/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz : హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి Miryala Kiran Kumar
: హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

: హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభం.. నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు.. ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్.

హైదరాబాద్ కాశ్మీర్ తివాచీల నుంచి కన్యాకుమారిలో దొరికే అన్ని వస్తువులు నుమాయిష్‌లో దొరుకుతాయి.. దేశాన్నే ఆకర్షించే నుమాయిష్ హైదరాబాద్‌లో ఉండడం మనకు గర్వకారణం.. దేశంలో హైదరాబాద్‌ను గుర్తు తెచ్చుకుంటే నుమాయిష్ గుర్తు వస్తుంది.. గత పదేళ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తాం. -సీఎం రేవంత్‌ రెడ్డి.

తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి..

తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. మూడు రోజుల్లో రూ.625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు ఓపెన్ ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్‌ 28న రూ.133 కోట్లు, 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ఉత్తర ప్రదేశ్:డిసెంబర్ 31

మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రదపై ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌ కోర్టు నాన్‌ బెయి లబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిం చిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విచారణకు హాజరు కావా లని కోర్టు పలుమార్లు జయ ప్రదకు నోటీసులు ఇచ్చినా ఆమె హాజరు కాలేదు.

దీంతో న్యాయస్థానం జయ ప్రదపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. జనవరి 10లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టా లని పోలీసులను ఆదేశించింది.

ప్రత్యేక పూజలు నిర్వహించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

ప్రత్యేక పూజలు నిర్వహించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

సూర్యాపేట పట్టణంలోని పాత శ్రీ శ్రీ ఉమామహేశ్వరి దేవాలయంలో సోమవారం ఆంగ్ల నూతన సంవత్సర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం...

హైదరాబాద్‌: మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం.. ఎయిర్‌పోర్ట్‌కు దూరాన్ని తగ్గిస్తాం.. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు.. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మెట్రోలైన్‌కు లింక్‌ చేస్తాం.. మియాపూర్‌ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో.. అవసరమైతే హైటెక్‌ సిటీ వరకున్న మెట్రోను ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం దానికంటే మా ప్రతిపాదనకే తక్కువ ఖర్చు అవుతుంది. -సీఎం రేవంత్‌ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశలవారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా పెన్షన్లను పెంచుతూ వస్తోంది సర్కార్. ఎనిమిది రోజుల పాటు పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులనూ పంపిణీ చేయనుంది ప్రభుత్వం.

మార్నింగ్ ముచ్చట్లు...

మార్నింగ్ ముచ్చట్లు...

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత,పడిపోయిన ఉష్ణోగ్రతలు

రైతు-మహిళ-యువత నామ సంవత్సరంగా 2024-రేవంత్‌రెడ్డి

APలో నేటినుంచి ఈ నెల 8వరకు పెన్షన్ల పెంపు ఉత్సవాలు

నేటి నుంచి నాంపల్లిలో నుమాయిష్‌ ఎగ్జిబిషన్

దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు, ముగ్గురు మృతి

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు కొనొద్దు-హిమాచల్‌ సీఎం

ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్‌ పనగరియా నియామకం

దాడుల నేపథ్యంలో అరేబియాసముద్రంలో నిఘా పెంచిన భారత్

అమెరికాలో ఓ ఇంట్లో భారీ పేలుడు, నలుగురు మృతి

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్..

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

ఆక్లాండ్‌లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు

ఆకట్టుకున్న లేజర్, ఫైర్‌వర్క్స్‌ షో

అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్‌లో వేడుకలు

న్యూ ఇయర్‌కు న్యూజిలాండ్ ప్రజల గ్రాండ్ వెల్‌కమ్.

వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం..

CM Revanth Reddy: వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. పూర్తి వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తాము హామీ ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజే రెండు గ్యారెంటీల అమలుపై సంతకాలు చేశారు. మరిన్ని పథకాలు ప్రజలకు అందించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలషెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల..

తెలంగాణలో పదో తరగతి పరీక్షలషెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీవరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.