/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1630055818836552.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1630055818836552.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1630055818836552.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz s:pawan_kalyan_amid_hindi_row
भाषा विवाद के बीच पवन कल्याण का तंज, बोले-हिंदी का विरोध करेंगे और कमाई के लिए फिल्में डब भी करेंगे

#pawan_kalyan_amid_hindi_row

केंद्र सरकार और तमिलनाडु के बीच चल रहे भाषा विवाद के बीच जनसेना पार्टी के प्रमुख और आंध्र प्रदेश के उपमुख्यमंत्री पवन कल्याण ने बड़ा बयान दिया। आंध्र प्रदेश के उपमुख्यमंत्री पवन कल्याण ने इस विवाद पर तमिलनाडु के नेताओं पर पाखंड करने का आरोप लगाया। उन्होंने आश्चर्य जताया कि कुछ लोग हिंदी का विरोध क्यों कर रहे हैं। हैरानी की बात यह है कि वही लोग फिल्मों को हिंदी में डब कर लाभ कमाने की अनुमति भी दे रहे हैं। साथ ही उन्होंने भारत की भाषाई विविधता को संरक्षित करने की आवश्यकता पर जोर देते हुए कहा कि देश को सिर्फ दो नहीं, बल्कि तमिल सहित कई भाषाओं की जरूरत है।

एनडीए के सहयोगी दल जनसेना पार्टी प्रमुख और तेलुगु एक्टर रहे पवन कल्याण ने कहा, तमिलनाडु राज्य हिंदी को आखिर क्यों खारिज करता है? जबकि उत्तर प्रदेश, बिहार और छत्तीसगढ़ जैसे हिंदी भाषी क्षेत्रों के लोग तमिल फिल्मों को इतना पसंद करते हैं। वे लोग तमिल फिल्मों को हिंदी में डब करके देखते हैं। उन्होंने कहा कि किसी भी भाषा के लिए दुश्मनी वाला नजरिया रखना बिल्कुल ही नासमझी है।

पवन कल्याण अपनी पार्टी 'जनसेना' के 12वें स्थापना दिवस के मौके पर अपने विधानसभा क्षेत्र 'पीथापुरम' में आयोजित एक सभा को संबोधित कर रहे थे। इस दौरान उन्होंने कहा कि मुसलमान अरबी या उर्दू में दुआ करते हैं, मंदिरों में संस्कृत मंत्रों से पूजा-पाठ होता है, क्या इन प्रार्थनाओं को तमिल या तेलुगु में पढ़ा जाना चाहिए?

डीएमके पर सीधे नाम लिए बिना कटाक्ष करते हुए पवन कल्याण ने तमिलनाडु के राजनेताओं पर पाखंड का आरोप लगाया। उन्होंने कहा कि वे हिंदी का विरोध करते हैं, लेकिन वित्तीय लाभ के लिए तमिल फिल्मों को हिंदी में डब करने की अनुमति देते हैं। वे बॉलीवुड से पैसा चाहते हैं, लेकिन हिंदी को स्वीकार करने से इनकार करते हैं। यह किस तरह का तर्क है?

उपमुख्यमंत्री ने तमिलनाडु के हिंदी विरोधी रुख की आलोचना की। उन्होंने कहा कि ये वाकई में गुमराह करने वाला बताया। उन्होंने बताया कि किसी चीज को तोड़ना आसान है, लेकिन उसको फिर से बनाना बहुत ही ज्यादा मुश्किल है। उन्होंने देश से उत्तर-दक्षिण विभाजन से आगे बढ़कर एकता और अखंडता को प्राथमिकता और महत्व देने की गुजारिश की। उन्होंने जनता को एक ऐसे राजनीतिक दल को चुनने की सलाह दी जो वास्तव में देश के फायदे के लिए काम करता हो और उसकी प्राथमिकता में राष्ट्र के हितों की रक्षा करना हो। उपमुख्यमंत्री ने ये सवाल इस समय उठाए हैं जब भारत में भाषा की राजनीति को लेकर अलग विचारधाराओं के लोगों के बीच विवाद की स्थिति बनी हुई है।

बता दें कि केंद्र सरकार की राष्ट्रीय शिक्षा नीति में तीन भाषीय फार्मूले पर तमिलनाडु में बवाल जारी है। आए दिन राज्य से हिंदी विरोध में कोई न कोई बयान आ रहा है। सीएम स्टालिन खुद हिंदी विरोधी आंदोलन का नेतृत्व कर रहे हैं। वह लगातार केंद्र सरकार पर राष्ट्रीय शिक्षा नीति के जरिए तमिलनाडु पर हिंदी थोपने के आरोप लगा रहे हैं। तमिलनाडु में हिंदी विरोधी आंदोलन इस हद तक पहुंच गया है कि वहां हाल ही में बजट लोगो से भी रुपये का देवनागरी सिंबल हटाकर तमिल अक्षर कर दिया गया है।

बिहार कैडेट्स राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप में पूर्वी चम्पारण को मिले चार पदक









सुगौली: 2nd बिहार कैडेट राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप का आयोजन नवादा जिला में 20 से 22 दिसम्बर 2024 को हुआ,जिसमें पूर्वी चंपारण के खिलाड़ियों ने अंडर 13 में चार पदक प्राप्त किए।वेटलिफ्टिंग खिलाड़ियों ने एक स्वर्ण पदक,दो रजत पदक तथा एक कास्य पदक दिला कर सुगौली सहित पूरे चंपारण का मान बढ़ाया है। अनन्या कुमारी ने 40 kg बॉडी वेट में प्रथम स्थान और राधा कुमारी ने 53 kg बॉडी वेट में दूसरा स्थान प्राप्त किया।वही बालक वर्ग में धर्म वीर कुमार ने 40 kg बॉडी वेट में द्वितीय तथा शशि कुमार ने 50 kg बॉडी वेट में तृतीय स्थान प्राप्त किया।इसकी जानकारी जिला भारोत्तोलन संघ के सचिव रुस्तम आलम ने दी।टीम के साथ मैनेजर के पद पर राजनंदन कुमार यादव को भेजा गया था।ज्ञात हो कि पूर्वी चंपारण से चार बच्चे इस चैम्पियनशिप में भाग लेने गए थे और चारों बच्चों ने मेडल प्राप्त किया,जो बहुत ही खुशी की बात है।वही इस खबर को सुनते पूरे ही सुगौली सहित पूरे जिले के खेलप्रेमियों में खुशी की लहर है।सुगौली में बधाई देने वालो में जिला भारोत्तोलन संघ के अध्यक्ष नवीन कुमार,उपाध्यक्ष अशोक कुमार ,जितेंद्र तिवारी,लालबहादुर सहनी,कोषाध्यक्ष डॉ 0 पवन कुमार,सदस्य नूरुल हसन,रमाकांत सहनी,सुजीत सहनी,मनीष सिंह ,आरिफ एकबाल,विधायक ई0 शशिभूषण सिंह,प्रखंड प्रमुख प्रतिनिधि मनोज सहनी,नगर अध्यक्ष नासरीन अली,नगर उपाध्यक्ष सरिता कुमारी,समाज सेवी अलीहसन मियां,रामगोपाल खंडेवाल,प्रदीप सर्राफ,अचिंत कुमार सिंह,डॉ0 सुधीर कुमार,डॉ0 श्रवण कुमार,डॉ0 जाहिद ,जनजागरण मंच से मधुरेन कुमार,ऐनुअल हक,प्रो.के पी भारती,उदय प्रकाश श्रीवास्तव ,विनय कुमार, विवेक कुमार,आशीष कुमार के नाम प्रमुख हैं। [12/22, 12:04 PM] Dr Pawan Jee: 2,nd बिहार कैडेट्स राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप में पूर्वी को मिले चार पदक । सुगौली: 2ñd बिहार कैडेट राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप का आयोजन नवादा जिला में 20 से 22 दिसम्बर 2024 को हुआ जिस ,में पूर्वी चंपारण के खिलाड़ियों ने ú/13 में चार पदक प्राप्त किये एक स्वर्ण पदक ,दो रजत पदक ,एक कास्य पदक दिला कर सुगौली सहित पूरे चंपारण को मन बढ़ाया है। अनन्या कुमारी 40 kg बॉडी वेट में प्रथम स्थान , राधा कुमारी 53 kg बॉडी वेट में दूसरा स्थान प्राप्त की वही बालक वर्ग में धर्म वीर कुमार ने 40 kg बॉडी वेट में ,द्वितीय तथा शशि कुमार 50 kg बॉडी वेट में तृतीय स्थान प्राप्त किया।इस की जानकारी जिला भारोत्तोलन संघ के सचिव रुस्तम आलम ने दी,टीम के साथ मैनेजर के पद पे राजनंदन कुमार यादव को भेजा गया था बता दे कि पूर्वी चंपारण से चार बचे इस चैम्पियनशिप में भाग लेने गए थे और चारों बच्चों ने मेडल पॉप किया जो बहुत ही खुशी की बात है। वही इस खबर को सुनते पूरे सुगौली के खेल प्रेमियों खुशी की लहर दौड़ गई है। जिस से सुगौली सहित पूरे जिले खुशी की लहर है। वही सुगौली में बधाई देने वालो में ,जिला भारोत्तोलन संघ के अध्यक्ष नवीन कुमार उपाध्यक्ष,अशोक कुमार ,जितेंद्र तिवारी,लालबहादुर सहनी, कोषाध्यक्ष डॉ 0 पवन कुमार ,सदस्य नूरुल हसन,रमाकांत सहनी,सुजीत सहनी,मनीष सिंह ,आरीफ एकबाल,विधायक, ई0 शशिभूषण सिंह, प्रमुख प्रतिनिधि मनोज सहनी,नगर अध्यक्ष नाशरिन अली,नगर उपाध्यक्ष सरिता कुमारी,समाज सेवी अलिहसन मियां, रामगोपाल खंडेवाल ,प्रदीप सर्राफ,अचिंत कुमार सिंह ,डॉ0 सुधीर कुमार,डॉ0 श्रवण कुमार , डॉ0 जाहिद ,जनजागरण मंच से ,मधुरेंद्र श्रीवास्तव, एनुअल हक, भारती सर,उदय प्रकाश श्रीवास्तव ,विनय कुमार, विवेक कुमार,आशीष कुमार
అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.

అమరావతి నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మదాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నటుడు నాగబాబు.. బన్నీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. అల్లు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

సినీనటుడు, పుష్ప చిత్రం కథానాయకుడు అల్లు అర్జున్‌ 13 గంటలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అరెస్టయిన రోజు రాత్రి జైలు క్యాంటిన్‌లో వండిన ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు. రాత్రిపూట చలితో ఇబ్బందిపడ్డారు. చాలాసేపు మెలకువగానే ఉన్న ఆయన, అర్ధరాత్రి తర్వాత నిద్రపోయారు. ఎక్స్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి కేసులో శుక్రవారం అరెస్టయి రిమాండ్‌ ఖైదీగా సాయంత్రం 5:30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. శనివారం ఉదయం 6:30 గంటలకు మధ్యంతర బెయిల్‌ మీద జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్‌ అరెస్టయిన గంటలోనే హై కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ.. బెయిల్‌ పత్రాలు సమయానికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో విడుదల జాప్యమైంది. జైల్లో అల్లు అర్జున్‌ను అధికారులు అండర్‌ ట్రైయల్‌ ఖైదీ నంబర్‌ 7697 కేటాయించి మంజీరా బ్యారక్‌లో గట్టి బందోబస్తు మద్య ఉంచారు. జైలు అధికారులు అల్లు అర్జున్‌కు తొలుత చాయ్‌, బిస్కెట్లు ఇచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందన్న సమాచారం మేరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పెషల్‌ కేటగిరి సదుపాయాలు కల్పించాల్సి ఉండటంతో ఆయనకు ఒక బెడ్‌, కుర్చీ ఏర్పాటు చేశారు.

రాత్రి ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు. వాస్తవానికి డిన్నర్‌ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఏదైనా తినాలి కదా? బయట నుంచైనా భోజనం తెప్పించుకుంటారా? అని జైలు అధికారులు ఆయన్ను అడిగినట్లు తెలిసింది. దీనికి అల్లు అర్జున్‌.. ఇక్కడే ఏదైనా దొరుకుతుందా? అని అడగడంతో క్యాంటిన్‌లో ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ చేయిస్తామని అధికారులు చెప్పారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటంతో అధికారులు అల్లు అర్జున్‌కు కొత్త రగ్గు, దుప్పట్లను అందజేశారు. అర్ధరాత్రి చాలాసేపటి వరకు మెలకువగా ఉన్న అల్లు అర్జున్‌ ఆ తర్వాత తనకు కేటాయించిన బెడ్‌పై నిద్రపోయారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయ న్ను జైలు సిబ్బంది నిద్రలేపి విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిసింది. విడుదల సమయంలో ఆయన తండ్రి అల్లు అరవింద్‌, మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు. ఉదయం 6.30 గంటలకు అల్లు అర్జున్‌ జైలు బయకొచ్చారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెక్యూరిటీ కారణంగా పోలీసుల ఆదేశాలతో అల్లు అర్జున్‌ను జైలు వెనుక మార్గం నుంచి పంపించారు. అక్కడి నుంచి తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఆయన వెళ్లిపోయారు. ఇదే కేసులో అరెస్టుయిన నిందితుల్లో ఇద్దరు.. థియేటర్‌ పార్టనర్స్‌ అగమాటి పెద్ద రామారెడ్డి, ఆగమాటి చిన్న రామారెడ్డికి బెయిల్‌ మంజూరైంది.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తన ప్రమేయం లేదని, 20 ఏళ్ల నుంచి ప్రేక్షకులతో కలిసి ఆ థియేటర్‌లో సినిమా చూస్తున్నానని సినీ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. థియేటర్‌లో మహిళ మృతిచెందడం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, అది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని, త్వరలోనే ఆ కుటుంబసభ్యులను పరామర్శిస్తానని చెప్పారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన అభిమానులు, సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మహిళ మృతి ఘటనలో తన కుమారుడికి సంబంధం లేదని, ఆ ఘటన దురదృష్టకరం అని అల్లు అరవింద్‌ అన్నారు. బన్నీని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.

చెన్నైలో తెలుగు భవనం

చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్‌ ఫౌండేషన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది.

చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్‌ ఫౌండేషన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, మదురై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, తిరుత్తణి, కృష్ణగిరి(Chengalpattu, Tiruvallur, Tiruttani, Krishnagiri) ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా వున్నారని, వివిధ రంగాల్లో వారు స్థిరపడ్డారని వివరించింది.

జయలలిత ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి అంగీకరించారని, అయితే కాలక్రమంలో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదని వారు వెల్లడించారు. ఇప్పుడైనా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం చెన్నైలో తెలుగు భవన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఫౌండేషన్‌ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని ప్రతినిధుల బృందం వివరించగా, ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఈ భేటీలో దేవరకొండ రాజుతో పాటు ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసరావు, ఏఎం.మనోజ్‌, ప్రియా శ్రీధర్‌, బి.రఘునాథ్‌ తదితరులున్నారు.

రతన్ టాటా మృతి పట్ల పవన్, లోకేష్ సహా ప్రముఖుల నివాళులు..

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) మరణం (Death) పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని కొనియాడారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారని, కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని, దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని, మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటాదని, నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారని.. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.

మంత్రి సవిత మాట్లాడుతూ.. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రతన్ టాటా వెన్నుముక అని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ విప్లవం సృష్టించిన పారిశ్రామిక వేత్త అని, దేశం కోసం... ప్రజల కోసం... పనిచేసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అని.. సేవా కార్యక్రమాల్లోనూ రతన్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి సవిత వ్యాఖ్యానించారు.

స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. రతన్ టాటా మృతి యావత్ దేశానికి తీరని లోటని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, మానవతావాదని, పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. నేడు దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. ఎన్నో పరిశ్రమలు నెలకొని ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని ఈ సందర్భంగా రతన్ టాటా చేసిన సేవలను అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటని, ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, ఈ దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని అన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అని ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని అన్నారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రతన్ టాటా మృతి పట్ల మంత్రి అనగాని సంతాపం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణంలో రతన్ టాటాది కీలక పాత్రని, నిజమైన మానవతావాది రతన్ టాటా అని వ్యాఖ్యానించారు. రతన్ టాటా మరణం దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.

తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్‌ ఎమెరిటస్‌ ఆఫ్‌ టాటా సన్స్‌.. రతన్‌ నావల్‌ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ?

హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు గట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM), జనసేన పార్టీ అధినేత (Janasena Chief), సినీ నటుడు (Tolly Wood Hero) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు. తెలంగాణ జనసేన నేతలతో (Telangana Jasena Leaders) పవన్ సమావేశమైయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సోమవరం సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళనున్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దీక్షా వస్త్రాలు, తలపాగాతో ఆలయానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు మేళతాళాలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌ పవన్‌ కల్యాణ్‌కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆశీర్వచనం అందించి శేష వస్త్రాన్ని, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

కాగా గతేడాది పవన్‌ కల్యాణ్‌ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులోనే పూజలు చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఆశించిన ఫలితాలు రావడంతో అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.

రేపు సినీ నిర్మాతలతో పవన్ భేటీ ‼️

- ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం ఈ భేటీ జరుగనుంది.

సినీ నిర్మాతలు (Movie producers ) అశ్వినీదత్‌, చినబాబు, నవీన్‌, రవిశంకర్‌, నాగవంశీ, విశ్వప్రసాద్‌, బోగవల్లి ప్రసాద్‌, డివివి.దానయ్య, ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు, దామోదరప్రసాద్‌ తదితరులు కలువనున్నారు.

చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురానున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు వెసులుబాటు, థియేటర్ల సమస్యల వాటిపై చర్చించే అవకాశముంది. చిత్ర పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్‌ నటుడిగా ఎదిగి రాజకీయ రంగ ప్రవేశం చేసి , డిప్యూటీ సీఎం(Deputy CM) స్థాయికి ఎదిగినందుకు గాను అభినందనలు తెలియజేయడానికి కూడా నిర్మాతలు మొదటిసారి పవన్‌ను కలువనున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan) ను నేరుగా నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌, నిర్మాతలు దిల్‌రాజ్‌ కలిసి సమస్యలను విన్నవించారు. అప్పటి మంత్రుల వ్యవహారశైలీతో ప్రముఖ నటులు తమ చిత్రాల విడుదల సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనుకూలమైన వ్యక్తులకు ఆంక్షల సడలింపు, వ్యతిరేకంగా కనిపించిన వారికి ఆంక్షలు విధించి విమర్శల పాలయ్యారు.

పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ

దిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు..

దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు..

ఈ రోజు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు.

భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన..ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు..

Kragbuzz Retail Unveils Flagship Store in Noida, Welcomes Distinguished Guests.

 

In a momentous event that marked the convergence of sports enthusiasts, industry leaders, and celebrities, Kragbuzz Retail proudly inaugurated its flagship store in Noida. The grand opening ceremony, held from April 19th to April 21st, saw the unveiling of a meticulously curated space dedicated to providing athletes of all levels with access to top-notch gear, apparel, and equipment.

The Kragbuzz Retail main shop, located in a bustling sector of Noida, covers three sprawling floors and exudes an air of athletic excellence and creativity. From quality clothes and accessories to cutting-edge sports equipment, the shop provides a wide choice of items sourced from top companies throughout the world. With a solid dedication to quality and client happiness, Kragbuzz Retail aims to redefine the sporting experience for enthusiasts and professionals alike.

Kragbuzz Retail's goal is based on a passion for sports and a commitment to excellence. Mr. Arjun Gupta founded the business, which reflects the result of years of industry experience and a constant quest for quality. Kragbuzz Retail aspires to be more than just a retail space, with a clear focus on providing athletes with access to the highest quality gear. It wants to be a sanctuary for sports enthusiasts, a place where they can find inspiration, guidance, and the tools they need to excel in their respective fields.

Kragbuzz Retail's opening ceremony was attended by a remarkable group of guests, each of whom brought their own distinct viewpoint and skills to the occasion. Mr. Rajat Sharma, Chairman and Editor in Chief of India TV, led the opening activities. Mr. Rohan Jaitley, President of the DDCA, Mr. CK Khanna, Former President of the BCCI, and Mr. Madan Lal, former Indian cricketer and World Cup champion from 1983, all joined him.

Mr. Vijay Singh, IPS - Jt.CP Delhi Police, and Mr. Santosh K Rai, IAS - Secretary (Home), Delhi Government, Mr. Rakesh Paweriya, IPS - DCP, Delhi Police, Mr. Lakshay Singhal, IAS - DM-South West Delhi, Mr. Gangadhar Panda, IRS - Addl Director-General, DGFT, and Mr. Bhavya Bishnoi - MLA, Haryana Legislative Assembly, whose presence highlighted the significance of Kragbuzz Retail's opening. Also in attendance were significant individuals from the media profession, including Mr. Vijay Lokapally, senior journalist, Mr. Aniket Mishra, senior journalist specializing in FIFA, and Mr. Shankar Singh, journalist.

The event also included prominent sports celebrities such as Mr. Parvinder Awana, a former Indian cricketer, and Mr. Smit Singh, an international shooter, who supported Kragbuzz Retail's objective to promote athletic achievement and innovation.

Mr. Manoj Mittal, Chairman, Alumni Management Company; Mr. Pawan Gulati, Treasurer, DDCA; and Mr. Shyam Sharma, Director, Executive Member of DDCA and Delhi High Court Bar Association, are among the other important visitors who attended. In addition, Mr. Rajesh Mishra, Secretary of the Delhi Bar Council, Mr. Anmol Nohria, Magistrate of Karkardooma Court, and world-renowned astrologer Mr. Nitin Kashyap were in attendance.

In his opening remarks, Mr. Arjun Gupta thanked the distinguished guests for their attendance and stressed Kragbuzz Retail's dedication to offering sports fanatics outstanding quality and service. He also discussed the store's future plans, emphasizing its position as a catalyst for the growth and development of the local athletic community.

As the three-day event came to a conclusion, guests left full of enthusiasm and expectation for the future of sports retail in Noida. With its flagship shop now available to the public, Kragbuzz Retail hopes to serve as a source of inspiration and excellence for athletes of all levels, empowering them to achieve new heights of accomplishment.

To connect or make a purchase with Kragbuzz, click on the link provided below.

Website : https://kragbuzz.com/ 

                https://kragbuzzretail.com/  

Instagram : https://www.instagram.com/kragbuzzretailstore?igsh=YzljYTk1ODg3Zg==  

Election Campaign: కృష్ణాజిల్లాలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి..

ఈ క్రమంలో తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవణ్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం (Prajagalam) ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన (Pedala), మచిలీపట్నం (Machilipatnam)లో రోడ్డు షో (Road Show), బహిరంగ సభలు (Meetings) నిర్వహిస్తారు..

ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు. నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు..

ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరగనుంది..

भाषा विवाद के बीच पवन कल्याण का तंज, बोले-हिंदी का विरोध करेंगे और कमाई के लिए फिल्में डब भी करेंगे

#pawan_kalyan_amid_hindi_row

केंद्र सरकार और तमिलनाडु के बीच चल रहे भाषा विवाद के बीच जनसेना पार्टी के प्रमुख और आंध्र प्रदेश के उपमुख्यमंत्री पवन कल्याण ने बड़ा बयान दिया। आंध्र प्रदेश के उपमुख्यमंत्री पवन कल्याण ने इस विवाद पर तमिलनाडु के नेताओं पर पाखंड करने का आरोप लगाया। उन्होंने आश्चर्य जताया कि कुछ लोग हिंदी का विरोध क्यों कर रहे हैं। हैरानी की बात यह है कि वही लोग फिल्मों को हिंदी में डब कर लाभ कमाने की अनुमति भी दे रहे हैं। साथ ही उन्होंने भारत की भाषाई विविधता को संरक्षित करने की आवश्यकता पर जोर देते हुए कहा कि देश को सिर्फ दो नहीं, बल्कि तमिल सहित कई भाषाओं की जरूरत है।

एनडीए के सहयोगी दल जनसेना पार्टी प्रमुख और तेलुगु एक्टर रहे पवन कल्याण ने कहा, तमिलनाडु राज्य हिंदी को आखिर क्यों खारिज करता है? जबकि उत्तर प्रदेश, बिहार और छत्तीसगढ़ जैसे हिंदी भाषी क्षेत्रों के लोग तमिल फिल्मों को इतना पसंद करते हैं। वे लोग तमिल फिल्मों को हिंदी में डब करके देखते हैं। उन्होंने कहा कि किसी भी भाषा के लिए दुश्मनी वाला नजरिया रखना बिल्कुल ही नासमझी है।

पवन कल्याण अपनी पार्टी 'जनसेना' के 12वें स्थापना दिवस के मौके पर अपने विधानसभा क्षेत्र 'पीथापुरम' में आयोजित एक सभा को संबोधित कर रहे थे। इस दौरान उन्होंने कहा कि मुसलमान अरबी या उर्दू में दुआ करते हैं, मंदिरों में संस्कृत मंत्रों से पूजा-पाठ होता है, क्या इन प्रार्थनाओं को तमिल या तेलुगु में पढ़ा जाना चाहिए?

डीएमके पर सीधे नाम लिए बिना कटाक्ष करते हुए पवन कल्याण ने तमिलनाडु के राजनेताओं पर पाखंड का आरोप लगाया। उन्होंने कहा कि वे हिंदी का विरोध करते हैं, लेकिन वित्तीय लाभ के लिए तमिल फिल्मों को हिंदी में डब करने की अनुमति देते हैं। वे बॉलीवुड से पैसा चाहते हैं, लेकिन हिंदी को स्वीकार करने से इनकार करते हैं। यह किस तरह का तर्क है?

उपमुख्यमंत्री ने तमिलनाडु के हिंदी विरोधी रुख की आलोचना की। उन्होंने कहा कि ये वाकई में गुमराह करने वाला बताया। उन्होंने बताया कि किसी चीज को तोड़ना आसान है, लेकिन उसको फिर से बनाना बहुत ही ज्यादा मुश्किल है। उन्होंने देश से उत्तर-दक्षिण विभाजन से आगे बढ़कर एकता और अखंडता को प्राथमिकता और महत्व देने की गुजारिश की। उन्होंने जनता को एक ऐसे राजनीतिक दल को चुनने की सलाह दी जो वास्तव में देश के फायदे के लिए काम करता हो और उसकी प्राथमिकता में राष्ट्र के हितों की रक्षा करना हो। उपमुख्यमंत्री ने ये सवाल इस समय उठाए हैं जब भारत में भाषा की राजनीति को लेकर अलग विचारधाराओं के लोगों के बीच विवाद की स्थिति बनी हुई है।

बता दें कि केंद्र सरकार की राष्ट्रीय शिक्षा नीति में तीन भाषीय फार्मूले पर तमिलनाडु में बवाल जारी है। आए दिन राज्य से हिंदी विरोध में कोई न कोई बयान आ रहा है। सीएम स्टालिन खुद हिंदी विरोधी आंदोलन का नेतृत्व कर रहे हैं। वह लगातार केंद्र सरकार पर राष्ट्रीय शिक्षा नीति के जरिए तमिलनाडु पर हिंदी थोपने के आरोप लगा रहे हैं। तमिलनाडु में हिंदी विरोधी आंदोलन इस हद तक पहुंच गया है कि वहां हाल ही में बजट लोगो से भी रुपये का देवनागरी सिंबल हटाकर तमिल अक्षर कर दिया गया है।

बिहार कैडेट्स राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप में पूर्वी चम्पारण को मिले चार पदक









सुगौली: 2nd बिहार कैडेट राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप का आयोजन नवादा जिला में 20 से 22 दिसम्बर 2024 को हुआ,जिसमें पूर्वी चंपारण के खिलाड़ियों ने अंडर 13 में चार पदक प्राप्त किए।वेटलिफ्टिंग खिलाड़ियों ने एक स्वर्ण पदक,दो रजत पदक तथा एक कास्य पदक दिला कर सुगौली सहित पूरे चंपारण का मान बढ़ाया है। अनन्या कुमारी ने 40 kg बॉडी वेट में प्रथम स्थान और राधा कुमारी ने 53 kg बॉडी वेट में दूसरा स्थान प्राप्त किया।वही बालक वर्ग में धर्म वीर कुमार ने 40 kg बॉडी वेट में द्वितीय तथा शशि कुमार ने 50 kg बॉडी वेट में तृतीय स्थान प्राप्त किया।इसकी जानकारी जिला भारोत्तोलन संघ के सचिव रुस्तम आलम ने दी।टीम के साथ मैनेजर के पद पर राजनंदन कुमार यादव को भेजा गया था।ज्ञात हो कि पूर्वी चंपारण से चार बच्चे इस चैम्पियनशिप में भाग लेने गए थे और चारों बच्चों ने मेडल प्राप्त किया,जो बहुत ही खुशी की बात है।वही इस खबर को सुनते पूरे ही सुगौली सहित पूरे जिले के खेलप्रेमियों में खुशी की लहर है।सुगौली में बधाई देने वालो में जिला भारोत्तोलन संघ के अध्यक्ष नवीन कुमार,उपाध्यक्ष अशोक कुमार ,जितेंद्र तिवारी,लालबहादुर सहनी,कोषाध्यक्ष डॉ 0 पवन कुमार,सदस्य नूरुल हसन,रमाकांत सहनी,सुजीत सहनी,मनीष सिंह ,आरिफ एकबाल,विधायक ई0 शशिभूषण सिंह,प्रखंड प्रमुख प्रतिनिधि मनोज सहनी,नगर अध्यक्ष नासरीन अली,नगर उपाध्यक्ष सरिता कुमारी,समाज सेवी अलीहसन मियां,रामगोपाल खंडेवाल,प्रदीप सर्राफ,अचिंत कुमार सिंह,डॉ0 सुधीर कुमार,डॉ0 श्रवण कुमार,डॉ0 जाहिद ,जनजागरण मंच से मधुरेन कुमार,ऐनुअल हक,प्रो.के पी भारती,उदय प्रकाश श्रीवास्तव ,विनय कुमार, विवेक कुमार,आशीष कुमार के नाम प्रमुख हैं। [12/22, 12:04 PM] Dr Pawan Jee: 2,nd बिहार कैडेट्स राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप में पूर्वी को मिले चार पदक । सुगौली: 2ñd बिहार कैडेट राज्यस्तरीय भारोत्तोलन चैम्पियनशिप का आयोजन नवादा जिला में 20 से 22 दिसम्बर 2024 को हुआ जिस ,में पूर्वी चंपारण के खिलाड़ियों ने ú/13 में चार पदक प्राप्त किये एक स्वर्ण पदक ,दो रजत पदक ,एक कास्य पदक दिला कर सुगौली सहित पूरे चंपारण को मन बढ़ाया है। अनन्या कुमारी 40 kg बॉडी वेट में प्रथम स्थान , राधा कुमारी 53 kg बॉडी वेट में दूसरा स्थान प्राप्त की वही बालक वर्ग में धर्म वीर कुमार ने 40 kg बॉडी वेट में ,द्वितीय तथा शशि कुमार 50 kg बॉडी वेट में तृतीय स्थान प्राप्त किया।इस की जानकारी जिला भारोत्तोलन संघ के सचिव रुस्तम आलम ने दी,टीम के साथ मैनेजर के पद पे राजनंदन कुमार यादव को भेजा गया था बता दे कि पूर्वी चंपारण से चार बचे इस चैम्पियनशिप में भाग लेने गए थे और चारों बच्चों ने मेडल पॉप किया जो बहुत ही खुशी की बात है। वही इस खबर को सुनते पूरे सुगौली के खेल प्रेमियों खुशी की लहर दौड़ गई है। जिस से सुगौली सहित पूरे जिले खुशी की लहर है। वही सुगौली में बधाई देने वालो में ,जिला भारोत्तोलन संघ के अध्यक्ष नवीन कुमार उपाध्यक्ष,अशोक कुमार ,जितेंद्र तिवारी,लालबहादुर सहनी, कोषाध्यक्ष डॉ 0 पवन कुमार ,सदस्य नूरुल हसन,रमाकांत सहनी,सुजीत सहनी,मनीष सिंह ,आरीफ एकबाल,विधायक, ई0 शशिभूषण सिंह, प्रमुख प्रतिनिधि मनोज सहनी,नगर अध्यक्ष नाशरिन अली,नगर उपाध्यक्ष सरिता कुमारी,समाज सेवी अलिहसन मियां, रामगोपाल खंडेवाल ,प्रदीप सर्राफ,अचिंत कुमार सिंह ,डॉ0 सुधीर कुमार,डॉ0 श्रवण कुमार , डॉ0 जाहिद ,जनजागरण मंच से ,मधुरेंद्र श्रीवास्तव, एनुअल हक, भारती सर,उदय प्रकाश श्रीवास्तव ,विनय कुमार, विवेक कुमार,आशीष कुमार
అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.

అమరావతి నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మదాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నటుడు నాగబాబు.. బన్నీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. అల్లు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

సినీనటుడు, పుష్ప చిత్రం కథానాయకుడు అల్లు అర్జున్‌ 13 గంటలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అరెస్టయిన రోజు రాత్రి జైలు క్యాంటిన్‌లో వండిన ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు. రాత్రిపూట చలితో ఇబ్బందిపడ్డారు. చాలాసేపు మెలకువగానే ఉన్న ఆయన, అర్ధరాత్రి తర్వాత నిద్రపోయారు. ఎక్స్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి కేసులో శుక్రవారం అరెస్టయి రిమాండ్‌ ఖైదీగా సాయంత్రం 5:30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. శనివారం ఉదయం 6:30 గంటలకు మధ్యంతర బెయిల్‌ మీద జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్‌ అరెస్టయిన గంటలోనే హై కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ.. బెయిల్‌ పత్రాలు సమయానికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో విడుదల జాప్యమైంది. జైల్లో అల్లు అర్జున్‌ను అధికారులు అండర్‌ ట్రైయల్‌ ఖైదీ నంబర్‌ 7697 కేటాయించి మంజీరా బ్యారక్‌లో గట్టి బందోబస్తు మద్య ఉంచారు. జైలు అధికారులు అల్లు అర్జున్‌కు తొలుత చాయ్‌, బిస్కెట్లు ఇచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందన్న సమాచారం మేరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పెషల్‌ కేటగిరి సదుపాయాలు కల్పించాల్సి ఉండటంతో ఆయనకు ఒక బెడ్‌, కుర్చీ ఏర్పాటు చేశారు.

రాత్రి ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు. వాస్తవానికి డిన్నర్‌ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఏదైనా తినాలి కదా? బయట నుంచైనా భోజనం తెప్పించుకుంటారా? అని జైలు అధికారులు ఆయన్ను అడిగినట్లు తెలిసింది. దీనికి అల్లు అర్జున్‌.. ఇక్కడే ఏదైనా దొరుకుతుందా? అని అడగడంతో క్యాంటిన్‌లో ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ చేయిస్తామని అధికారులు చెప్పారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటంతో అధికారులు అల్లు అర్జున్‌కు కొత్త రగ్గు, దుప్పట్లను అందజేశారు. అర్ధరాత్రి చాలాసేపటి వరకు మెలకువగా ఉన్న అల్లు అర్జున్‌ ఆ తర్వాత తనకు కేటాయించిన బెడ్‌పై నిద్రపోయారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయ న్ను జైలు సిబ్బంది నిద్రలేపి విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిసింది. విడుదల సమయంలో ఆయన తండ్రి అల్లు అరవింద్‌, మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు. ఉదయం 6.30 గంటలకు అల్లు అర్జున్‌ జైలు బయకొచ్చారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెక్యూరిటీ కారణంగా పోలీసుల ఆదేశాలతో అల్లు అర్జున్‌ను జైలు వెనుక మార్గం నుంచి పంపించారు. అక్కడి నుంచి తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఆయన వెళ్లిపోయారు. ఇదే కేసులో అరెస్టుయిన నిందితుల్లో ఇద్దరు.. థియేటర్‌ పార్టనర్స్‌ అగమాటి పెద్ద రామారెడ్డి, ఆగమాటి చిన్న రామారెడ్డికి బెయిల్‌ మంజూరైంది.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తన ప్రమేయం లేదని, 20 ఏళ్ల నుంచి ప్రేక్షకులతో కలిసి ఆ థియేటర్‌లో సినిమా చూస్తున్నానని సినీ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. థియేటర్‌లో మహిళ మృతిచెందడం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, అది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని, త్వరలోనే ఆ కుటుంబసభ్యులను పరామర్శిస్తానని చెప్పారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన అభిమానులు, సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మహిళ మృతి ఘటనలో తన కుమారుడికి సంబంధం లేదని, ఆ ఘటన దురదృష్టకరం అని అల్లు అరవింద్‌ అన్నారు. బన్నీని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.

చెన్నైలో తెలుగు భవనం

చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్‌ ఫౌండేషన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది.

చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్‌ ఫౌండేషన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, మదురై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, తిరుత్తణి, కృష్ణగిరి(Chengalpattu, Tiruvallur, Tiruttani, Krishnagiri) ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా వున్నారని, వివిధ రంగాల్లో వారు స్థిరపడ్డారని వివరించింది.

జయలలిత ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి అంగీకరించారని, అయితే కాలక్రమంలో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదని వారు వెల్లడించారు. ఇప్పుడైనా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం చెన్నైలో తెలుగు భవన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఫౌండేషన్‌ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని ప్రతినిధుల బృందం వివరించగా, ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఈ భేటీలో దేవరకొండ రాజుతో పాటు ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసరావు, ఏఎం.మనోజ్‌, ప్రియా శ్రీధర్‌, బి.రఘునాథ్‌ తదితరులున్నారు.

రతన్ టాటా మృతి పట్ల పవన్, లోకేష్ సహా ప్రముఖుల నివాళులు..

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) మరణం (Death) పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని కొనియాడారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారని, కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని, దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని, మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటాదని, నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారని.. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.

మంత్రి సవిత మాట్లాడుతూ.. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రతన్ టాటా వెన్నుముక అని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ విప్లవం సృష్టించిన పారిశ్రామిక వేత్త అని, దేశం కోసం... ప్రజల కోసం... పనిచేసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అని.. సేవా కార్యక్రమాల్లోనూ రతన్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి సవిత వ్యాఖ్యానించారు.

స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. రతన్ టాటా మృతి యావత్ దేశానికి తీరని లోటని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, మానవతావాదని, పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. నేడు దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. ఎన్నో పరిశ్రమలు నెలకొని ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని ఈ సందర్భంగా రతన్ టాటా చేసిన సేవలను అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటని, ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, ఈ దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని అన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అని ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని అన్నారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రతన్ టాటా మృతి పట్ల మంత్రి అనగాని సంతాపం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణంలో రతన్ టాటాది కీలక పాత్రని, నిజమైన మానవతావాది రతన్ టాటా అని వ్యాఖ్యానించారు. రతన్ టాటా మరణం దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.

తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్‌ ఎమెరిటస్‌ ఆఫ్‌ టాటా సన్స్‌.. రతన్‌ నావల్‌ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ?

హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు గట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM), జనసేన పార్టీ అధినేత (Janasena Chief), సినీ నటుడు (Tolly Wood Hero) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు. తెలంగాణ జనసేన నేతలతో (Telangana Jasena Leaders) పవన్ సమావేశమైయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సోమవరం సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళనున్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దీక్షా వస్త్రాలు, తలపాగాతో ఆలయానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు మేళతాళాలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌ పవన్‌ కల్యాణ్‌కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆశీర్వచనం అందించి శేష వస్త్రాన్ని, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

కాగా గతేడాది పవన్‌ కల్యాణ్‌ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులోనే పూజలు చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఆశించిన ఫలితాలు రావడంతో అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.

రేపు సినీ నిర్మాతలతో పవన్ భేటీ ‼️

- ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం ఈ భేటీ జరుగనుంది.

సినీ నిర్మాతలు (Movie producers ) అశ్వినీదత్‌, చినబాబు, నవీన్‌, రవిశంకర్‌, నాగవంశీ, విశ్వప్రసాద్‌, బోగవల్లి ప్రసాద్‌, డివివి.దానయ్య, ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు, దామోదరప్రసాద్‌ తదితరులు కలువనున్నారు.

చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురానున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు వెసులుబాటు, థియేటర్ల సమస్యల వాటిపై చర్చించే అవకాశముంది. చిత్ర పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్‌ నటుడిగా ఎదిగి రాజకీయ రంగ ప్రవేశం చేసి , డిప్యూటీ సీఎం(Deputy CM) స్థాయికి ఎదిగినందుకు గాను అభినందనలు తెలియజేయడానికి కూడా నిర్మాతలు మొదటిసారి పవన్‌ను కలువనున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan) ను నేరుగా నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌, నిర్మాతలు దిల్‌రాజ్‌ కలిసి సమస్యలను విన్నవించారు. అప్పటి మంత్రుల వ్యవహారశైలీతో ప్రముఖ నటులు తమ చిత్రాల విడుదల సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనుకూలమైన వ్యక్తులకు ఆంక్షల సడలింపు, వ్యతిరేకంగా కనిపించిన వారికి ఆంక్షలు విధించి విమర్శల పాలయ్యారు.

పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ

దిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు..

దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు..

ఈ రోజు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు.

భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన..ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు..

Kragbuzz Retail Unveils Flagship Store in Noida, Welcomes Distinguished Guests.

 

In a momentous event that marked the convergence of sports enthusiasts, industry leaders, and celebrities, Kragbuzz Retail proudly inaugurated its flagship store in Noida. The grand opening ceremony, held from April 19th to April 21st, saw the unveiling of a meticulously curated space dedicated to providing athletes of all levels with access to top-notch gear, apparel, and equipment.

The Kragbuzz Retail main shop, located in a bustling sector of Noida, covers three sprawling floors and exudes an air of athletic excellence and creativity. From quality clothes and accessories to cutting-edge sports equipment, the shop provides a wide choice of items sourced from top companies throughout the world. With a solid dedication to quality and client happiness, Kragbuzz Retail aims to redefine the sporting experience for enthusiasts and professionals alike.

Kragbuzz Retail's goal is based on a passion for sports and a commitment to excellence. Mr. Arjun Gupta founded the business, which reflects the result of years of industry experience and a constant quest for quality. Kragbuzz Retail aspires to be more than just a retail space, with a clear focus on providing athletes with access to the highest quality gear. It wants to be a sanctuary for sports enthusiasts, a place where they can find inspiration, guidance, and the tools they need to excel in their respective fields.

Kragbuzz Retail's opening ceremony was attended by a remarkable group of guests, each of whom brought their own distinct viewpoint and skills to the occasion. Mr. Rajat Sharma, Chairman and Editor in Chief of India TV, led the opening activities. Mr. Rohan Jaitley, President of the DDCA, Mr. CK Khanna, Former President of the BCCI, and Mr. Madan Lal, former Indian cricketer and World Cup champion from 1983, all joined him.

Mr. Vijay Singh, IPS - Jt.CP Delhi Police, and Mr. Santosh K Rai, IAS - Secretary (Home), Delhi Government, Mr. Rakesh Paweriya, IPS - DCP, Delhi Police, Mr. Lakshay Singhal, IAS - DM-South West Delhi, Mr. Gangadhar Panda, IRS - Addl Director-General, DGFT, and Mr. Bhavya Bishnoi - MLA, Haryana Legislative Assembly, whose presence highlighted the significance of Kragbuzz Retail's opening. Also in attendance were significant individuals from the media profession, including Mr. Vijay Lokapally, senior journalist, Mr. Aniket Mishra, senior journalist specializing in FIFA, and Mr. Shankar Singh, journalist.

The event also included prominent sports celebrities such as Mr. Parvinder Awana, a former Indian cricketer, and Mr. Smit Singh, an international shooter, who supported Kragbuzz Retail's objective to promote athletic achievement and innovation.

Mr. Manoj Mittal, Chairman, Alumni Management Company; Mr. Pawan Gulati, Treasurer, DDCA; and Mr. Shyam Sharma, Director, Executive Member of DDCA and Delhi High Court Bar Association, are among the other important visitors who attended. In addition, Mr. Rajesh Mishra, Secretary of the Delhi Bar Council, Mr. Anmol Nohria, Magistrate of Karkardooma Court, and world-renowned astrologer Mr. Nitin Kashyap were in attendance.

In his opening remarks, Mr. Arjun Gupta thanked the distinguished guests for their attendance and stressed Kragbuzz Retail's dedication to offering sports fanatics outstanding quality and service. He also discussed the store's future plans, emphasizing its position as a catalyst for the growth and development of the local athletic community.

As the three-day event came to a conclusion, guests left full of enthusiasm and expectation for the future of sports retail in Noida. With its flagship shop now available to the public, Kragbuzz Retail hopes to serve as a source of inspiration and excellence for athletes of all levels, empowering them to achieve new heights of accomplishment.

To connect or make a purchase with Kragbuzz, click on the link provided below.

Website : https://kragbuzz.com/ 

                https://kragbuzzretail.com/  

Instagram : https://www.instagram.com/kragbuzzretailstore?igsh=YzljYTk1ODg3Zg==  

Election Campaign: కృష్ణాజిల్లాలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి..

ఈ క్రమంలో తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవణ్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం (Prajagalam) ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన (Pedala), మచిలీపట్నం (Machilipatnam)లో రోడ్డు షో (Road Show), బహిరంగ సభలు (Meetings) నిర్వహిస్తారు..

ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు. నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు..

ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరగనుంది..