బ్రహ్మయ్య స్వామి దేవాలయం నిర్మాణానికి ₹5000/- రూ.లు విరాళం అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
బ్రహ్మయ్య స్వామి దేవాలయం నిర్మాణానికి ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలోని బ్రహ్మయ్య స్వామి గుడి నిర్మాణానికి ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ కార్యక్రమంలో ఐటీడీపి మండల అధ్యక్షులు హేమంత్ కుమార్ యాదవ్, బ్రహ్మయ్య ఆచారి, కొండన్న, సుబ్బయ్య, నారాయణ స్వామి, తలారి నాగేంద్ర,మారుతీ, నరసింహులు, మరియు ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Jul 31 2024, 07:14