పల్లా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు
ప్రజా మార్పు -రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం (జగన్) 87వ వార్డ్ పార్టీ కార్యాలయం నందు కూటమి కార్యకర్తలతో రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం జగన్ గారు ఆధ్వర్యంలో సమావేశం ఎర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య సారాంశం ఇటీవల జరిగిన సర్వత్రిక ఎన్నికలలో గాజువాక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని రాష్ట్రంలోనె అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదములు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి కో కన్వీనర్ లక్కరాజు సోమరాజు, టీడీపీ వార్డ్ అధ్యక్షులు రాజన్ రాజు,ప్రగడ దానయ్య, డి. అప్పలనాయుడు, రమణ మూర్తి, వై. భాస్కర్ రావు,పీవీఎన్ మూర్తి, ఏటీఎన్ మూర్తి,బొట్టా అప్పలస్వామి,మజ్జి అప్పారావు,కడుపుట్ల శ్రీను, ప్రసాద్,కె. వెంకటరావు,దాలయ్య, కె. శ్రీను, రాజు,టీ ఎస్ మూర్తి, కె. సన్యాసిరావు, s. సూరిబాబు, సంజీవ్, రంజిత్ ,తదితరులు పాల్గొన్నారు.
Jun 08 2024, 18:33