టీడీపీ నాయకుడు ముత్యాల్ రెడ్డి భార్య లక్ష్మీదేవి పార్థివ దేహమునకు పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు..
నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామనికి చెందిన టీడీపీ నాయకుడు ముత్యాల్ రెడ్డి భార్య లక్ష్మీదేవి అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* అక్కడికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ మరియు వ్యక్తి గతంగా నేను అనివిధాలా అండగా ఉంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పిట్టు రంగారెడ్డి, రాఘవ నాయుడు, తిప్పన్న,నారాయణ స్వామి, B నారాయణ స్వామి,చంద్రమోహన్ రెడ్డి,నల్లప్ప,నాగర్జున,నాగర్జున రెడ్డి,K నల్లప్ప,జగదీష్,పెద్ద నల్లప్ప,గౌస్ మోద్దీన్,హనుమంత్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Jul 27 2024, 08:50