TS: నేటి నుంచి పోలీస్ కానిస్టేబుల్ లకు శిక్షణ
![]()
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలు జరిగిన తరువాత అభ్యర్థులు ఎంపిక చేశారు.
కొంత మంది ఎంపిక కానీ అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. తమకు మార్కులు కలపాలని కోర్టులో కేసు వేయడంతో కానిస్టేబుల్ ఉద్యోగులను నియమించేందుకు కాస్త ఆలస్యం అయింది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ కి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో 9,333 మంది కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఇవ్వనుండగా.. రెండో విడుతలో 4,725 మంది TSSP కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. రెండో విడుత ట్రైనింగ్ సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.







లో భాగంగా ఇటీవల నిర్వహించిన, పలు పోటీలలో మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో, డ్రాయింగ్, రన్నింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి షీల్డ్స్ మరియు ప్రత్యేకమైన బహుమతులు సాధించి, పలువురి చేత ప్రశంసలు అందుకున్నందుకు గాను, సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం స్టూడెంట్స్ ను వారికి సహకరించిన ఉపాధ్యాయురాలు ప్రతిమ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.


















Feb 21 2024, 19:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.3k