ముకుందాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఈ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Jul 09 2026, 18:09
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.9k