంలో రక్తదానం

నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ళ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కు అత్యవసరంగా A+ blood platelets అత్యవసరం ఉందని రక్ష బ్లడ్ బ్యాంకు వారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} సభ్యులను సంప్రదించగానే వెంటనే స్పందించి ASWO Executive Member పల్ రెడ్డి అనిల్ రెడ్డి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి గార్లు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో వెంటనే స్పందిస్తున్న ASWO TEAM సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ముఖ్యంగా అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పది. రక్తదానం చేయడం వల్ల రోగి తోపాటు మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ముఖ్యంగా రక్తం అనేది ఉత్పత్తి చేసేది కాదు, ఒక వ్యక్తి దానం చేస్తే మరో వ్యక్తికి ఎక్కించగలం కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కాటేపల్లి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!

భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 08-05-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ! రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ!

రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు!

కెసిఆర్ సభ విజయవంతం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి వాయిదా వేసిన వేయవచ్చు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-04-2025 సోమవారం

చిన్నకోడూర్

కెసిఆర్ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిజెపి నాయకులకు అర్థమైందని దెబ్బకు జరుపుకున్నారని కెసిఆర్ అంటే పేరు కాదని ఒక బ్రాండ్ అని తెలువక నిన్నటి వరకు చౌకబారు విమర్శలు చేశారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు వరంగల్ సభ జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి సభకు వచ్చే ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని అయినా కూడా జనాలు విరవకుండా భయపడకుండా వరంగల్ సభకు తరలివచ్చి మహాసముద్రాన్ని తలపించేలా మహా కుంభమేళను తలపించేలా దిక్కులు పీక్కటిల్లెల జనహూరు సాగిందని ఇది చూసిన రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందని దీనితో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని ఈ సభతో ప్రతిపక్షాలకు రేపటి రోజులు బిఆర్ఎస్వేనని అర్థమై ఉంటుందని ఆయన అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై విమర్శలు మానుకొని ఉన్నన్ని రోజులు పాలనపై దృష్టి పెట్టాలని లేకుంటే ప్రజలు తగిన రీతిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని జంగిటి అన్నారు.

బీసీలను అవమానపరిచిన కల్వకుంట్ల కవిత బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

•బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

ఢిల్లీలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరుగర్జన సభను ఉద్దేశించి అదొక తుఫెలు దీక్ష అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని యావత్ బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కల్వకుంట్ల కవిత అగ్రకులానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మీకు మీ రాజకీయపబ్భం గడుపుకోవటం కోసమే ఫూలే విగ్రహాల కోసం దొంగ దీక్షలు చేస్తున్నావని దుయ్యబట్టారు. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాల కాలంలో మీ తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కనాడయినా బీసీల గురించి, ఫూలే విగ్రహం గురించి మాట్లాడినారా అని ప్రశ్నించారు. ఈ పది సంవత్సరాల అధికారం మీదే ఉన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోల్పోగానే మళ్ళీ అధికారం కావాలని బీసీల ఓట్ల కోసం నేడు బీసీల మీద సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. మీకు రాబోయే రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న గ్రామస్థులపైన చర్య తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్ను గ్రామస్తులపైన చర్య తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 10-04-2025 గురువారం

సిద్ధిపేట కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట్ మండల్ ఖాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు వీడిసి పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్య తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఖాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి చేస్తూ చేపలు పట్టుకోకుండా దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులు చేపల ఆదాయాన్ని గడిస్తున్నారని ముదిరాజులు మత్స్యకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఆ యొక్క గ్రామస్తులు ప్రభుత్వ చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులవృత్తులను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం పైనే ఒక కుల వృత్తి పైననే దౌర్జన్యంగా డబ్బులు గ్రామస్తులు దండుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపైన ఉన్నదా అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఖాజీపూర్ ముదిరాజులకు మత్స్య శాఖలో సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులు సుప్రీమ్ గా భావిస్తూ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు నిర్ణయాలు తీసుకొని చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ముదిరాజ్ మచ్చకారులను గ్రామ బహిష్కరణకు గురిచేసి గ్రామంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయడము బెదిరింపులకు పాల్పడడం ప్రాణనాష్టం కల్పిస్తామని చెప్పడము స్వతంత్ర భారతదేశంలో ఇది కరెక్ట్ కాదని తక్షణమే కలెక్టర్ గారు ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకొనుటకు అనుమతులు ఇస్తూ ముదిరాజ్ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీల ద్వారా కోరుతున్నామని అలా జరగనియెడల జిల్లాలో మొత్తం 370 సొసైటీలు 30 వేల మత్స్యకారులు ఉన్నారని అందరినీ ఏకం చేసి చలో కాజీపూర్ చేపట్టి అక్కడి చెరువుకుంటలో ఉన్న చేపలను పట్టి అక్కడి ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ ఆకారం సతయ్య, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అరిగే కృష్ణ, కొంతం శ్రవణ్, యాట రాజేష్, గుడిపల్లి వికాస్, కోరబోయిన సుధాకర్, దూలం ముత్యం, గణేష్, రమేష్, నరేశ్, రమేష్, స్వామి తదితర ముదిరాజులు ఉన్నారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ

నల్లగొండ పట్టణంలోని పద్మా నగర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నలగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారు, ఇటికాల మంగమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. 

ఎస్ఐ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రణాళిక ప్రకారం మీ సిలబస్ మొత్తం మరొకసారి చదువుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అలాగే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ ధన్యవాదములు తెలిపారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి నూరు శాతం ఫలితాలు సాధించాలని అన్నారు. అలాగే ఈరోజు బిజీ బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా మా సంస్థ స్వచ్ఛంద కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చిన నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

స్వచ్ఛందంగా వచ్చి పాఠశాలలో పరీక్షా సామాగ్రి పంపిణీ చేసినందుకు ASWO టీంకి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురాంరెడ్డి, పాలకూరి నర్సింహా గౌడ్, దోనాల లింగారెడ్డి, కంచర్ల పావని, పల్ రెడ్డి అనిల్ రెడ్డి, చర్లపల్లి అశోక్, ఇటికాల సైదులు, అయితరాజు ప్రసాద్, మందడి రాంరెడ్డి, యలిజాల శంకర్, యలిజాల నరసింహ, కట్టెబోయిన సంజీవ యాదవ్, తుమ్మలపల్లి మహేష్, ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు శాపంగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

రైతులకు శాపంగా మారిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం!

రైతుల నుండి పొద్దు తిరుగుడు పంట పూర్తిగా ప్రభుత్వ కొనుగోలు చేయాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ 

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

తెలంగాణ రైతుల పాలిట రేవంత్ రెడ్డి శాపంగా మారాడని గద్దెనెక్కి అనేక ఆంక్షలు విధిస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

బుధవారం రోజు మండల కేంద్రంలోని సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో కలిసి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులను నమ్మబలికిన రేవంత్ రెడ్డి ఈనాడు రైతులకు శాపంగా మారారని రైతులు పండించిన పొద్దు తిరుగుడు ఎత్తులను ఎకరాకు 6 కింటలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో మాజీమంత్రి హరీష్ రావు గారు వ్యాయాప్రయాసాలకోర్చి రెయిన్బోలు కష్టించి తెలంగాణ రైతుల కుటుంబాలలో సంతోషాన్ని చూడాలని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్ళు అందిస్తే ఇప్పుడిప్పుడే రైతులు పంటలు సమృద్ధిగా పండిస్తూ ఉన్న అప్పులను తీర్చాలని చూస్తాన్న సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలు విధించి పొద్దుతిరుగుడు పంటను ఆరు కింటలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు పెట్టడం ఇది రైతుల నడ్డి విరవడమేనని ఆయన మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే రైతులు పండించిన పూర్తి పోద్దు తిరుగు పంటను కొనుగోలు చేయకుంటే మాజీమంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో రైతులందరి పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో రైతులు రెడ్డి రాజిరెడ్డి, ఏదుల చంద్రారెడ్డి, రెడ్డి మహేందర్ రెడ్డి, యాట రాజేష్, మల్లయ్య, బాలరాజ్, రమేష్ తదిత రైతులు ఉన్నారు.

అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే నెలలో ప్రకటించే అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తగుల్ల యాదయ్యకు చోటు కల్పిస్తామని సోమవారం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన అఖిలభారత యాదవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా తగుల్ల యాదయ్య యాదవ్ మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని కేటాయించిన జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ కు,జిల్లా కార్యవర్గానికి,మండల యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని యాదవ కులస్తుల సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

•రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

•కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు నిధులు పెంచాలి

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోని బీసీల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని, బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం 20000 కోట్ల నిధులు కేటాయిస్తామని అధికారంలోకి రాకమందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు స్పష్టంగా ప్రకటించిందని, ఈ నెల 19వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుందని మొదటి బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రెండు లక్షల 91 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే అందులో 9200 కోట్లు మాత్రమే కేటాయించిందని 60 శాతం ఉన్న బీసీలకు మూడు శాతం నిధులు కేటాయించిందని ఇందులో కూడా రెండు శాతమే నిధులు ఖర్చు చేసింది ఆయన తెలిపారు.

గత బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణాంకాలు అందుబాటులో లేనందున తక్కువ నిధులు కేటాయించారని ప్రస్తుతం బీసీల జనాభా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వమే 56% ఉన్నారని అధికారికంగా తేల్చిన సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ కులగణన అనంతరం ఈమధ్య నియమించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఏవిధంగానైతే జనాభా ప్రకారం సామాజిక న్యాయం పాటించి బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించారో బడ్జెట్లో కూడా జనాభా దామషా ప్రకారం నిధులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయం అనేక సభలలో పదేపదే చెప్తున్నందున వారి మాటను గౌరవించి బీసీల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కట్టెకోలు దీపెందర్ కోరారు.

ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, జక్కలి సాయిరాం, కంబాలపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ సంఘం నూతన కమిటీ జిల్లా అధ్యక్షునిగా ఎలిజాల శంకర్

చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్

ఐతరాజు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యఅతిథిగా ఫౌండర్ చైర్మన్ రచయిత ఐదారి నాగిళ్ళ శంకర్ పాల్గొని నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఎలిజాల శంకర్ నియామక పత్రంతో పాటు చాకలి ఐలమ్మ చిత్రపటాన్ని తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర పుస్తకం అందజేస్తూ

ఈ సందర్భంగా ఐదారి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి కొనసాగిస్తూ భావజాల వ్యాప్తి కొరకు పనిచేయడంలో భాగమే నాని అన్నారు.వివిధ జిల్లాల్లో కమిటీలు వేస్తున్న క్రమంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట గడ్డ నల్గొండ జిల్లాలో వేయడం సంతోషకరమని

దీనితోపాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో కూడా కమిటీ వేయడం జరుగుతుందని,సంఘం 16 డిమాండ్లతో కూడి ఉండగా మూడు డిమాండ్లు మాత్రమే నెరవేరాయని మిగతావి ఐలమ్మ స్ఫూర్తి కొనసాగిస్తూ నెరవేరే విధంగా కృషి చేస్తామని మాతోపాటు కలిసొచ్చే వారిని కలుపుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో దూదిగామ నాగరాజు బుతారాజు సైదులు తుపాకుల ప్రవీణ్,ప్రసాద్ భూతరాజు గిరి,రాంబాబు లింగస్వామి,శంకర్ ఐతరాజు యాదగిరి,ప్రసాద్ ఎస్ యాదగిరి పి నరసింహ దేవేందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO}ఆధ్వర్యంలో రక్తదానం

నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ళ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కు అత్యవసరంగా A+ blood platelets అత్యవసరం ఉందని రక్ష బ్లడ్ బ్యాంకు వారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} సభ్యులను సంప్రదించగానే వెంటనే స్పందించి ASWO Executive Member పల్ రెడ్డి అనిల్ రెడ్డి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి గార్లు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో వెంటనే స్పందిస్తున్న ASWO TEAM సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ముఖ్యంగా అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పది. రక్తదానం చేయడం వల్ల రోగి తోపాటు మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ముఖ్యంగా రక్తం అనేది ఉత్పత్తి చేసేది కాదు, ఒక వ్యక్తి దానం చేస్తే మరో వ్యక్తికి ఎక్కించగలం కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కాటేపల్లి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!

భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 08-05-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ! రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ!

రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు!

కెసిఆర్ సభ విజయవంతం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి వాయిదా వేసిన వేయవచ్చు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-04-2025 సోమవారం

చిన్నకోడూర్

కెసిఆర్ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిజెపి నాయకులకు అర్థమైందని దెబ్బకు జరుపుకున్నారని కెసిఆర్ అంటే పేరు కాదని ఒక బ్రాండ్ అని తెలువక నిన్నటి వరకు చౌకబారు విమర్శలు చేశారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు వరంగల్ సభ జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి సభకు వచ్చే ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని అయినా కూడా జనాలు విరవకుండా భయపడకుండా వరంగల్ సభకు తరలివచ్చి మహాసముద్రాన్ని తలపించేలా మహా కుంభమేళను తలపించేలా దిక్కులు పీక్కటిల్లెల జనహూరు సాగిందని ఇది చూసిన రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందని దీనితో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని ఈ సభతో ప్రతిపక్షాలకు రేపటి రోజులు బిఆర్ఎస్వేనని అర్థమై ఉంటుందని ఆయన అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై విమర్శలు మానుకొని ఉన్నన్ని రోజులు పాలనపై దృష్టి పెట్టాలని లేకుంటే ప్రజలు తగిన రీతిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని జంగిటి అన్నారు.

బీసీలను అవమానపరిచిన కల్వకుంట్ల కవిత బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

•బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

ఢిల్లీలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరుగర్జన సభను ఉద్దేశించి అదొక తుఫెలు దీక్ష అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని యావత్ బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కల్వకుంట్ల కవిత అగ్రకులానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మీకు మీ రాజకీయపబ్భం గడుపుకోవటం కోసమే ఫూలే విగ్రహాల కోసం దొంగ దీక్షలు చేస్తున్నావని దుయ్యబట్టారు. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాల కాలంలో మీ తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కనాడయినా బీసీల గురించి, ఫూలే విగ్రహం గురించి మాట్లాడినారా అని ప్రశ్నించారు. ఈ పది సంవత్సరాల అధికారం మీదే ఉన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోల్పోగానే మళ్ళీ అధికారం కావాలని బీసీల ఓట్ల కోసం నేడు బీసీల మీద సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. మీకు రాబోయే రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న గ్రామస్థులపైన చర్య తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్ను గ్రామస్తులపైన చర్య తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 10-04-2025 గురువారం

సిద్ధిపేట కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట్ మండల్ ఖాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు వీడిసి పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్య తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఖాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి చేస్తూ చేపలు పట్టుకోకుండా దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులు చేపల ఆదాయాన్ని గడిస్తున్నారని ముదిరాజులు మత్స్యకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఆ యొక్క గ్రామస్తులు ప్రభుత్వ చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులవృత్తులను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం పైనే ఒక కుల వృత్తి పైననే దౌర్జన్యంగా డబ్బులు గ్రామస్తులు దండుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపైన ఉన్నదా అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఖాజీపూర్ ముదిరాజులకు మత్స్య శాఖలో సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులు సుప్రీమ్ గా భావిస్తూ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు నిర్ణయాలు తీసుకొని చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ముదిరాజ్ మచ్చకారులను గ్రామ బహిష్కరణకు గురిచేసి గ్రామంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయడము బెదిరింపులకు పాల్పడడం ప్రాణనాష్టం కల్పిస్తామని చెప్పడము స్వతంత్ర భారతదేశంలో ఇది కరెక్ట్ కాదని తక్షణమే కలెక్టర్ గారు ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకొనుటకు అనుమతులు ఇస్తూ ముదిరాజ్ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీల ద్వారా కోరుతున్నామని అలా జరగనియెడల జిల్లాలో మొత్తం 370 సొసైటీలు 30 వేల మత్స్యకారులు ఉన్నారని అందరినీ ఏకం చేసి చలో కాజీపూర్ చేపట్టి అక్కడి చెరువుకుంటలో ఉన్న చేపలను పట్టి అక్కడి ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ ఆకారం సతయ్య, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అరిగే కృష్ణ, కొంతం శ్రవణ్, యాట రాజేష్, గుడిపల్లి వికాస్, కోరబోయిన సుధాకర్, దూలం ముత్యం, గణేష్, రమేష్, నరేశ్, రమేష్, స్వామి తదితర ముదిరాజులు ఉన్నారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ

నల్లగొండ పట్టణంలోని పద్మా నగర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నలగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారు, ఇటికాల మంగమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. 

ఎస్ఐ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రణాళిక ప్రకారం మీ సిలబస్ మొత్తం మరొకసారి చదువుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అలాగే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ ధన్యవాదములు తెలిపారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ {ASWO} వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి నూరు శాతం ఫలితాలు సాధించాలని అన్నారు. అలాగే ఈరోజు బిజీ బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా మా సంస్థ స్వచ్ఛంద కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చిన నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

స్వచ్ఛందంగా వచ్చి పాఠశాలలో పరీక్షా సామాగ్రి పంపిణీ చేసినందుకు ASWO టీంకి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురాంరెడ్డి, పాలకూరి నర్సింహా గౌడ్, దోనాల లింగారెడ్డి, కంచర్ల పావని, పల్ రెడ్డి అనిల్ రెడ్డి, చర్లపల్లి అశోక్, ఇటికాల సైదులు, అయితరాజు ప్రసాద్, మందడి రాంరెడ్డి, యలిజాల శంకర్, యలిజాల నరసింహ, కట్టెబోయిన సంజీవ యాదవ్, తుమ్మలపల్లి మహేష్, ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు శాపంగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

రైతులకు శాపంగా మారిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం!

రైతుల నుండి పొద్దు తిరుగుడు పంట పూర్తిగా ప్రభుత్వ కొనుగోలు చేయాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ 

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

తెలంగాణ రైతుల పాలిట రేవంత్ రెడ్డి శాపంగా మారాడని గద్దెనెక్కి అనేక ఆంక్షలు విధిస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

బుధవారం రోజు మండల కేంద్రంలోని సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో కలిసి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులను నమ్మబలికిన రేవంత్ రెడ్డి ఈనాడు రైతులకు శాపంగా మారారని రైతులు పండించిన పొద్దు తిరుగుడు ఎత్తులను ఎకరాకు 6 కింటలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో మాజీమంత్రి హరీష్ రావు గారు వ్యాయాప్రయాసాలకోర్చి రెయిన్బోలు కష్టించి తెలంగాణ రైతుల కుటుంబాలలో సంతోషాన్ని చూడాలని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్ళు అందిస్తే ఇప్పుడిప్పుడే రైతులు పంటలు సమృద్ధిగా పండిస్తూ ఉన్న అప్పులను తీర్చాలని చూస్తాన్న సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలు విధించి పొద్దుతిరుగుడు పంటను ఆరు కింటలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు పెట్టడం ఇది రైతుల నడ్డి విరవడమేనని ఆయన మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే రైతులు పండించిన పూర్తి పోద్దు తిరుగు పంటను కొనుగోలు చేయకుంటే మాజీమంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో రైతులందరి పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో రైతులు రెడ్డి రాజిరెడ్డి, ఏదుల చంద్రారెడ్డి, రెడ్డి మహేందర్ రెడ్డి, యాట రాజేష్, మల్లయ్య, బాలరాజ్, రమేష్ తదిత రైతులు ఉన్నారు.

అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే నెలలో ప్రకటించే అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తగుల్ల యాదయ్యకు చోటు కల్పిస్తామని సోమవారం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన అఖిలభారత యాదవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా తగుల్ల యాదయ్య యాదవ్ మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని కేటాయించిన జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ కు,జిల్లా కార్యవర్గానికి,మండల యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని యాదవ కులస్తుల సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

•రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

•కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు నిధులు పెంచాలి

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోని బీసీల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని, బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం 20000 కోట్ల నిధులు కేటాయిస్తామని అధికారంలోకి రాకమందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు స్పష్టంగా ప్రకటించిందని, ఈ నెల 19వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుందని మొదటి బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రెండు లక్షల 91 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే అందులో 9200 కోట్లు మాత్రమే కేటాయించిందని 60 శాతం ఉన్న బీసీలకు మూడు శాతం నిధులు కేటాయించిందని ఇందులో కూడా రెండు శాతమే నిధులు ఖర్చు చేసింది ఆయన తెలిపారు.

గత బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణాంకాలు అందుబాటులో లేనందున తక్కువ నిధులు కేటాయించారని ప్రస్తుతం బీసీల జనాభా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వమే 56% ఉన్నారని అధికారికంగా తేల్చిన సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ కులగణన అనంతరం ఈమధ్య నియమించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఏవిధంగానైతే జనాభా ప్రకారం సామాజిక న్యాయం పాటించి బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించారో బడ్జెట్లో కూడా జనాభా దామషా ప్రకారం నిధులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయం అనేక సభలలో పదేపదే చెప్తున్నందున వారి మాటను గౌరవించి బీసీల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కట్టెకోలు దీపెందర్ కోరారు.

ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, జక్కలి సాయిరాం, కంబాలపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ సంఘం నూతన కమిటీ జిల్లా అధ్యక్షునిగా ఎలిజాల శంకర్

చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్

ఐతరాజు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యఅతిథిగా ఫౌండర్ చైర్మన్ రచయిత ఐదారి నాగిళ్ళ శంకర్ పాల్గొని నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఎలిజాల శంకర్ నియామక పత్రంతో పాటు చాకలి ఐలమ్మ చిత్రపటాన్ని తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర పుస్తకం అందజేస్తూ

ఈ సందర్భంగా ఐదారి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి కొనసాగిస్తూ భావజాల వ్యాప్తి కొరకు పనిచేయడంలో భాగమే నాని అన్నారు.వివిధ జిల్లాల్లో కమిటీలు వేస్తున్న క్రమంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట గడ్డ నల్గొండ జిల్లాలో వేయడం సంతోషకరమని

దీనితోపాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో కూడా కమిటీ వేయడం జరుగుతుందని,సంఘం 16 డిమాండ్లతో కూడి ఉండగా మూడు డిమాండ్లు మాత్రమే నెరవేరాయని మిగతావి ఐలమ్మ స్ఫూర్తి కొనసాగిస్తూ నెరవేరే విధంగా కృషి చేస్తామని మాతోపాటు కలిసొచ్చే వారిని కలుపుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో దూదిగామ నాగరాజు బుతారాజు సైదులు తుపాకుల ప్రవీణ్,ప్రసాద్ భూతరాజు గిరి,రాంబాబు లింగస్వామి,శంకర్ ఐతరాజు యాదగిరి,ప్రసాద్ ఎస్ యాదగిరి పి నరసింహ దేవేందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.