/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సంతాపం తెలిపిన సిపిఎం భువనగిరి మండల కమిటీ Vijay.S
VijayaKumar

May 27 2024, 16:54

భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సంతాపం తెలిపిన సిపిఎం భువనగిరి మండల కమిటీ

భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ, మండల కమిటీ తరఫున సంతాపాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ తెలియజేసినారు. రాములు గారి సొంత గ్రామమైన బస్వాపురంలో కామ్రేడ్ రాములు భౌతిక కాయానికి సిపిఎం తరుపున పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ రాములు గారి మృతి కష్టజీవులకు కార్మికులకు ప్రజాతంత్ర వాదులకు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. రాములు రజక వృత్తిదారుల సమస్యల పైన ఉమ్మడి జిల్లాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పనిచేశాడని, సిపిఐ మండల కార్యదర్శిగా ఈ మండలంలో వామపక్ష పార్టీలు తీసుకున్నా అనేక కార్యక్రమాల్లో ఐక్య ఉద్యమాలలో ముందుండి పని చేశారని, వామపక్షా ఐక్యతకు కృషి చేశాడని వారి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని వారి ఆశయ సాధన కోసం వామపక్షవాదులు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేశం , శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య , సభ్యులు మధ్యపురం బాల్ నర్సింహ, ఉడుత విష్ణు , మచ్చ భాస్కర్ , ముదిగొండ కృష్ణ , ఉడుత వెంకటేశం , రాసాల దేవెందర్,యం.ఏ.రహీమాన్ , రాసాల ఐలయ్య , ఉడుత ధషరత , నరాల వెంకటేశం , కావడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 27 2024, 16:48

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ వలిగొండ లో గోపరాజుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి చట్టసభలకు పంపాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి మాట్లాడుతూ... మిత్రుపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సలిగంజి బిక్షపతి, ఎంపీటీసీ నీలం లలిత బాబురావు, మాజీ అధ్యక్షులు పులగూర్ల లింగారెడ్డి, సిపిఎం మండల నాయకులు గాజుల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకూర్ల మల్లేశం, కీసర్ల మహేందర్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి , పులగూర్ల కొండల రెడ్డి, ఎనుగుల విష్ణు, ఎర్ర భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 27 2024, 15:59

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భువనగిరి మండల కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భువనగిరి మండల కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు తీవ్ర అనారోగ్యంతో సోమవారం  మరణించారు. ముదిగొండ రాములు గారి పెదనాన్న ముదిగొండ జమ్మయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఆరుట్ల కమలాదేవి నాయకత్వన పనిచేశాడు అతని వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాములు గ్రామ కార్యదర్శిగా పాల సంఘం డైరెక్టర్గా భువనగిరి మండల కార్యదర్శిగా పార్టీలో పని చేశారు. రెండవసారి మండల కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత పంటి క్యాన్సర్ తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. రాములకు భార్య ఇద్దరు కుమారులు ఒక అమ్మాయి ఉన్నది. నీతి నిజాయితీగా పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ముందుండేవాడు వారి మృతి పార్టీకి తీరని లోటు. ముదిగొండ రాములు గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా వారి నివాసం సమీపంలో సంతాప సభ కామ్రేడ్ ఏశాల అశోక్ గారి అధ్యక్షతన జరిగినది. సిపిఐ జిల్లా కార్యదర్శి గోధ శ్రీరాములు మాట్లాడుతూ ముదిగొండ రాములు పోరాటస్ఫూర్తిగా పనిచేశారని పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే దానికోసం న్యాయం జరగాలని పార్టీ నిర్వహించిన పోరాటంలో చురుకైన పాత్ర వహించాడని అన్నారు. భువనగిరి మండల కార్యదర్శిగా రెండు పర్యాయాలు పనిచేశాడు పాల సంఘం డైరెక్టర్ కూడా కొనసాగాడు రజక సంఘం జిల్లా జేఏసీ చైర్మన్గా కూడా పనిచేశారని చాకలి ఐలమ్మ పోరాటాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని అన్నారు. ముందుగా జిల్లా పార్టీ కార్యదర్శి తో పాటు బొలగాని సత్యనారాయణ దామోదర్ రెడ్డి కళ్లెం కృష్ణ చెక్క వెంకటేష్ సుదర్శన్ ముత్యాలు ఇమ్రాన్ బాబు శ్రీధర్ సోమన సబిత హేమలత ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అభిలాష్ శాంతి కుమార్ పుట్ట రమేష్ చింతల మల్లేశం చింతల పెంటయ్య ఉడత రాఘవులు చిక్క బిక్షపతి రాసాల పెంటయ్య నోముల ఐలయ్య రాములు మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.



VijayaKumar

May 26 2024, 20:32

జూన్ 1న హైదరాబాద్ లో గిద్దె గళం - ఏపూరి ఆట మాదిగ జాతి ఆత్మగౌరవ వర్క్ షాప్

జూన్ 1 న హైదరాబాద్ లో గిద్దెగళం - ఏపూరి ఆట మాదిగ జాతీ ఆత్మగౌరవ వర్క్ షాప్ ను జయప్రదం చేయండి - ఏపూరి సోమన్న - గిద్దెరామ్ నర్సయ్య, భువనగిరి లో వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారితో ప్రముఖ కవి గాయకులు ఏపూరి సోమన్న, గిద్దె రాంనర్సయ్య లు ప్రత్యేక సమావేశం అయ్యారు. జులై 7 న మాదిగ ల పీడిత వర్గాల ఆత్మగౌరవ పథాక (మాదిగ దండోరా), మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 వ ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని అంటేలా చాటి జయప్రదం చేయడం కోసం జూన్ 1 వ తేదిన మాదిగ, కవులు,కళాకారుల,రచయితల మేధావుల, సాంస్కృతిక వాదుల గిద్దె గళం - ఏపూరి ఆట ఆత్మగౌరవ వర్క్ షాప్ హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది అని ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గా ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, ప్రో,, కాశీమ్ ముఖ్య అతిథులు గా హాజరు కానున్నారని తెలంగాణ లోని అన్ని జిల్లాల నుండి కవులు, కళాకారులు, మేధావులు, రచయిత లు,సాంస్కృతిక వాదులు తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.

VijayaKumar

May 26 2024, 18:54

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిడి ని విడుదల చేసిన వలిగొండ ఎస్సై డి మహేందర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన అమరులకు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం.ఆధ్వర్యంలో ఆదివారం వలిగొండ ఎస్సై డి మహేందర్ చేతుల మీదుగా సిడి విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్. మాట్లాడుతూ... ఆనాటి తెలంగాణ.రాష్ట్రం కోసం. కొట్లాడి అమరులైన కుటుంబాలను గుర్తు చేసుకుంటూ అనేక కష్టాలకు నష్టాలకు గురైన ఉద్యమకారులను గుర్తించాలని ఆనాటి పోరాటాలను జ్ఞాపకం చేసుకుంటూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సిడి విడుదల చేయడం జరిగిందన్నారు .అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమకాలరుల ఫోరం పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు .ఈ సమావేశంలో. మల్లం వెంకటేశం కన్నె కంటి శ్రీనివాసచారి. మంటి. రమేష్. డేగల అంజయ్య. ఎస్ బిక్షపతి. మంటి.. శంకర్. మంటి లింగయ్య.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 18:27

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆత్మకూరు మండల అధ్యక్షులుగా గడ్డం నాగరాజు ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆత్మకూరు మండలం అధ్యక్షులుగా గడ్డం నాగరాజును ఆదివారం రోజున జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్ బాబా ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా నియామకమైన మండల కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో గౌరవ అధ్యక్షులుగా నోముల రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా షేక్ అజిజ్, కార్యదర్శిగామేడి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా గుర్రం మల్లేష్, సహాయ కార్యదర్శిగా పానుగంటి బాలగంగాధర్, కోశాధికారిగా కట్టే కోలా రమేష్, కార్య వర్గ సభ్యులుగా సురేష్ శివ తదితరులు ఎన్నుకున్నారు.

VijayaKumar

May 26 2024, 17:38

జూన్ 15, 16 తేదీలలో భువనగిరిలో జరుగు సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదం కై ఆహ్వాన సంఘం ఏర్పాటు: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి

జూన్ 15, 16 తేదీలలో రెండు రోజులపాటు భువనగిరి పట్టణ కేంద్రంలో జరిగే సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదంకై ఏర్పాటుచేసిన ఆహ్వాన సంఘం సమావేశంలో ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఎం నాయకత్వానికి పార్టీ సభ్యులకు రాజకీయంగా చైతన్యం కలిగించడం కోసం జూన్ 15,16 తేదీలలో భువనగిరి పట్టణ కేంద్రంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా ప్రయోజనకర పథకాలను ప్రజలకు నేరుగా చేరేలా బాధ్యత తీసుకోవాలని, ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు కాలయాపన జరిగిన, ప్రస్తుతం ప్రజా సమస్యలను నియోజకవర్గాల వారీగా అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని వారు అన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకత్వానికి, పార్టీ సభ్యులకు రాజకీయ చైతన్యం కలిగించి, గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర కార్యక్రమాలను రూపొందించి ప్రజా పోరాటాలను నిర్వహించడం కోసం భవిష్యత్ ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయడం కోసం ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని వారు అన్నారు. అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ

భువనగిరి పట్టణ కేంద్రంలో నిర్వహించే సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, విద్యావంతులు, వ్యాపారస్తులు సహకరించి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం శిక్షణ తరగతుల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులు గద్దె నరసింహ, అధ్యక్షులు బట్టుపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శి మాయ కృష్ణ, చీప్ ప్యాటరన్స్ గా సంగు నరేందర్, సంగు రమాదేవి, ఉదయగిరి మధుమోహన్,పోకల దయానంద్, జిట్టా ధనాపరెడ్డి, ఉపాధ్యక్షులు గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, ఓవల్దాస్ అంజయ్య, బర్ల వెంకటేష్, దాసరి మంజుల, కార్యదర్శులుగా బండి రవి, పర్వతి బాలకృష్ణ, దండు గిరి, కల్లూరి నాగమణి, కొండెం నాగభూషణం, ప్రచార కార్యదర్శులు కొలుపుల వివేక్, వనం రాజు, చింతల శివ, ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ,గడ్డం వెంకటేష్,నాయకులు లావడ్య రాజు,బోడ భాగ్య, లలిత, మాయ రాణి,గీస అంజయ్య, నరాల నరసింహ,గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 17:25

పాలస్తీనా పై ఇజ్రాయేల్ దాడులు ఆపాలని ఈనెల 29న OU లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పోచంపల్లి లో కరపత్రాలు ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆరు నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న పాశవిక దాడులను ఆపాలని, ఇజ్రాయెల్ కి భారత్ నుండి ఆయుధాల సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యూ-పి.వై.ఎల్. రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఓయూలో ఈ నెల 29న జరిగే సదస్సును జయప్రదం చేయాలని , పోచంపల్లి లో సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచంపల్లి పట్టణ కార్యదర్శి పగడాల శివ మాట్లాడుతూ జియోనిస్ట్ ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనాను దురాక్రమిస్తున్నారని,పాలస్తీనా ప్రజల జాతి ఆకాంక్షలను అణచివేయడానికి పాలస్తీనాపై బాంబు, వైమానిక దాడులు చేస్తూ మారణ హెూమాన్ని సృష్టిస్తున్నారు.

ఈ మారణహోమానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనా ప్రజలను దుర్మార్గంగా అణిచివేస్తున్నారు. ఇజ్రాయిల్ తన దురాక్రమనను యదేచ్ఛగా సమర్థించుకుంటుంది. రక్షణ కొరకే పాలస్తీనాపై దాడులు చేస్తున్నామని చెప్తున్నా వీరి అసలు లక్ష్యం పాలస్తీనా ప్రజలను నిర్మూలించడమే.గాజాలో ఇప్పటివరకు దాదాపు 35వేల మంది, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయిల్ సాయుధ బలగాలచే వందలాది మంది పాలస్తీనియన్లు చంపబడ్డారు. ఆధునిక చరిత్రలో ఇది అతి పెద్ద మారణహోమం. ఇది నేటికీ కొనసాగుతుంది. ఇజ్రాయిల్ దురాక్రమిత దాడుల్లో పాలస్తీనా వైద్యులు చంపబడ్డారు. హాస్పిటల్స్ ధ్వంసమయ్యాయి, పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, విశ్వవిద్యాలయాలు బాంబు దాడులకు గురై శిధిలాలుగా మిగిలాయి. ఈ దాడులను వెంటనే ఆపాలని, భారత్ సరఫరా చేస్తున్న ఆయుధ సామగ్రిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్.-పి.డి.ఎస్.యూ. నాయకులు బి.రాకేష్,సోమేశ్,యూ.అన్వేష్, పరమేష్, దిలీప్, ఆర్.అన్వేష్,ఎస్.నాగరాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 17:16

బెల్లి లలితక్క ఆశయాలను కొనసాగిస్తాం: డాక్టర్ భూక్య సంతోష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క 25వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో *లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ పాటనే జీవితంలో మలుచుకొని చివరి శ్వాస వరకు, స్వ రాష్ట్రం కోసం తెలంగాణ ఆస్తిత్వం కోసం, ఉద్యమించిన వీర వనిత, నిరుపేద కుటుంబంలో పుట్టి పొట్టకూటికోసం పత్తి మిల్లులో పనిచేసి, అక్కడ కార్మికుల హక్కుల కోసం సిఐటియులో చేరి కార్మిక హక్కులను సాధించింది, ఫ్లోరైడ్ తో బాధపడుతున్న ప్రజలను తన పాట ద్వారా చైతన్యపరిచి, 1996లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న బోనగిరిలో జరిగిన దగబడ్డ తెలంగాణ సభలో పెళ్లి లలితక్క కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మహాసభలో తన పాట ద్వారా జనాలను చైతన్యపరిచింది, తన ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది దుండగులు ఆమెను హతమార్చడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం బెల్లి లలితక్క కుమారుడిని ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ట్యాంక్ బండ్ పై బిళ్ళలు తప్ప విగ్రహం ఏర్పాటు చేయాలి, అమరవీరుల కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనీ కొనియాడారు, ఈ కార్యక్రమంలో పడాల శ్రీనివాస్,బాలు యాదవ్,రాజు, ఐలేష్, నరసింహ యాదవ్, కనకరాజు రాజు, ప్రవీణ్ బాలరాజు, జీవన్, వెంకటస్వామి* తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 08:23

సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు

రైతులందరూ తమ పంట పొలాలలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించి భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా సేంద్రియ రసాయనిక ఎరువులు సూక్ష్మ పోషకాలు సమపాల్లో వాడినట్లయితే నేల ఆరోగ్యం మెరుగుపడి అధిక దిగుబడులు పొందవచ్చునని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ సెంటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మార్కెటింగ్ మేనేజర్ జానకయ్య అన్నారు .వలిగొండ మండలంలోని గొల్నే పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన పద్ధతుల్లో పాల్గొని వారు మాట్లాడుతూ ...రైతులు తమ పంట పొలాల్లో తప్పనిసరిగా మన గ్రూప్ మార్ వలిగొండ వారు అందిస్తున్న హలో గ్రోమోర్ శాస్త్రవేత్తల సలహాలు పంటపొలాల క్షేత్రస్థాయి పరిశీలనలు ఉచిత భూసార పరీక్ష సేవలు వినియోగించుకుని పెట్టుబడి వేయాలి.

పెట్టుబడులు తగ్గించుకొని రాబడులు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు వానకాలం పంట సమయం ఆసన్నమైనది కాబట్టి విత్తనాల కోసం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద రసీదు పొంది విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే వరి పంటలు మొన్న పురుగు నివారణ కోసం ముందస్తుగా నారుమడిలోనే సమగ్ర సన రక్షణ చర్యలు చేపట్టుకోవాలని చర్యలు సూచించారు. వలిగొండ మేనేజర్ రమేష్ ,ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ ,మరియు గ్రామం మాజీ సర్పంచ్ జోగు యాదయ్య , ఔశెట్టి స్వామి, వీరారెడ్డి ,జలంధర్ రెడ్డి ,అంజిరెడ్డి ,బండ వెంకటేష్ ,సత్యనారాయణ ,నరసింహ ,శంకరయ్య ,పాండు ,రాములు ,మల్లారెడ్డి ,శ్రీను, బీరప్ప, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.