ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన కాటప్పగారి రామలింగారెడ్డి, పరపతినేని శ్రీధర్ బాబు..
తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి101వ జయంతి సందర్భంగా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
May 29 2024, 09:43