/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది... Miryala Kiran Kumar
ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది...

ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్‌లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు పీకే. అనంతరం.. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్‌, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్.

మార్నింగ్ ముచ్చట్లు...

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా దీపాదాస్‌ మున్షి

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత

తెలంగాణలో ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభలు

ఏపీలో ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదులు

ఈనెల 27న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ పర్యటన

28 నుంచి తెలంగాణలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

జనవరి 6న గమ్యస్థానానికి చేరుకోనున్న ఆదిత్య ఎల్‌-1

30న అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనున్న మోదీ

అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై డ్రోన్‌ దాడి

హైదరాబాద్‌: నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్‌రెడ్డి..

హైదరాబాద్‌: నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఉదయం 10 గంటలకు భేటీ.. ఆరు గ్యారెంటీలు, జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రజాపాలన కార్యక్రమంపై చర్చించనున్న సీఎం.. పలు కీలక విషయాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ..

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేసిన దీపాదాస్‌ మున్షీ.. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్‌.. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన థాక్రేను గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించిన ఏఐసీసీ.

నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన రైతు దినోత్సవం

రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నేడు రైతు దినోత్సవం పురస్కరించుకొని నలగొండ క్లాక్ టవర్ సెంటర్లో కేక్ కట్ చేసి రైతులకు శుభాకాంక్షలు తెలియజేసిన నలగొండ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు నిమ్మల కృష్ణమూర్తి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవం గా మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగినది, రైతులకు పంట గిట్టుబాటు ధర, పంటను ఎలా అమ్ముకోవాలి మరియు రైతుల భూ సమస్యల గురించి తెలంగాణ రైతు హక్కు సాధన సమితి ముందుండి నడిపిస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి జిల్లా రైతు సంఘం నాయకులు మహమ్మద్ సాదిక్ పాషా, మిరియాల కిరణ్ కుమార్, జాల యాదగిరి, సురకారం యాదగిరి, కంచర్ల రఘురామిరెడ్డి, జనార్ధన్ రెడ్డి, భీమినపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

చర్ల: ప్రైవేట్ ఫైనాన్స్ దారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలనీ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రెవిన్యూ అధికారికి వినతిపత్రం అందజేత

 ప్రైవేట్ ఫైనాన్స్ దారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలనీ వారందరినీ వెంటనే అదుపులోకి తీసుకోని విచారించి బాధితులకు తగు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రెవిన్యూ అధికారి జూనియర్ అసిస్టెంట్ షాలిని గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 గ్రామాలలో నిత్యం కూలీ పని చేస్తూ అరకోర వసతులతో బతుకుతున్న మధ్యతరగతి కూలీ రైతులను లక్ష్యంగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్న చర్ల మండలంలోని స్థానిక,ఆంధ్ర ఫైనాన్స్ దారులు ఇచ్చిన ఫైనాన్స్ రుణాలు మాఫీ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు దీనిపై తక్షణమే స్పందించి స్థానిక రెవెన్యూ అధికారులు వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారన్నారు గతంలో ఈ సమస్య మీద అనేకమంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని అయినా కూడా అధికారులు స్పందించకపోవడంతో వ్యాపారులు పెచ్చిరేగిపోయి అధిక వడ్డీలు వసూలు చేస్తూ గ్రామాలలో అప విపరీమీతమైన వడ్డీలు వసూలు చేస్తున్నారు అధికారులు స్పందించకపోతే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు వ్యాపారుల దగ్గర ఫైనాన్స్ లు తీసుకొని ఉంటే కట్టని అవసరం లేదని పిలుపునిచ్చారు అవసరం అయితే ఆ వ్యాపారుల లిస్ట్ విడుదల చేస్తామని అప్పటికైనా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమవుతామని సతీష్ హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ బాను ప్రకాష్ సమ్మక్క బాయమ్మ రామలక్ష్మి రాణి రాజ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలన్ ల పై భారీ డిస్కౌంట్..

పెండింగ్‌ చలాన్లపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్.. లోక్‌ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఆదేశం.. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ.. టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ.. ఫోర్ వీలర్స్‌, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్.. భారీ వాహనాలపై 50 శాతం రాయితీ.

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత...

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

సినిమాల్లో డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా పని చేస్తున్న జితేందర్ అరెస్టు

సినిమా వారికి లింకులు ఉన్నాయేమో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు

నేడు సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ..

నేడు సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం విజ్ఞప్తి..

నల్లగొండ:కేంద్ర ప్రభుత్వం మెడికల్ సేల్స్ రిప్రజెంటిటీస్ హక్కుల రక్షణ కోసం 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కచ్చితంగా అమలుచేయాలి: సిఐటియు

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

1976 సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి 

మందుల ధరలు తగ్గించాలి

   కేంద్ర ప్రభుత్వం మెడికల్ సేల్స్ రిప్రజెంటిటీస్ హక్కుల రక్షణ కోసం 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కచ్చితంగా అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు

   బుధవారం మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ అఖిలభారత పిలుపుమేరకు ఒక రోజు సమ్మె సందర్భంగా పెదగడియారం సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్ యూనియన్ (సీఐటీయూ )నల్గొండ బ్రాంచ్ అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభకు ధర్నా కు హాజరై వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి కుట్రా చేస్తుందని ఆరోపించారు. 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ మెడికల్ రిప్స్ కి కచ్చితంగా అమలు జరపాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటిటీవ్ లకు పనివేళలు, ఉద్యోగ భద్రత కనీస వేతనాలు ఇతర సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చట్టబద్ధ పని విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. జిపిఎస్ విధానం తీసుకొచ్చి మెడికల్ రిప్రజెంటిటీస్ వ్యక్తిగత గోప్యత ను హరించడం సరికాదని అన్నారు. డాక్టర్స్ ని కలవడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ వెళ్లడం నిషేధించడం సరికాదని అన్నారు ప్రజలందరికీ నిత్యవసర వస్తువుగా మారిన మందుల ధరలు పెంచడం వాటిపై జిఎస్టి విధించడం తో సామాన్యులు మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్న విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోని మందులపై జిఎస్టి వేత్తివేసి సామాన్యులకు మందుల ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

      డ్రగ్గిస్ట్ అండ్ కెమిష్టి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి పరమాత్మ, హోల్ సేల్ వింగ్ కన్వీనర్ వళ్ళందాస్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాపోలు లక్ష్మీ నారాయణ హాజరై మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీటివ్ యూనియన్ చేసే పోరాటాలు న్యాయసమతమైన అని మీ పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. కార్మికుల సమస్యలతో పాటు ప్రజల డిమాండ్ ను పెట్టి పోరాడడం అభినందనీయమని అన్నారు.

        సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి పరిపూర్ణాచారి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ , టీ ఎం ఎస్ ఆర్ యు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ కోటా సుధాకర్ పాల్గొని ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీటివ్స్ చేసే పోరాటాలకు తమ సంఘాల మద్దతు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనియెడల ప్రజా పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

  ధర్నా అనంతరం పెద్ద గడియారం నుండి యన్ జి కాలేజ్, రామగిరి, ప్రకాశం బజార్, డాక్టర్స్ కాలనీ, ప్రభుత్వా హాస్పిటల్, బస్టాండ్ మీదుగా సిఐటియు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది

     ఈ ధర్నా కార్యక్రమంలో టీఎంఎస్ ఆర్ యు నల్గొండ జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్ ప్రధాన కార్యదర్శి రావుల రవికుమార్ కోశాధికారి పోలా రమేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ మహేష్ గౌడ్ సిహెచ్ అనిల్ కుమార్ ఉప కార్యదర్శిలు సోమస్వామి పోలిశెట్టి జీవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు మరియు 150 మంది కార్మికులు పాల్గొన్నారు.