పి.ఆర్.వన్ యాప్ లో డ్రైనేజీ కాలువలను గుంతలను చెత్త దిబ్బలను ఎలా రిజిస్టర్ చేయాలో యాప్ పై అవగాహన కల్పించిన.. D.P.O, జిల్లా ఇన్చార్జి సీ.ఈ.ఓ
అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఇన్చార్జి సీఈఓ ప్రభాకర్ రావు అనంతపురం వారు బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీకి సందర్శించి పి ఆర్ వన్ యాప్ కు సంబంధించి గ్రామంలో ఉన్న మురికాలువలు కసువు దిబ్బలు ,కంప చెట్లు ,ట్యాంకులు రిజిష్టర్ చేసే టప్పుడు ఫోటో రిజిష్టర్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తరువాత ఫోటో అప్లోడ్ చేయవలెనని DPO గారు పంచాయితీ సిబ్బంది చేయుచున్న అన్ లైన్ పరిశీలించడ మైన ది. ఈ కార్యక్రమం నకు సర్పంచ్ అమ్మవారిపేట పార్వతి గారు, EORD దామోదరమ్మ గారు. పంచాయితి కార్యదర్శులు,ఇంజనీరింగ్ అసిస్టెంట్స్,పంచాయితి సిబ్బంది అందరూ పాల్గొన డ మైన ది.
Jul 26 2024, 07:08