నడిమిదొడ్డి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమo లో.. ఎమ్మెల్యే మరియు ద్విసభ్య కమిటీ సభ్యులు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమo లో *శిoగనమల నియోజకవర్గం ఏమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు,జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు, జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* ఇంటి ఇంటికి తిరిగి పింఛన్ పంపిణీ చేశారు ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణి పూర్తి చేయాలనీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఇప్పటికే 5 హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,మండలం లోని సీనియర్ నాయకులు, క్లస్టర్, యూనిట్,భూత్ ఇంచార్జ్ లు, సర్పంచ్ లు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటి అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీ లు,ఉమ్మడి తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Aug 02 2024, 07:04