బ్రహ్మంగారి స్వామి ఆరధానకు ₹20,000/- రూ.లు విరాళం అందజేసిన ముంటిమడుగు కేశవరెడ్డి కాటప్ప గారి రామలింగారెడ్డి..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలోని బ్రహ్మంగారి స్వామి ఆరధానకు ₹20,000/- రూపాయలు విరాళం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు ఉపాధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు, అంజి, రామాంజి, రాజారెడ్డి, అనిల్, పెద్దన్న, మారుతీ, బాబు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
May 29 2024, 09:17